Odisha
-
#Speed News
Amit Shah : మావోయిస్టు ప్రభావిత 8 రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
Amit Shah : ఛత్తీస్గఢ్ 24 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఎన్కౌంటర్లో అబుజ్ మడ్లో 31 మంది మావోయిస్టులు హతమైన తర్వాత ఇది జరిగింది - ఇది మావోయిస్టుల కోటగా , నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటంలో కీలకమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది.
Date : 07-10-2024 - 8:44 IST -
#Speed News
Ganja to Delhi: ఆంధ్రా నుంచి ఢిల్లీకి గంజాయి నెట్వర్క్
Ganja to Delhi: ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి గంజాయిని తీసుకువచ్చి ఢిల్లీ-ఎన్సిఆర్లో సరఫరా చేసేవారు. అరెస్టయిన నిందితులను ఒడిశాకు చెందిన సందీప్, జోగిందర్, నవీన్ కుమార్, రాజేష్లుగా గుర్తించారు ఈ డ్రగ్స్ రాకెట్ గురించి ఓ ఇన్ఫార్మర్ నుంచి పోలీసులకు సమాచారం అందింది.
Date : 22-09-2024 - 1:35 IST -
#Speed News
Telangana Doctors : ఆ డాక్టర్లకు డబుల్ శాలరీలు.. త్వరలోనే కీలక ప్రకటన !
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ప్రతి 50 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించే వైద్యులకు ఒక్కో రకమైన ఇన్సెంటివ్స్ స్లాబ్ను నిర్ణయించారు.
Date : 05-09-2024 - 11:40 IST -
#Speed News
Food Poison: మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 100 మంది విద్యార్థులు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి తెలిపారు.
Date : 09-08-2024 - 9:49 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్లో 3 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత
హైదరాబాద్ శివారు ప్రాంతం శంషాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. భారీ కంటైనర్లో 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నగర పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది.
Date : 04-08-2024 - 4:12 IST -
#India
Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు
జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్ఎఫ్కు చెందిన రెండు బెటాలియన్లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి బీఎస్ఎఫ్కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు
Date : 27-07-2024 - 11:45 IST -
#India
shadow cabinet : ఒడిశాలో “షాడో కేబినెట్”..నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం
ప్రభుత్వం పనితీరుపై షాడో కేబినెట్ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఒడిశాలో బీజేడీ సుదీర్ఘకాలం పాలన చేసింది. మోహన్ మాంఝీ నేతృత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
Date : 19-07-2024 - 9:37 IST -
#Devotional
Ratna Bhandagar : తెరుచుకున్న జగన్నాథుడి ‘రత్న భాండాగారం’.. ఖజానా లెక్కింపు షురూ
ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఒడిశాలోని పూరీలో ఉన్న రత్న భాండాగారం రహస్య గదిని 46 ఏళ్ల భారీ విరామం తర్వాత తెరిచారు.
Date : 14-07-2024 - 2:30 IST -
#India
Sensational Verdict : నమాజ్ చేస్తున్నాడని.. మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు
‘‘ఆరేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ ప్రతిరోజూ నమాజ్ చేస్తున్నాడు.
Date : 01-07-2024 - 4:13 IST -
#Andhra Pradesh
Special Status : ఏకతాటిపైకి ఏపీ పార్టీలు.. ‘‘ప్రత్యేక హోదా’’ను సాధించే కరెక్ట్ టైం ఇదేనా ?
‘‘ప్రత్యేక హోదా’’ డిమాండ్ మరోసారి జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చింది.
Date : 26-06-2024 - 7:26 IST -
#India
Odisha CM: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ
రేపు బుధవారం ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఆహ్వానించారు. ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం నవీన్ పట్నాయక్తో సమావేశమైంది.
Date : 11-06-2024 - 6:47 IST -
#India
New Chief Minister : ఒడిశా ముఖ్యమంత్రిగా సురేశ్ పుజారి ? రేపటిలోగా క్లారిటీ
‘‘కౌన్ బనేగా ఒడిశా ముఖ్యమంత్రి ?’’ ఇప్పుడు ఈ అంశంపై బీజేపీలో ముమ్మర చర్చ జరుగుతోంది.
Date : 10-06-2024 - 10:50 IST -
#India
Odisha: జూన్ 12న ఒడిశా గడ్డపై తొలిసారి బీజేపీ జెండా
ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూన్ 10 నుంచి జూన్ 12 వరకు మార్చినట్లు ఆ పార్టీ నేతలు జతిన్ మొహంతి, విజయపాల్ సింగ్ తోమర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ కారణంగానే వాయిదా పడిందని మొహంతి వివరించారు.
Date : 09-06-2024 - 6:04 IST -
#India
VK Pandian Retires: ఒడిశా బీజేడీలో సంక్షోభం.. కీలక నేత రాజకీయ రిటైర్మెంట్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు సన్నిహితుడిగా భావించే బిజూ జనతాదళ్ (బిజెడి) నాయకుడు వి.కె. పాండియన్ ఆదివారం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
Date : 09-06-2024 - 5:36 IST -
#India
Odisha : ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజ
Election Results 2024 : ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతా దళ్(బీజేడీ) జైతయాత్రకు బీజేపీ బ్రేకులు వేయనున్నట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తుంది. 2000 సంవత్సరం నుండి సీఎం కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ సారీ పదవికి దూరం కానున్నారు. ఫలితాల్లో 73 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతుండగా.. బీజేడీ అభ్యర్థులు కేవలం 50 చోట్ల ముందంజలో ఉన్నారు. కాంటాబంజి లో సీఎం 1,158 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన […]
Date : 04-06-2024 - 12:52 IST