Odisha Train Accident
-
#India
Balasore Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఆ రెండు విభాగాలే దోషులు ?
Balasore Train Accident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యులెవరు ? రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) విచారణలో ఏం తేలింది ?
Date : 01-07-2023 - 2:03 IST -
#Speed News
Sukesh Chandrashekar: మంచి మనసు చాటుకున్న సుఖేష్ చంద్రశేఖర్.. ఒడిశా ప్రమాద బాధితులకు రూ.10 కోట్ల విరాళం?
సుకేష్ చంద్రశేఖర్ పేరు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆర్థిక మోసగాడు సుఖేష్ చంద్ర
Date : 16-06-2023 - 5:07 IST -
#Speed News
Odisha Train Accident: సీబీఐ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2 న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి, ఇందులో సిగ్నల్ అవాంతరాలు తెరపైకి వచ్చాయి
Date : 12-06-2023 - 12:28 IST -
#Speed News
Odisha Train Accident: సీబీఐ దూకుడు…ఆ రైల్వే స్టేషన్లో రైళ్ల నిలుపుదల నిషేధం
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న రైల్వే స్టేషన్ లో ఏ రైలు ఆగకూడదని నిర్ణయించారు.
Date : 10-06-2023 - 4:45 IST -
#India
School Building: మృతదేహాలను ఉంచిన పాఠశాల భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. కారణమిదే..?
మృతదేహాలను పాఠశాల (School Building) లో ఉంచడంతో విద్యార్థులు అక్కడికి వెళ్లడానికి నిరాకరించారు. మృతదేహాలు చుట్టూ పడి ఉన్న పాఠశాల మైదానం (School Building)లో ఆ భయానక చిత్రాలను మేము మరచిపోలేమని చెప్పారు.
Date : 10-06-2023 - 10:41 IST -
#Speed News
Odisha Train Accident: మృతిదేహాలు ఉంచిన పాఠశాల కూల్చివేసేందుకు నిర్ణయం
గత శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లాలోని బహంగా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు
Date : 08-06-2023 - 4:51 IST -
#Speed News
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం బాధిత కుటుంబాలను ఆదుకుంటా: సోనూసూద్
విలన్ గా ప్రేక్షకుల్ని బయపెట్టినా.. తన మానవతా దృక్పధంతో పేదలకు ఆసరాగా నిలుస్తుంటాడు నటుడు సోనూసూద్. సోనూసూద్ అంటే కరోనాకి ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవచ్చు
Date : 07-06-2023 - 3:53 IST -
#Speed News
Odisha Train Accident: దారుణం.. డబ్బు కోసం చేతివాటం చూపిస్తున్న ఒడిశా ప్రజలు?
తాజాగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదకర ఘటన గురించి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. కొన్ని ఫ్యామిలీలను మొత్తం బలి తీస
Date : 07-06-2023 - 3:48 IST -
#India
Odisha Train Accident : 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు..! అసలు విషయాన్ని బయటపెట్టిన రైల్వే అధికారులు
ఈ రైలు ప్రమాదంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో మరణించిన 40 మంది శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అధికారులు గుర్తించారు.
Date : 06-06-2023 - 10:30 IST -
#India
Odisha Train Accident: రైలు టికెట్లను రద్దు చేసుకుంటున్న ప్రయాణికులు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనంటూ చెప్తున్నారు అధికారులు.
Date : 06-06-2023 - 5:07 IST -
#Sports
Pakistani Cricketers: ఒడిశా రైలు ప్రమాదం.. విచారం వ్యక్తం చేసిన పాక్ ఆటగాళ్లు
ఇప్పుడు ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు (Pakistani Cricketers) విచారం వ్యక్తం చేశారు. ఇందులో మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ పాల్గొన్నారు.
Date : 06-06-2023 - 12:08 IST -
#India
Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ఇంటర్లాకింగ్ సిస్టమ్ను తారుమారు చేశారా..? అధికారులు ఏం చెప్తున్నారు..?
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొనడం (Odisha Train Accident) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా? 275 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ట్రాక్లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారా? ఈ ప్రశ్న ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది.
Date : 06-06-2023 - 7:31 IST -
#Speed News
Odisha Trains Accident : ఆ రైలు డ్రైవర్ చివరి మాటల్లో.. పెద్ద క్లూ!
రైలు ప్రమాదానికి(Odisha Trains Accident) గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ గుణనిధి మొహంతీ స్టేట్మెంట్ను అధికారులు సోమవారం రికార్డు చేశారు. "మేం లూప్లోకి ఎంటర్ అయినప్పుడు రెడ్ సిగ్నల్ లేదు. గ్రీన్ సిగ్నలే ఉంది. ప్రమాద సమయంలోనూ ట్రైన్ వేగం మామూలుగానే ఉంది" అని అతడు చెప్పినట్టు తెలుస్తోంది.
Date : 06-06-2023 - 7:21 IST -
#India
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి
ఈ ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్(Driver) తప్పిదం లేకపోవచ్చని, అతివేగం కాదని రైల్వేశాఖ పేర్కొంటుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ సరిగ్గానే ఉన్నప్పటికీ అందులో ఎవరో ట్యాంపరింగ్కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Date : 04-06-2023 - 9:42 IST -
#Special
EIL Explained : ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్.. ఎంతో పర్ఫెక్ట్.. మరేమైంది ?
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ (EIL Explained)లో మార్పు వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఆయన వెల్లడించారు.
Date : 04-06-2023 - 9:11 IST