Pahalgam Terror Attack
-
#Trending
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే ఉన్నాడా? ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా?
జమ్మూ-కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది నిరపరాధులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వెనుక మాస్టర్మైండ్గా సైఫుల్లా కసూరీ పేరు వెలుగులోకి వచ్చింది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం.. సైఫుల్లా కసూరీ లష్కర్-ఎ-తొయిబా సరిగనా, 26/11 ముంబై దాడుల మాస్టర్మైండ్ హాఫిజ్ సయీద్ సూచనలతో ఈ దాడిని నిర్వహించాడు.
Published Date - 04:22 PM, Fri - 25 April 25 -
#Business
Pakistan Stock Market : భారత్ దెబ్బకి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సైట్ క్రాష్
Pakistan Stock Market : వెబ్సైట్ క్రాష్కు అధికారికంగా ఏ కారణం తెలియజేయలేదు గానీ, టెక్నికల్ సమస్యగా భావించబడుతోంది. అయితే, ఇది తాత్కాలికమేనా? లేక మార్కెట్ అస్థిరత మరింత కొనసాగుతుందా?
Published Date - 04:20 PM, Fri - 25 April 25 -
#Trending
Pahalgam Terror Attack : భారత్, పాకిస్థాన్లు సంయమనం పాటించాలి : ఐక్యారాజ్యసమితి
ఈ ఉద్రిక్తతల వేళ నిబంధనలపై ఇరుదేశాలు సంయమనం పాటించి, పరిస్థితులు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామన్నారు.
Published Date - 03:24 PM, Fri - 25 April 25 -
#India
Hafiz Saeed : ఆ ముష్కరుడి కనుసన్నల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి !
సోనామార్గ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత జునైద్ అహ్మద్ భట్(Hafiz Saeed) పేరు తెరపైకి వచ్చింది.
Published Date - 01:09 PM, Fri - 25 April 25 -
#India
Pahalgam Terror Attack : వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకర కామెంట్స్.. అరెస్ట్
Pahalgam Terror Attack : ఆయన భార్య (Vinay Narwal Wife) హిమాన్షి భర్త మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు కోట్లాది హృదయాలను కదిలించింది
Published Date - 11:53 AM, Fri - 25 April 25 -
#India
Pahalgam Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి
Pahalgam Terror Attack : అందుబాటులో గుర్రాలు లేక 28 మంది అక్కడే ఉండిపోవడం, మరోవైపు కేరళ నుంచి వచ్చిన ఓ కుటుంబం రెస్టారెంట్లో ఫుడ్లో ఉప్పు ఎక్కువగా ఉండడంతో ఆగిపోవడం ప్రాణాలను కాపాడింది
Published Date - 11:43 AM, Fri - 25 April 25 -
#India
Pahalgam Terror Attack: ఉగ్రవాది ఇంట్లో భారీ పేలుడు.. అసలేం జరిగిందంటే?
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్, ఆదిల్ గురీ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి
Published Date - 11:23 AM, Fri - 25 April 25 -
#Speed News
Pakistan Opened Fire: పహల్గాం ఉగ్రదాడి.. కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తన చర్యలను ఆపడం లేదు. దారుణమైన ఉగ్రదాడిపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. పాకిస్తాన్ దూకుడు చర్యలు అవలంభిస్తోంది.
Published Date - 08:32 AM, Fri - 25 April 25 -
#Speed News
Pahalgam Terror Attack : ముస్లింలంతా చేయాల్సిన పని అదే – అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు
Pahalgam Terror Attack : ఈ అమానవీయ దాడిని ఖండిస్తూ.. దేశంలోని ముస్లింలందరూ సంఘీభావం తెలిపేలా ఓ ప్రత్యేక పిలుపునిచ్చారు. ముస్లింలు రేపు నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు.
Published Date - 10:01 PM, Thu - 24 April 25 -
#India
Pahalgam Terror Attack : పహల్గామ్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ – అంబానీ
Pahalgam Terror Attack : గాయపడిన బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించిన అంబానీ, ముంబైలోని సర్ హరికిషన్దాస్ నరోత్తమ్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో తాము అత్యుత్తమ వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించారు
Published Date - 09:49 PM, Thu - 24 April 25 -
#World
Pahalgam Terror Attack: వారం రోజులే టైం.. పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్
భారతదేశంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ (2014-2017), జర్మనీకి మాజీ రాయబారి (2012-2014) అయిన అబ్దుల్ బాసిత్ ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్తో మాట్లాడుతూ..
Published Date - 09:13 PM, Thu - 24 April 25 -
#Andhra Pradesh
Pahalgam Terror Attack : మధుసూదన్ పాడే మోసిన మంత్రి నాదెండ్ల మనోహర్
Pahalgam Terror Attack : అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లు కూడా పాల్గొన్నారు
Published Date - 08:54 PM, Thu - 24 April 25 -
#India
Pahalgam Terror Attack : భారత్ దెబ్బకు..పాక్ మేకపోతు గాంభీర్యం
Pahalgam Terror Attack : ముఖ్యంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది
Published Date - 07:03 PM, Thu - 24 April 25 -
#India
Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ
ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగాద కఠిన శిక్ష విధిస్తామన్నారు.
Published Date - 02:05 PM, Thu - 24 April 25 -
#India
Pahalgam Terror Attack : ఉగ్రవాదులను మట్టిలో కలిపేసే వరకు నిద్రపోం – మోడీ
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించిన మోదీ, అమాయక ప్రజలపై దాడులు చేసిన ఉగ్రవాదులు ఎక్కడ దాగినా వారిని వెలికి తీసి మట్టిలో కలిపే వరకు కేంద్రం నిద్రపోదని స్పష్టం చేశారు
Published Date - 01:40 PM, Thu - 24 April 25