Movement
-
#Speed News
CM Revanth: ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
CM Revanth: తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతన ఉత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టియూజెఎస్ కన్వీనర్ ఎం.ఎం.రహమాన్ తెలిపారు. ముఖ్యమంత్రి తమ […]
Published Date - 05:59 PM, Fri - 9 February 24 -
#Speed News
Minister Gangula: ఐలమ్మ ఏఒక్క కులానికో పరిమితం కాదు, తెలంగాణ ఆస్తి
చిట్యాల ఐలమ్మ ఏ ఒక్క కులానికో పరిమితం చేయవద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్థి అని కొనియాడారు మంత్రి గంగుల.
Published Date - 03:29 PM, Tue - 26 September 23 -
#Telangana
R.Krishnaiah: దేశవ్యాప్త బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తున్నాం: ఆర్. కృష్ణయ్య
బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.
Published Date - 04:33 PM, Sat - 23 September 23 -
#Andhra Pradesh
Jagan Politics: జగన్ దెబ్బకు ‘జేఏసీ’ విలవిల! ఇక ఉద్యమం లేనట్టే!
ఏపీ సీఎం దెబ్బకు ఉద్యోగ సంఘాలు రాజీమార్గాన్ని ఎంచుకున్నాయి. ఉద్యమ ప్రణాళిక రూపకల్పన చేయాలని భావించిన సంఘాల నేతలు వాయిదా వేసుకున్నారు.
Published Date - 09:45 AM, Thu - 9 March 23 -
#Andhra Pradesh
Employee Movement: ACB అస్త్రం!ఉద్యమంలో జగన్ అంకం!
ఏపీ ఉద్యోగులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దూకుడు పెంచారు. ఇదే తరుణంలో ప్రభుత్వం కూడా సంఘాల నేతల తలరాతలు మార్చడానికి సిద్ధం అయింది.
Published Date - 09:19 AM, Wed - 8 March 23 -
#Andhra Pradesh
Employees Fight: ఏపీ ఉద్యోగుల పోరు బాట! జగన్ టీమ్ దూరం, బాబు జట్టు ఉద్యమం!!
ఉద్యోగ సంఘాలకు , జగన్ ప్రభుత్వానికి మధ్య సంధి కుదరలేదు. పోరుబాట పట్టడానికి ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇరు వర్గాలుగా చీలిపోయిన ఉద్యోగుల్లోని ఒక వర్గం
Published Date - 03:40 PM, Mon - 6 March 23 -
#Devotional
Zodiac Signs: శని, గురుగ్రహాల వక్ర మార్గం.. నవంబర్ దాకా బీ అలర్ట్!!
వచ్చే అక్టోబరు, నవంబరు వరకు కొన్ని రాశుల వారికి పరీక్ష కాలమే!!
Published Date - 01:00 PM, Thu - 11 August 22 -
#Speed News
Amaravati: నేటితో అమరావతి ఉద్యమానికి 900 రోజులు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటిచింది. దీంతో అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం నేటికి 900వ రోజుకు చేరింది. 900 రోజుల పాటు రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 2019 డిసెంబరు 17న రాజధాని ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా కోర్టు తీర్పులు […]
Published Date - 10:21 AM, Sat - 4 June 22