Odisha
-
#India
Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ఇంటర్లాకింగ్ సిస్టమ్ను తారుమారు చేశారా..? అధికారులు ఏం చెప్తున్నారు..?
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొనడం (Odisha Train Accident) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా? 275 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ట్రాక్లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారా? ఈ ప్రశ్న ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది.
Published Date - 07:31 AM, Tue - 6 June 23 -
#Speed News
Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం
Another Train Accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్గా జిల్లా (Bargarh district)లో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
Published Date - 11:20 AM, Mon - 5 June 23 -
#Speed News
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో విమాన ధరలకు రెక్కలు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత, విమానయాన సంస్థలు కోల్కతా నుండి దక్షిణ భారతదేశంలోని భువనేశ్వర్, హైదరాబాద్, విశాఖపట్నం
Published Date - 07:41 AM, Mon - 5 June 23 -
#Speed News
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద మృతులకు ఊరట కల్పించిన ఎల్ఐసి.. ఆ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ?
ఒడిశా రైలు ఘటన.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. దేశ
Published Date - 07:15 PM, Sun - 4 June 23 -
#India
Restoration: యుద్ధప్రాతిపదికన మరమ్మతులు.. పరిశీలించిన రైల్వే మంత్రి
బాలాసోర్లో బాధాకరమైన రైలు ప్రమాదం తర్వాత మరమ్మతు పనులు (Restoration) జరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 1000 మందికి పైగా మరమ్మతు పనిలో నిమగ్నమై ఉన్నారు.
Published Date - 07:28 AM, Sun - 4 June 23 -
#India
PM Modi: వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పీఎం మోదీ
ఒడిశా రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం (జూన్ 3) వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆస్పత్రిలో బాధితులను కలిశారు.
Published Date - 06:41 AM, Sun - 4 June 23 -
#Speed News
Odisha Train Accident: రైలు ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ.. సంతాపం తెలిపిన సోనియా
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 238 మంది మరణించగా, 900 మంది గాయపడ్డారు. కాగా కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అంతకుముందు పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీకి అధికారులు సమాచారం అందించారు. ఈ […]
Published Date - 05:45 PM, Sat - 3 June 23 -
#Speed News
Odisha Train Tragedy: 21 శతాబ్దంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇది: సీఎం మమతా
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఒడిశాలోని బాలేశ్వర్లో రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
Published Date - 03:02 PM, Sat - 3 June 23 -
#India
Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు (Odisha Train Accident) ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Published Date - 06:43 AM, Sat - 3 June 23 -
#India
Coromandel Express: కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం.. 233కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లా పరిధిలోని బహంగా స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్పనా సమీపంలో ప్రమాదానికి గురైంది.
Published Date - 06:09 AM, Sat - 3 June 23 -
#India
Agni-1 Ballistic Missile: అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి శిక్షణను విజయవంతంగా ప్రయోగించిన భారత్
భారతదేశం గురువారం (జూన్ 1) ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 (Agni-1 Ballistic Missile) శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
Published Date - 06:24 AM, Fri - 2 June 23 -
#Speed News
Odisha Crime News: భార్య తల, మొండం వేరు చేసిన కసాయి భర్త
భార్య తల మొండం వేరు చేశాడు కిరాతక భర్త. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, తల నరికి పొలాల్లో పడేశాడు. ఈ దారుణమైన సంఘటన ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
Published Date - 08:04 PM, Thu - 25 May 23 -
#South
Voting Begins : కర్ణాటకలో పోలింగ్ షురూ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Voting Begins) మొదలైంది. ఓటర్లు ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.
Published Date - 09:16 AM, Wed - 10 May 23 -
#Speed News
Odisha Encounter: ఒడిశాలో ఎన్ కౌంటర్ కలకలం.. ముగ్గురు మావోయిస్టుల మృతి
ఒడిశా (Odisha)లోని కలహండి జిల్లాలో మంగళవారం పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ (Encounter)లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
Published Date - 03:41 PM, Tue - 9 May 23 -
#Speed News
Odisha: రాష్ట్రపతి ప్రసంగంలో విద్యుత్ కోత
ఒడిశా పర్యటనలో రాష్ట్రపతికి ఎదురైన సంఘటన ఆందోళన కలిగించింది. మహారాజా శ్రీ రామచంద్ర భంజ్దేవ్ యూనివర్శిటీ 12వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో కరెంటు పోయింది
Published Date - 05:02 PM, Sat - 6 May 23