Narendra Modi
-
#World
Trump Tariffs : భారత్పై ట్రంప్ టారిఫ్లు సమంజసం: జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
యుద్ధాన్ని నడిపిస్తున్న రష్యా నుంచి చమురు వంటి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న దేశాలు, అర్థపూర్వకంగా ఆ యుద్ధానికి వాణిజ్యంగా సహకరిస్తున్నట్టేనని. అలాంటి దేశాలపై పన్నులు, టారిఫ్లు విధించడం అన్యాయంగా కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.
Published Date - 02:04 PM, Mon - 8 September 25 -
#India
BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలకమైన జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణలపై ఈ సమావేశం జరిగిన సందర్భంలో, మోడీ తనను ఓ సాధారణ ఎంపీలా చూపించడంలో ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చారు.
Published Date - 03:16 PM, Sun - 7 September 25 -
#India
Narendra Modi : ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన
Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.
Published Date - 11:46 AM, Sat - 6 September 25 -
#World
Trump : ‘భారత్కు దూరమయ్యాం’..ట్రంప్ కీలక వ్యాఖ్యలు
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు కలిసి ఉన్న ఫొటోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Published Date - 05:21 PM, Fri - 5 September 25 -
#Andhra Pradesh
Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
Published Date - 08:21 PM, Thu - 4 September 25 -
#India
Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం.
Published Date - 12:22 PM, Thu - 4 September 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!
Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.
Published Date - 10:31 AM, Thu - 4 September 25 -
#India
Narendra Modi : సార్వభౌమత్వాన్ని మించిపోయే కనెక్టివిటీ విశ్వాసం కోల్పోతుంది
Narendra Modi : టియాంజిన్లో సోమవారం ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా కనెక్టివిటీ ప్రాజెక్టులు సార్వభౌమత్వాన్ని గౌరవించకపోతే అవి “విశ్వాసం, ప్రాముఖ్యత రెండింటినీ కోల్పోతాయి” అని స్పష్టం చేశారు.
Published Date - 01:05 PM, Mon - 1 September 25 -
#India
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.
Published Date - 04:11 PM, Sun - 31 August 25 -
#India
TikTok : భారత్లోకి టిక్టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ
2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, టిక్టాక్ సహా 59 చైనా యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టిక్టాక్ భారత్లో అప్రత్యక్షంగా కూడా పని చేయడం లేదు. కానీ తాజాగా టిక్టాక్ వెబ్సైట్కు యాక్సెస్ సాధ్యమవుతున్నట్టు పలువురు నెటిజన్లు చెబుతుండటం, అలాగే లింక్డిన్లో ఉద్యోగాల ప్రకటనలొచ్చిన నేపథ్యంలో, ఈ ప్లాట్ఫారమ్ మళ్లీ భారత్లోకి ప్రవేశించనున్నదనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Published Date - 02:35 PM, Sun - 31 August 25 -
#Andhra Pradesh
Narendra Modi : జపాన్ ప్రధానికి ఏపీకి చెందిన గిఫ్ట్ ఇచ్చిన మోదీ
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనను శనివారం విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా ఆయన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాకు భారతీయ కళాత్మకత, వారసత్వం, సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలిచే ప్రత్యేక బహుమతులు అందజేశారు.
Published Date - 05:00 PM, Sat - 30 August 25 -
#India
Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా అల్టిమేటం.. మోదీపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందే.!
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బిహార్లోని దర్భంగాలో మహాకూటమి నిర్వహించిన ‘వోటర్ అధికార్ యాత్ర’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలు, అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ , దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 04:15 PM, Fri - 29 August 25 -
#India
Subhas Chandra Bose : నేతాజీ అస్థికలు భారతదేశానికి రప్పించండి..ప్రధాని మోడీకి అనితా బోస్ భావోద్వేగ విజ్ఞప్తి
అనితా బోస్ ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసే అవకాశాన్ని ఆశిస్తూ, తండ్రి అస్థికల అంశానికి తక్షణ పరిష్కారం కోరారు. జర్మనీలో నివసిస్తున్న అనితా బోస్ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఈ అంశం తక్షణ చర్యకు లోనవ్వాలని ఆమె అంటున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి.
Published Date - 03:52 PM, Fri - 29 August 25 -
#India
Mizoram : అసెంబ్లీలో ‘యాచక నిషేధ బిల్లు 2025’కు ఆమోదం
ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారింది సైరంగ్-సిహ్ము రైల్వే ప్రాజెక్టు.
Published Date - 12:19 PM, Thu - 28 August 25 -
#India
Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్
బీహార్లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.
Published Date - 02:34 PM, Sun - 24 August 25