Narendra Modi
-
#India
CP Radhakrishnan : ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
ఈ కార్యక్రమం రాజకీయంగా గణనీయంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం ఒక నామినేషన్ ప్రక్రియ మాత్రమే కాకుండా ఎన్డీఏ కూటమి ఐక్యతను ప్రపంచానికి చూపించే వేదికగా నిలిచింది. రాధాకృష్ణన్ నామినేషన్ వేళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నాయకులు హాజరయ్యారు.
Published Date - 12:40 PM, Wed - 20 August 25 -
#India
Mallikarjun Kharge : మోదీ ప్రభుత్వ విదేశాంగ వైఫల్యం.. అమెరికా టారిఫ్ పెంపుపై ఖర్గే తీవ్ర విమర్శలు
Mallikarjun Kharge : అమెరికా ప్రభుత్వం భారత్పై దిగుమతులపై టారిఫ్లను రెట్టింపు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు.
Published Date - 03:21 PM, Thu - 7 August 25 -
#World
Tariffs : భారత్పై మరిన్ని సుంకాలు పెంచుతా.. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ చేసిన ఆరోపణల ప్రకారం, భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ చమురును అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ విక్రయించి లాభాలు పొందుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది పరోక్షంగా రష్యాకు ఆర్థికంగా బలాన్నిచ్చే చర్యగా ఆయన అభివర్ణించారు.
Published Date - 10:55 AM, Tue - 5 August 25 -
#India
Modi-Amit Shah : రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు.. జమ్ము కశ్మీర్పై కీలక సంకేతాలా?
ఈ సమావేశాలు జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణను దృష్టిలో ఉంచుకుని జరిగే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం అనంతరం జమ్ము కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(జమ్ము కశ్మీర్ మరియు లడఖ్) విభజించారు.
Published Date - 06:07 PM, Mon - 4 August 25 -
#India
Narendra Modi : స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగానికి మీరు చెప్పాలనుకున్నదేమిటి.? ప్రధాని మోదీ పిలుపు
Narendra Modi : ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజలను తన ప్రసంగానికి తమ ఆలోచనలు, సూచనలు పంపించమని కోరారు.
Published Date - 11:50 AM, Fri - 1 August 25 -
#India
Narendra Modi: దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా రికార్డు
మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన మూడు సార్లు ఈ పదవిలో కొనసాగుతున్నారు.
Published Date - 01:00 PM, Fri - 25 July 25 -
#Speed News
Mallikarjun Kharge : ఆపరేషన్ సిందూర్కు పూర్తి మద్దతిస్తే..మోడీ యుద్ధాన్ని ఆపారు : మల్లికార్జున ఖర్గే
ఇప్పటివరకు ప్రధాని మోడీ 42 దేశాల్లో పర్యటించారని గుర్తు చేసిన ఖర్గే, అదే సమయంలో మణిపూర్ వంటి తీవ్ర ఉద్రిక్తతలతో కుదురుకుంటున్న రాష్ట్రాన్ని సందర్శించేందుకు ఆయన సమయం కేటాయించకపోవడం బాధాకరమన్నారు.
Published Date - 07:17 PM, Fri - 4 July 25 -
#Telangana
Raja Singh : కాంగ్రెస్లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు.
Published Date - 11:06 AM, Wed - 2 July 25 -
#India
Narendra Modi : కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది
భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తించబడే ఎమర్జెన్సీ విధింపుకు నేటితో సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయ్యాయి
Published Date - 11:08 AM, Wed - 25 June 25 -
#India
Narendra Modi : సైప్రస్లో ప్రధాని మోదీకి అనూహ్య స్వాగతం.. మోదీ పాదాలకు నమస్కరించి
Narendra Modi : ప్రస్తుతం సైప్రస్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ అద్భుతమైన భారతీయ పరంపరలతో కూడిన స్వాగతం లభించింది.
Published Date - 08:20 PM, Mon - 16 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : విశాఖలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. అధికారులకు కీలక ఆదేశాలు
CM Chandrababu : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నగరంలో పర్యటించారు.
Published Date - 06:02 PM, Mon - 16 June 25 -
#India
Ahmedabad Plane Crash : విమానం కూలిన ప్రాంతానికి ప్రధాని మోదీ
Ahmedabad Plane Crash : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి శుక్రవారం చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు.
Published Date - 09:55 AM, Fri - 13 June 25 -
#Telangana
Etela Rajender : ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తెచ్చాం
Etela Rajender : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Published Date - 01:42 PM, Thu - 12 June 25 -
#Telangana
Raja Singh : వారిని వదిలిపెట్ట.. రాజాసింగ్ వార్నింగ్
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఇది తన చివరి రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు.
Published Date - 01:03 PM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రికి సీఎం సూచన
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధి, అంతర్జాతీయ కనెక్టివిటీ విస్తరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Published Date - 09:14 PM, Wed - 11 June 25