HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Narendra-modi News

Narendra Modi

  • Bihar Cm Nitish Kumar

    #India

    CM Nitish Kumar: దేశ ప్రధాని పేరు మర్చిపోయిన సీఎం నితీష్ కుమార్…

    శుక్రవారం కరకత్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం నితీశ్ కుమార్ ప్రసంగం సమయంలో వేదికపై ఉన్న ప్రధాని మోదీని ‘అటల్ బిహారీ వాజ్‌పేయి’ అని పొరపాటుగా సంభోదించారు.

    Date : 31-05-2025 - 6:30 IST
  • Shashi Tharoor is angry with Congress leaders.. He says they have no other work to do.

    #India

    Congress : కాంగ్రెస్ నేతలపై శశి థరూర్ ఆగ్రహం..వారికి వేరే పనులు లేవంటూ చురకలు

    ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా థరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

    Date : 29-05-2025 - 1:20 IST
  • Pm Surya Ghar

    #India

    PM Surya Ghar: 300 యూనిట్ల ఉచిత సోలార్ విద్యుత్ కావాలంటే వెంటనే ఇలా చెయ్యండి

    PM Surya Ghar: నెట్ మీటర్ కూడా అమర్చిన తర్వాత అధికారుల తుది తనిఖీ జరుగుతుంది. ఆ తర్వాత పోర్టల్ ద్వారా కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ అవుతుంది

    Date : 28-05-2025 - 9:05 IST
  • Narendra Modi New Mission On Pak

    #India

    Narendra Modi: పీఎం మోదీ మిషన్‌ లో షశి థరూర్, ఒవైసీ! ఎందుకు ఎంపికయ్యారు?

    ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లో దాగి ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారీ దెబ్బ వేసిన భారత్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ముసుగు తీసే విధంగా మరో కీలక వ్యూహం రచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ఈ బహుదల విపక్ష ప్రతినిధి బృందంలో కాంగ్రెస్‌ నేత షశి థరూర్, ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు కూడా ఉన్నారు.

    Date : 17-05-2025 - 2:34 IST
  • Cm Stalin Sensational Comments On Pm Modi

    #South

    CM Stalin: భాజపా ప్రభుత్వాన్ని సుల్తాన్లతో పోల్చిన సీఎం స్టాలిన్‌

    కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రాలపై అవలంబిస్తున్న ధోరణిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. 'ఢిల్లీ పాలకులు సుల్తాన్లు కారు, రాష్ట్రా పాలకులు బానిసలు కారని' అని ఆయన చెప్పారు.

    Date : 14-05-2025 - 12:44 IST
  • Operation Sindoor

    #India

    Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

    మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.

    Date : 12-05-2025 - 4:45 IST
  • Special sessions of Parliament should be convened immediately: Rahul Gandhi letter to Prime Minister

    #India

    Rahul Gandhi : తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి: ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ

    భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన తరిగిన మరుసటి రోజే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన లేఖలో, “పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ వంటి అంశాలపై దేశ ప్రజలకు పారదర్శకంగా చర్చ జరగాలి.

    Date : 11-05-2025 - 5:17 IST
  • Talks without taking over PoK?: Narayana's question to BJP

    #Telangana

    CPI Narayana : పీఓకే స్వాధీనం చేసుకోకుండానే చర్చలా?: బీజేపీకి నారాయణ ప్రశ్న

    "అప్పుడు నన్ను శాంతికి పునాదులు వేస్తున్నానన్న కారణంగా దేశద్రోహిగా ముద్ర వేయాలన్న బీజేపీ నేతలు, ఇప్పుడు అదే వాళ్లు పీఓకేను మన నియంత్రణలోకి తీసుకోకుండానే శాంతి చర్చలకు ఎందుకు వెళ్ళారు? అదే లాజిక్ ప్రకారం ఇప్పుడు ప్రధాని మోడీని పాకిస్థాన్ పంపాలా?" అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.

    Date : 11-05-2025 - 3:23 IST
  • Vizhinjam Seaport

    #South

    Vizhinjam Seaport: 8800 కోట్ల రూపాయలతో నిర్మితమైన విజింజం ఓడ‌రేవు.. దీని ప్ర‌త్యేక‌త ఇదే!

    జింజం ఓడరేవు సుమారు 8800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. దీని ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ సామర్థ్యం రాబోయే కాలంలో మూడు రెట్లు పెరుగుతుంది. ఈ ఓడరేవు పెద్ద కార్గో ఓడలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది.

    Date : 02-05-2025 - 2:15 IST
  • Pm Modi

    #India

    PM Modi: డీఎంకే ప్ర‌భుత్వంపై ప్ర‌ధాని మోదీ ప‌రోక్ష విమ‌ర్శ‌లు.. సంత‌క‌మైనా త‌మిళంలో చేయండంటూ..

    అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్ర‌ధాని నరేంద్ర మోదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు.

    Date : 06-04-2025 - 9:21 IST
  • Bjp

    #Telangana

    BJP: తెలంగాణపై బీజేపి కన్ను!

    వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

    Date : 28-02-2025 - 4:51 IST
  • Ktr

    #Telangana

    KTR : టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?

    KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

    Date : 26-02-2025 - 10:53 IST
  • Pm Kisan

    #India

    PM Kisan : పీఎం కిసాన్‌ లబ్దిదారులకు గుడ్‌న్యూస్‌.. నేడు ఖాతాల్లో నగదు

    PM Kisan : పీఎం కిసాన్‌ పథకం కింద 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.22వేల కోట్లను విడుదల చేస్తూ, బిహార్‌లో భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధుల విడుదలను ప్రకటించనున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు సహాయం అందించింది.

    Date : 24-02-2025 - 11:23 IST
  • Mangalyaan 2

    #India

    ISRO : మంగళయాన్-2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

    ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ అడుగేసింది. 2014లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ద్వారా అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరిన తర్వాత, ఇప్పుడు ‘‘మంగళయాన్-2’’ మిషన్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అంగారకుడిపై నేరుగా ల్యాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, భారత్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన శాస్త్రీయ ప్రతిభను నిరూపించుకోనుంది.

    Date : 22-02-2025 - 4:04 IST
  • Rekha Gupta

    #India

    Rekha Gupta : ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన రేఖాగుప్తా.. మంత్రులుగా వీళ్లు..

    Rekha Gupta : రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.

    Date : 20-02-2025 - 1:03 IST
  • ← 1 2 3 4 5 6 … 20 →

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

Latest News

  • పల్లీలతో స్నాక్స్ ఆరోగ్యానికి మేలా? నష్టమా?.. నిపుణుల సూచనలు ఇవే..!

  • సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

  • అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?

  • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

  • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd