Ongole
-
#Andhra Pradesh
Ram Gopal Varma: మార్ఫింగ్ ఫొటోల కేసు.. వర్మకు హైకోర్టులో ఊరట
రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) శుక్రవారం (ఫిబ్రవరి 7వ తేదీ) పోలీసు విచారణకు హాజరయ్యారు.
Date : 06-03-2025 - 12:48 IST -
#Andhra Pradesh
YCP Corporators : జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు
YCP Corporators : ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు
Date : 25-02-2025 - 8:38 IST -
#Cinema
RGV : రేపు పోలీసుల విచారణకు హాజరుకానున్న వర్మ..!
అయితే తనకు కుదరదని...ఏడో తేదీన అయితే వస్తానని సమాచారం ఇచ్చారు. దానికి పోలీసులు అంగీకరించడంతో శుక్రవారం హాజరు కానున్నారు.
Date : 06-02-2025 - 8:26 IST -
#Andhra Pradesh
Anna Canteen : అన్న క్యాంటీన్లో కొత్త రూల్..!
Anna Canteen : ఒంగోలులోని కొత్తపట్నం రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్కు ఎక్కువగా కూలీలు భోజనం చేయడానికి వస్తున్నారు
Date : 28-01-2025 - 1:00 IST -
#Andhra Pradesh
Spa Center : స్పా సెంటర్లో క్రాస్ మసాజింగ్.. పెద్దసంఖ్యలో కండోమ్స్, గంజాయి
ఈ స్పా సెంటర్కు(Spa Center) ఎవరెవరు వెళ్లారు అనే వివరాలను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Date : 30-11-2024 - 5:57 IST -
#Andhra Pradesh
Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా […]
Date : 16-03-2024 - 6:45 IST -
#Andhra Pradesh
Ongole: మాగుంట రాఘవరెడ్డి టీడీపీలో చేరనేలేదు అప్పుడే ఎన్నికల ప్రచారం
మాగుంట రాఘవరెడ్డితో పాటు ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ పార్టీలో చేరకముందే ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట రాఘవరెడ్డి అభ్యర్థిత్వంపై ప్రచారం ఊపందుకుంది. దీంతో నియోజకవర్గ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
Date : 02-03-2024 - 5:38 IST -
#Andhra Pradesh
Vijayasai Convoy : ఎంపీ విజయసాయి కాన్వాయ్ ఢీ ..వ్యక్తికి తీవ్రగాయాలు
ఒంగోలు నుంచి కాన్వాయ్ వస్తూ ఒంగోలు నగర పరిధిలో రాగానే బైక్ ఫై వెళ్తున్న ఓ వ్యక్తిని కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది
Date : 09-11-2023 - 11:09 IST -
#Andhra Pradesh
Urinate: ఒంగోలులో మధ్యప్రదేశ్ తరహా దారుణం.. చావబాది, నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు
మధ్యప్రదేశ్లో గిరిజనుడిపై జరిగిన మూత్ర విసర్జన (Urinate) ఘటన మరువక ముందే ఏపీలోనూ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Date : 19-07-2023 - 11:42 IST -
#Andhra Pradesh
Ap Politics: వేడెక్కుతున్న రాజకీయాలు.. నెక్స్ట్ సీఎం జూనియర్!
ఒంగోలు ప్రధాన కూడలిలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. ‘అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే’ అంటూ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.
Date : 18-07-2023 - 11:58 IST -
#Speed News
IIIT : ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు.. ట్రిపుల్ ఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు షాక్ ఇచ్చిన అధికారులు
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ
Date : 05-05-2023 - 9:31 IST -
#Andhra Pradesh
Court Sentences Man To Death: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. దోషికి ఉరిశిక్ష
జూలై 2021లో తన బంధువైన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక వ్యక్తికి బుధవారం ఒంగోలు కోర్టు (Ongole Court) ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ నిందితుడు డి. సిద్దయ్యను పోక్సో చట్టం, ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు.
Date : 26-01-2023 - 10:57 IST -
#Speed News
Balakrishna Helicopter: బాలయ్య హెలికాప్టర్లో సాంకేతిక లోపం
వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రయాణించే హెలికాప్టర్ (Balakrishna Helicopter) లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరిన బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ 15 నిమిషాలకే ఒంగోలుకు చేరుకుంది.
Date : 07-01-2023 - 11:50 IST -
#Cinema
Veera Simha Reddy Pre Release: మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్ ఆర్డర్
బాలయ్య (Balakrishna) నటించిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుకపై పోలీసులు ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ గా మారింది.
Date : 06-01-2023 - 12:52 IST -
#Andhra Pradesh
AP : శబరిమలకు వెళ్తున్న బస్సుకు ప్రమాదం. 32మంది అయ్యప్ప భక్తులకు గాయాలు..!!
శబరిమలకు వెళ్తున్న భక్తుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 32 మంది అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఆదివారం జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడినభక్తులు అనకాపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ప్రైవేట్ టూరిస్టు బస్సులో శనివారం శబమరిమలకు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో టిప్పర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుఅయ్యింది. వెంటనే […]
Date : 27-11-2022 - 11:15 IST