Pahalgam Terror Attack
-
#India
Pahalgam Attack : లష్కరే ఉగ్రవాదితో బంగ్లా ప్రభుత్వ పెద్ద భేటీ.. మరో స్కెచ్ ?
భారత్లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్కు చెందిన లష్కరే తైబా(Pahalgam Attack) ఉగ్రవాద సంస్థ నేత ఇజార్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వాలారు.
Date : 28-04-2025 - 1:41 IST -
#India
Pakistan : వీళ్లు ప్రజాప్రతినిధులు కాదు..ఉగ్రవాదులు !
Pakistan : పాక్ పాలక వర్గం ఉగ్రవాద మద్దతుదారులా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది. భారత్పై అణు బాంబులతో దాడి చేస్తామని ముప్పులు మోపడం పాక్ అంతర్గత పరిస్థితులకు ప్రతిబింబం
Date : 28-04-2025 - 11:05 IST -
#Speed News
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై రష్యా, చైనాలతో దర్యాప్తు : పాక్
‘‘పహల్గాం(Pahalgam Attack) ఉగ్రదాడికి బాధ్యులు ఎవరో గుర్తిద్దాం.. కుట్రదారులు ఎవరో గుర్తిద్దాం..
Date : 27-04-2025 - 7:52 IST -
#Trending
SAARC Visa Exemption Scheme: భారతదేశం రద్దు చేసిన సార్క్ వీసా పథకం అంటే ఏమిటి?
SVES కింద వ్యాపారవేత్తల వర్గంలోని వ్యక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2015లో పంచుకున్న పత్రాల ప్రకారం.. సార్క్ దేశాల పౌరులకు వ్యాపార వర్గం కింద భారతదేశానికి ప్రయాణించడానికి 5 సంవత్సరాల వరకు బిజినెస్ వీసా ఇవ్వబడుతుంది.
Date : 27-04-2025 - 7:20 IST -
#India
Pahalgam Terror Attack : NIA చేతికి సంచలన వీడియో..బయటపెట్టేది అప్పుడే !
Pahalgam Terror Attack : నిందితుల బలమైన ఆధారాలు లభించిన తరువాత, వారి మద్దతుదారుల సంబంధాలు, మౌలిక మద్దతు వ్యవస్థలను కూడా విచారించనున్నారు
Date : 27-04-2025 - 4:43 IST -
#Speed News
Pahalgam Attack: ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం
జాతీయ దర్యాప్తు సంస్థ పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తును ప్రారంభించింది. ఈ దాడిలో 26 మంది నిరపరాధులను కిరాతకంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు
Date : 27-04-2025 - 11:39 IST -
#Cinema
Pahalgam Terror Attack : కశ్మీర్ ఇండియాదే… అక్కడున్న కశ్మీరీలు మనోళ్లే – విజయ్ దేవరకొండ
Pahalgam Terror Attack : కశ్మీర్ భారతదేశానికి చెందిందని, అక్కడి కశ్మీరీలు మనవారేనని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలకు సరైన విద్య లేకపోవడమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు.
Date : 27-04-2025 - 9:16 IST -
#Andhra Pradesh
AP & TG : హై అలెర్ట్ జోన్ గా ఆ 14 ప్రాంతాలు
AP & TG : ప్రజలు గుమికూడకుండా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం స్పష్టమైన సూచనలు చేసింది.
Date : 26-04-2025 - 2:58 IST -
#Trending
Pakistan PM: ఉగ్రదాడి.. భారత్ను బెదిరించిన పాక్ ప్రధాని!
జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ దాడి తర్వాత భారతదేశం 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడిన సింధూ జల ఒప్పందంను సస్పెండ్ చేసింది.
Date : 26-04-2025 - 1:34 IST -
#Trending
Terror Attack Video: ఉగ్రదాడి.. మరో వీడియో వెలుగులోకి!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తుపాకీ బులెట్ల శబ్దం వినిపిస్తోంది. బుల్లెట్ల శబ్దం రాగానే ప్రజలు భయంతో పరుగెత్తడం కనిపిస్తోంది.
Date : 26-04-2025 - 1:22 IST -
#Trending
Donald Trump: భారత్, పాక్ నాకు సన్నిహిత దేశాలు.. ఉగ్రదాడిపై ట్రంప్ స్పందన ఇదే!
జమ్మూ-కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భీకర ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం కఠినమైన దౌత్యపరమైన ప్రతిస్పందనను చూపింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని భయంకరమైనదిగా పేర్కొన్నారు.
Date : 26-04-2025 - 9:22 IST -
#Telangana
Pahalgam Terror Attack : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి – సీఎం రేవంత్
Pahalgam Terror Attack : ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఎంఐ ఎంపీ అసదుద్దీ, ఇతర ప్రముఖులతో పాటు దేశ ఫారిన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు
Date : 25-04-2025 - 9:21 IST -
#World
Pahalgam Attack: భారత్ వెంటే అమెరికా.. క్లారిటీ ఇచ్చిన తులసి గబ్బర్డ్.. ఇస్లామిక్ ఉగ్రవాదం అంటూ సంచలన ట్వీట్
తులసీ గబ్బార్డ్ అమెరికాలో పవర్ ఫుల్ లేడీ. ట్రంప్ ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్ గా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Date : 25-04-2025 - 8:51 IST -
#World
Website Hacked: ఇండియన్ ఆర్మీ నర్సింగ్ కాలేజీ వెబ్సైట్ హ్యాక్.. పాకిస్థాన్ పనేనా.. అందులో ఏమని రాసి ఉందంటే?
భారత్ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్.. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనికితోడు తాజాగా ఆ దేశం హ్యాకర్లు భారత వెబ్సైట్లు లక్ష్యంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.
Date : 25-04-2025 - 6:56 IST -
#Trending
Pakistan Closed Airspace: పాక్ గగనతలం మూసివేత.. భారత విమానాలు ఇప్పుడు ఏ మార్గాల్లో ప్రయాణిస్తాయి?
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలకు పాల్పడగా, దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత విమానయాన సంస్థల కోసం తన గగనతలాన్ని మూసివేసింది.
Date : 25-04-2025 - 4:45 IST