Odisha
-
#India
Spy Pigeon: మరో అనుమానాస్పద గూఢచారి పావురాన్ని పట్టుకున్న పోలీసులు
పూరీలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) మత్స్యకారులు పట్టుకున్న వారం రోజులకే, బుధవారం పూరీలోని అస్తరంగా పోలీసు పరిధిలోని నాన్పూర్లో అనుమానాస్పద ట్యాగ్తో మరో పావురం పట్టుబడింది.
Published Date - 01:34 PM, Thu - 16 March 23 -
#India
Spy Pigeon: ఒడిశాలో గూఢచారి పావురం.. కాళ్లకు కెమెరా, మైక్రో చిప్..!
ఒడిశా పోలీసులు జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్ బీచ్ సమీపంలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) పట్టుకున్నారు. ఈ పావురం కాలికి కెమెరా, మైక్రోచిప్ని అమర్చారు. ఈ ప్రాంతంలో గూఢచర్యానికి ఈ పావురాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Published Date - 12:35 PM, Thu - 9 March 23 -
#India
Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్పుర్ జిల్లాలోని ధర్మశాల పీఎస్ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Published Date - 10:56 AM, Sat - 25 February 23 -
#India
Drone Delivers Pension: డ్రోన్ ద్వారా దివ్యాంగుడికి పెన్షన్ పంపిణీ.. ఎక్కడంటే..?
డ్రోన్లు (Drone) దోమ వికర్షకాలను పిచికారీ చేయడానికి, పురుగుమందులు లేదా ఆయుధాలను సరఫరా చేయడానికి వివిధ రంగాలలో ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. అయితే ఒడిశాలోని నుపాడా జిల్లాలో ఒక లబ్ధిదారునికి వికలాంగ పింఛను పంపడానికి డ్రోన్ను ఉపయోగించారు.
Published Date - 03:43 PM, Mon - 20 February 23 -
#India
Ex-MLA Arjun Das: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి
ఒడిశాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ (Ex-MLA Arjun Das) రోడ్డు ప్రమాదంలో మరణించారు. జాజ్పూర్ జిల్లాలో ఆయన బైక్ను ట్రక్కు ఢీకొనడంతో శనివారం ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Published Date - 09:27 AM, Sun - 5 February 23 -
#Speed News
Minister Injured In Firing: బ్రేకింగ్.. మంత్రిపై దుండగుల కాల్పులు
ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబా దాస్ (Minister Naba Das)పై దుండగులు కాల్పులు జరిపారు. బ్రెజిరానగర్లోని గాంధీ చౌక్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published Date - 01:03 PM, Sun - 29 January 23 -
#Sports
Odisha Woman Cricketer: మహిళా క్రికెట్ మృతి.. అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన రాజశ్రీ మృతదేహం
ఒడిశాలో మహిళా క్రికెట్ మరణం సంచలనం సృష్టించింది. మహిళా క్రికెటర్ రాజశ్రీ (woman cricketer Rajashree) మృతదేహం అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గుర్డిఘటియా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు కటక్ డీఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు.
Published Date - 10:35 AM, Sat - 14 January 23 -
#India
Russian Dead: ఒడిశాలో మరో రష్యన్ మృతి.. పదిహేను రోజుల్లో మూడో మృతి
ఒడిశాలో ఇద్దరు రష్యా పౌరులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతూనే మరో రష్యా పౌరుడి మృతి (Russian Dead)కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఒడిశాలో మంగళవారం మరో రష్యా పౌరుడు శవమై కనిపించాడు. ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ రాష్ట్రంలో పక్షం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది.
Published Date - 12:14 PM, Tue - 3 January 23 -
#India
Russian VIPs : 3 రోజుల్లో ఇద్దరు రష్యా వీఐపీల అనుమానాస్పద మరణాలు
ఒడిశా (Odisha) రాష్ట్రం రాయగడ నగరంలోని ఒక హోటల్లో రెండు రోజుల వ్యవధిలో రష్యా ఎంపీ,
Published Date - 09:21 PM, Fri - 30 December 22 -
#Technology
Ola: ఇదేందయ్యా ఇది ఓలా స్కూటర్ ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చా.. వీడియో వైరల్?
సాధారణంగా బ్రాండ్ అన్నది చాలా ముఖ్యం. ఈ బ్రాండ్ వ్యాల్యూ ని కాపాడుకోవడం కోసం కార్పొరేట్ కంపెనీలు కోట్లు
Published Date - 07:15 AM, Sat - 24 December 22 -
#India
Honey Trap in Odisha: నా దగ్గర వీడియోలున్నాయి.. బయట పెడితే స్టేట్ షేక్ అవుతుంది: అర్చనా నాగ్
ఒడిశా రాష్ట్రాన్ని ఊపేస్తున్న అర్చనా నాగ్ అరెస్ట్
Published Date - 11:01 PM, Tue - 6 December 22 -
#Speed News
Two Maoists Killed : ఒడిశాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మవోయిస్టులు మృతి
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు
Published Date - 07:55 AM, Sat - 12 November 22 -
#Off Beat
Elephants Drink Liquor: మందేసి.. చుక్కలు చూపించిన ఏనుగుల గుంపు..!
ఒడిషాలోని ఓ ఏనుగుల గుంపు కియోంఝర్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Published Date - 02:03 PM, Thu - 10 November 22 -
#Speed News
odisha: ఇదెక్కడి విడ్డూరం..భర్త ఈఎంఐ లో ఫోన్ కొనిచ్చాడని భార్య ఆత్మహత్య?
టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.
Published Date - 05:22 PM, Thu - 20 October 22 -
#Speed News
Jayanthi Pantnaik: జాతీయ మహిళా కమిషన్ తొలి ఛైర్ పర్సన్ జయంతి పట్నాయక్ కన్నుమూత..!!
కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్ పర్సన్ జయంతి పట్నాయక్ బుధవారం తుదిశ్వాస విడిచారు.
Published Date - 06:09 AM, Thu - 29 September 22