Minister Uttam Kumar Reddy
-
#Telangana
Minister Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో 1300 ఉద్యోగాలు!
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దా కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి గాను నీటిపారుదల శాఖా సంవత్సరానికి అప్పులకు, వడ్డీలకే రూ. 11,000 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
Date : 08-01-2025 - 5:52 IST -
#Telangana
Congress Govt : పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు
Congress Govt : ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతోంది
Date : 02-01-2025 - 3:29 IST -
#Speed News
Assembly : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం: మంత్రి ఉత్తమ్
రేషన్ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
Date : 19-12-2024 - 1:35 IST -
#Telangana
CM Revanth Highlights: సీఎం రేవంత్ పెద్దపల్లి స్పీచ్ హైలైట్స్ ఇవే.. కేసీఆర్పై సెటైర్లు!
తమ పాలనలో ప్రజలు తమ బాధలను చెప్పుకోగలుగుతున్నారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పెద్దపల్లిలో మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకపోగా.. తమపై విషప్రచారం చేస్తోందన్నారు.
Date : 04-12-2024 - 8:20 IST -
#Telangana
Congress Ministers: ఎన్నికల ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి
ఎన్నికల ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్సరానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం.
Date : 20-11-2024 - 5:26 IST -
#Telangana
Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 03-11-2024 - 8:13 IST -
#Telangana
Uttam Kumar Reddy : ఉత్తమ్ తండ్రికి నివాళులర్పించిన హరీష్ రావు
Uttam Kumar Reddy : బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, వద్ది రవిచంద్ర తదితరులు నివాళులర్పించి ఉత్తమ్, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
Date : 29-09-2024 - 5:25 IST -
#Speed News
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి పితృ వియోగం..
Uttam Kumar Reddy : ఉత్తమ్కుమార్రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Date : 29-09-2024 - 11:35 IST -
#Speed News
Uttam Kumar : మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటన
Uttam Kumar Reddy : పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పరిశీలించి అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు
Date : 25-09-2024 - 12:41 IST -
#Telangana
Minister Uttam Kumar Reddy Invite Tenders : మరమ్మతుల కోసం టెండర్లకు ఉత్తమ్ ఆహ్వానం..
Minister Uttam Kumar Reddy Invite Tenders For Repair : భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అంతే కాదు శుక్రవారం ఉదయానికే ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు.
Date : 05-09-2024 - 10:38 IST -
#Speed News
Uttam Kumar Reddy : సాగర్ ఎడమకాల్వను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించండి : మంత్రి ఉత్తమ్
వారంలోగా ఈ పనులను పూర్తి చేసి, నీటి సరఫరా యధావిధిగా జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు.
Date : 03-09-2024 - 10:03 IST -
#Telangana
Uttam Kumar : ఆరోగ్యశ్రీ పై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన
తెల్ల రేషన్ కార్డు(White ration card)తో సంబంధం లేకుండా ఇకపై ఆరోగ్యశ్రీ(Aarogyasri)ని అందుబాటులోకి తీసుకు వస్తాయి..
Date : 19-07-2024 - 4:27 IST -
#Telangana
Uttam Kumar Reddy : ఢిల్లీ లో సోనియా ను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్
బుధువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు
Date : 26-06-2024 - 9:26 IST -
#Telangana
Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే రేషన్ కార్డులు, మంత్రి కీలక ప్రకటన
Ration Cards: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తూ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు పథకాలను ప్రవేశపెట్టిన ఆ పార్టీ, మరో ముఖ్యమైన హామీని ద్రుష్టి సారించనుంది. త్వరలోనే రేషన్ కార్డుల జారీకి కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఆరు గ్యారంటీల అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డు లేనివారు కూడా […]
Date : 25-04-2024 - 6:28 IST -
#Speed News
Minister Uttam Kumar: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌర సరఫరాల శాఖ: మంత్రి ఉత్తమ్ కుమార్
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు.
Date : 12-12-2023 - 12:46 IST