Pahalgam Terror Attack
-
#India
Operation Sindoor : 50 ఆయుధాలకే..కాల్పుల విరమణకు దిగివచ్చిన పాక్ : వాయుసేన అధికారి
ఈ ఆపరేషన్ మూడు నెలల క్రితం జరిగినప్పటికీ, తివారీ అందించిన సమాచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తివారీ వెల్లడించినట్లు, భారత్ పాకిస్థాన్ను కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేందుకు కేవలం 50 కంటే తక్కువ ఆయుధాలతోనే విఫలమయ్యేలా చేసినట్లు చెప్పారు.
Published Date - 03:26 PM, Sat - 30 August 25 -
#India
India-Pak : పాకిస్థాన్కు భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక
India-Pak : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరింత క్షీణించాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
Published Date - 02:24 PM, Mon - 25 August 25 -
#India
Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్కు రూ.126 కోట్లు నష్టం
ఈ నిర్ణయం పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్ 24 నుండి జూన్ 20 వరకూ పాక్కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.
Published Date - 02:18 PM, Sat - 9 August 25 -
#India
Parliament : కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదు.. జయాబచ్చన్ కు రేఖా గుప్తా కౌంటర్
Parliament : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Published Date - 01:46 PM, Tue - 5 August 25 -
#Trending
jammu and kashmir : పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం
ఈ దాడి జరిగిన నాటినుంచి ఇప్పటివరకు 100 రోజుల కాలంలో మొత్తం 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఆరుగురు పాకిస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి కూడా గతంలో జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న దాడుల్లో నేరుగా సంబంధం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:10 PM, Fri - 1 August 25 -
#India
Indus Waters Treaty : అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది : రాజ్యసభలో జైశంకర్
ఈ చర్యలతో పాటు, అంతర్జాతీయంగా కూడా దాయాది దేశాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు ఢిల్లీ కార్యచరణ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో తొలిసారిగా "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" అనే ఉగ్ర సంస్థను ప్రస్తావించడం గమనార్హం. ఇది భారత్ ప్రయత్నాల ఫలితమేనని జైశంకర్ వెల్లడించారు.
Published Date - 02:50 PM, Wed - 30 July 25 -
#India
Parliament Session : తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన షా
Parliament Session : జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Published Date - 01:58 PM, Tue - 29 July 25 -
#India
Supreme Court : కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. మంత్రి విజయ్ షాకు ఊరట
Supreme Court : మధ్యప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Published Date - 08:06 PM, Mon - 28 July 25 -
#India
Chidambaram : పార్లమెంటును షేక్ చేస్తున్న ‘ఆపరేషన్ సిందూర్’..చిదంబరంపై బీజేపీ ఫైర్
. దేశీయ ఉగ్రవాదుల ప్రమేయంపై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేంద్రానికి చురకలు పెడుతున్నాయి. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ..పహల్గాం దాడి తర్వాత ఎన్ఐఏ తీసుకున్న చర్యలు ఇప్పటికీ తెలియవు. దాడికి పాల్పడినవారిని ప్రభుత్వం గుర్తించిందా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నదానిపై కేంద్రం మౌనం పాటిస్తోంది.
Published Date - 11:24 AM, Mon - 28 July 25 -
#India
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..విపక్షాల నిరసనలతో మొదటి రోజే ఉద్రిక్తత
విపక్షాలు ‘ఆపరేషన్ సిందూర్’ సహా పలు అంశాలపై చర్చ కోరుతూ సభ మధ్యలో ఆందోళనకు దిగాయి. వారు నినాదాలు చేస్తూ సభలో గందరగోళాన్ని సృష్టించారు. అయినా స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సెషన్ను ప్రారంభించారు. నిరసనలు కొనసాగుతున్నప్పటికీ సభాపతి పలు మార్లు ప్రతిపక్ష సభ్యులను సవినయంగా నిశ్శబ్దంగా ఉండమని విజ్ఞప్తి చేశారు.
Published Date - 12:15 PM, Mon - 21 July 25 -
#India
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటిసారి.
Published Date - 06:45 AM, Mon - 7 July 25 -
#Sports
India- Pakistan: అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి భారత్- పాక్ మధ్య పోరు?!
గతసారి ఎఫ్ఐఎచ్ హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టైటిల్ను జర్మనీ గెలుచుకుంది. జర్మనీ ఫైనల్లో ఫ్రాన్స్ను 2-1తో ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది.
Published Date - 11:45 AM, Sun - 29 June 25 -
#India
Ban : భారత్ కు చైనా ఉత్పత్తులు బ్యాన్..రైతులకు కష్టాలు తప్పవా..?
Ban : దేశవ్యాప్తంగా పంటల సీజన్ కొనసాగుతున్న తరుణంలో, ఈ ఎరువుల సరఫరా ఆగిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Published Date - 08:01 AM, Fri - 27 June 25 -
#India
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. షాకింగ్ విషయం వెల్లడి!
పర్వేజ్, బషీర్ దాడికి ముందు హిల్ పార్క్లోని తాత్కాలిక గుడిసె (ఝొపడీ)లో ముగ్గురు ఆయుధధారీ ఉగ్రవాదులకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం ఇచ్చారు. ఈ ఇద్దరూ ఉగ్రవాదులకు ఆహారం, నీరు, ఉండే స్థలం, లాజిస్టిక్ సహాయం అందించారు.
Published Date - 01:00 PM, Sun - 22 June 25 -
#World
Pahalgam Attack: పాక్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్లో!
తన ప్రసంగంలో ఓం బిర్లా ఉగ్రవాదం పెద్ద సంక్షోభంగా మారిందని, దీనిని అంతర్జాతీయ సహకారంతో మాత్రమే ఎదుర్కోగలమని అన్నారు. ఆయన నాలుగు కీలక చర్యలను సూచించారు.
Published Date - 11:32 AM, Sat - 7 June 25