Odisha Train Accident
-
#Speed News
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద మృతులకు ఊరట కల్పించిన ఎల్ఐసి.. ఆ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ?
ఒడిశా రైలు ఘటన.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. దేశ
Date : 04-06-2023 - 7:15 IST -
#India
Odisha Train Accident: రైలు ప్రమాదం.. కుళ్లిపోతున్న 100కి పైగా మృతదేహాలు
బాలాసోర్ ప్రమాదం తర్వాత సహాయక చర్యలు పూర్తయిన తర్వాత కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ప్రమాదం జరిగిన 36 గంటల తర్వాత పరిపాలన 100 కంటే ఎక్కువ మృతదేహాలను భువనేశ్వర్కు పంపింది.
Date : 04-06-2023 - 12:52 IST -
#India
Indian Railways: ప్రతి ఏడాది పట్టాలు తప్పుతున్న 282 రైళ్లు.. కాగ్ నివేదికలో కీలక విషయాలు..!
రైలు పట్టాలు తప్పిన వ్యవహారంలో రైల్వేశాఖ (Indian Railways) నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తూ ఆరు నెలల క్రితం కాగ్ నివేదిక వెలువడింది. డిసెంబర్ 2022 నాటి కాగ్ నివేదికలో రైల్వేలోని అనేక విభాగాల నిర్లక్ష్యాన్ని వివరంగా చెప్పబడింది.
Date : 04-06-2023 - 11:43 IST -
#Speed News
Biden : ఒడిశా రైలు విషాదంపై జో బైడెన్ దిగ్భ్రాంతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden).. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆ భీతావహ యాక్సిడెంట్ గురించి తెలిసి నా గుండె పగిలింది" అని ఆయన తెలిపారు.
Date : 04-06-2023 - 11:16 IST -
#Speed News
Odisha Train Accident: రైలు ప్రమాదం మోడీ ప్రభుత్వ తప్పిదమే: సూర్జేవాలా
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు 288 మంది ప్రా
Date : 04-06-2023 - 10:52 IST -
#India
Restoration: యుద్ధప్రాతిపదికన మరమ్మతులు.. పరిశీలించిన రైల్వే మంత్రి
బాలాసోర్లో బాధాకరమైన రైలు ప్రమాదం తర్వాత మరమ్మతు పనులు (Restoration) జరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 1000 మందికి పైగా మరమ్మతు పనిలో నిమగ్నమై ఉన్నారు.
Date : 04-06-2023 - 7:28 IST -
#India
PM Modi: వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పీఎం మోదీ
ఒడిశా రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం (జూన్ 3) వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆస్పత్రిలో బాధితులను కలిశారు.
Date : 04-06-2023 - 6:41 IST -
#Speed News
Odisha Train Accident: ఈ సమయంలో రాజకీయాలు తగదు.. మమతా బెనర్జీపై రైల్వే మంత్రి ఫైర్
ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆమె
Date : 03-06-2023 - 8:50 IST -
#Speed News
Odisha Train Accident: రైలు ప్రమాద స్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ.. సంతాపం తెలిపిన సోనియా
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 238 మంది మరణించగా, 900 మంది గాయపడ్డారు. కాగా కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అంతకుముందు పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీకి అధికారులు సమాచారం అందించారు. ఈ […]
Date : 03-06-2023 - 5:45 IST -
#India
Odisha Train Accident: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి… రైలు ప్రమాదంలో హృదయవిదారక ఘటన
ఒడిశాలోని బాలేశ్వర్లో జరిగిన రైలు ప్రమాదం దేశాన్ని కన్నీళ్లుపెట్టిస్తుంది. ఈ రైలు ప్రమాదం మునుపెన్నడూ చూడని విషాదంగా చెప్తున్నారు.
Date : 03-06-2023 - 4:25 IST -
#Special
Kavach Vs Train Accidents : కవచ్ ఏమైంది ? ఒడిశా రైలు ప్రమాద కారణాలపై “సోషల్” డిబేట్
రైళ్లు ఢీకొనకుండా ఆపే యాంటీ కొలిజన్ టెక్నాలజీ 'కవచ్'(Kavach Vs Train Accidents) ఈ ప్రమాదాన్ని ఎందుకు ఆపలేదు ? అని పలువురు నెటిజన్స్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ట్విట్టర్ వేదికగా అడిగారు. ఈ తరుణంలో 'కవచ్'తో ముడిపడిన కొన్ని వివరాలు తెలుసుకుందాం..
Date : 03-06-2023 - 1:10 IST -
#India
Train Accident: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఘోర రైలు ప్రమాదానికి కారణమిదేనా..?
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్కు చెందిన పలు కోచ్లు పట్టాలు తప్పడంతో పాటు మరో రైలును ఢీకొట్టింది.
Date : 03-06-2023 - 9:01 IST -
#India
Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు (Odisha Train Accident) ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Date : 03-06-2023 - 6:43 IST -
#India
Coromandel Express: కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం.. 233కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ (Coromandel Express) శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లా పరిధిలోని బహంగా స్టేషన్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్పనా సమీపంలో ప్రమాదానికి గురైంది.
Date : 03-06-2023 - 6:09 IST -
#India
Big Breaking: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్!
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. బహనాగ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 02-06-2023 - 11:13 IST