Narendra Modi
-
#India
Mallikarjun Kharge : 11 ఏళ్ల పాలనలో మోదీ 33 తప్పులు చేశారు
Mallikarjun Kharge : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
Published Date - 08:14 PM, Wed - 11 June 25 -
#India
“భారత ఏకతను ప్రపంచానికి తెలియజేసిన శక్తివంతమైన సందేశం”: విపక్ష నేతల భాగస్వామిపై ప్రధాని మోదీ
సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాబద్ధంగా
Published Date - 12:44 AM, Wed - 11 June 25 -
#Speed News
Naredra Modi : ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లలో మహిళల సాధికారతకు కొత్త నిర్వచనం ఇచ్చింది
Naredra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో దేశ అభివృద్ధిలో మహిళల పాత్రకు కొత్త దారిదిశలు చూపిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Published Date - 12:24 PM, Sun - 8 June 25 -
#India
Indus Water : సింధూ జలాలకోసం భారత్ కు పాక్ వరుస లేఖలు
Indus Water : భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో తీవ్ర అయోమయంలో పడింది పాక్.
Published Date - 06:58 PM, Fri - 6 June 25 -
#India
Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
Narendra Modi: భారతదేశం మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యమవుతూ ప్రపంచానికి ఒక మెప్పు పరచింది. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఆవిష్కరణ జరిగింది.
Published Date - 12:39 PM, Fri - 6 June 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని..
Pawan Kalyan : సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మథూర్ను నియమిస్తూ రైల్వే బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 11:45 AM, Fri - 6 June 25 -
#Speed News
Caste Census: కేంద్రం కీలక నిర్ణయం.. 2027 మార్చి 1 నుంచి జనగణన?!
1872లో దేశంలో మొదటిసారిగా జనగణన ప్రారంభమైంది. దీని ఉద్దేశం సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అయితే ప్రారంభంలో జాతికి సంబంధించిన ప్రశ్నలు జనగణనలో ఉండేవి.
Published Date - 06:41 PM, Wed - 4 June 25 -
#India
Usha Vance : భారత పర్యటన మరువలేని అనుభవం.. మోడీ తాతలా మెలిగారు..!
Usha Vance : ఏప్రిల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారతదేశ పర్యటన చేశారు. నాలుగు రోజుల పాటు తాజ్ మహల్, అంబర్ కోట, అక్షరధామ్ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు.
Published Date - 11:24 AM, Tue - 3 June 25 -
#India
CM Nitish Kumar: దేశ ప్రధాని పేరు మర్చిపోయిన సీఎం నితీష్ కుమార్…
శుక్రవారం కరకత్లో జరిగిన బహిరంగ సభలో సీఎం నితీశ్ కుమార్ ప్రసంగం సమయంలో వేదికపై ఉన్న ప్రధాని మోదీని ‘అటల్ బిహారీ వాజ్పేయి’ అని పొరపాటుగా సంభోదించారు.
Published Date - 06:30 PM, Sat - 31 May 25 -
#India
Congress : కాంగ్రెస్ నేతలపై శశి థరూర్ ఆగ్రహం..వారికి వేరే పనులు లేవంటూ చురకలు
ఇటీవల కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా థరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
Published Date - 01:20 PM, Thu - 29 May 25 -
#India
PM Surya Ghar: 300 యూనిట్ల ఉచిత సోలార్ విద్యుత్ కావాలంటే వెంటనే ఇలా చెయ్యండి
PM Surya Ghar: నెట్ మీటర్ కూడా అమర్చిన తర్వాత అధికారుల తుది తనిఖీ జరుగుతుంది. ఆ తర్వాత పోర్టల్ ద్వారా కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ అవుతుంది
Published Date - 09:05 PM, Wed - 28 May 25 -
#India
Narendra Modi: పీఎం మోదీ మిషన్ లో షశి థరూర్, ఒవైసీ! ఎందుకు ఎంపికయ్యారు?
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్లో దాగి ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారీ దెబ్బ వేసిన భారత్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ముసుగు తీసే విధంగా మరో కీలక వ్యూహం రచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ఈ బహుదల విపక్ష ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నేత షశి థరూర్, ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు కూడా ఉన్నారు.
Published Date - 02:34 PM, Sat - 17 May 25 -
#South
CM Stalin: భాజపా ప్రభుత్వాన్ని సుల్తాన్లతో పోల్చిన సీఎం స్టాలిన్
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రాలపై అవలంబిస్తున్న ధోరణిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. 'ఢిల్లీ పాలకులు సుల్తాన్లు కారు, రాష్ట్రా పాలకులు బానిసలు కారని' అని ఆయన చెప్పారు.
Published Date - 12:44 PM, Wed - 14 May 25 -
#India
Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.
Published Date - 04:45 PM, Mon - 12 May 25 -
#India
Rahul Gandhi : తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి: ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ
భారత ప్రభుత్వం పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన తరిగిన మరుసటి రోజే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన లేఖలో, “పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ వంటి అంశాలపై దేశ ప్రజలకు పారదర్శకంగా చర్చ జరగాలి.
Published Date - 05:17 PM, Sun - 11 May 25