Minister Uttam Kumar Reddy
-
#Telangana
Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఏటా సుమారు రూ. 40 నుండి 45 వేల కోట్లను కనీస మద్దతు ధర (MSP) మరియు బోనస్
Date : 16-03-2026 - 10:47 IST -
#Telangana
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వదంతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరతపై నెలకొన్న అపోహల నేపథ్యంలో మంత్రి ఇవాళ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల […]
Date : 13-03-2026 - 2:29 IST -
#Telangana
Telangana Municipal Elections : కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన మంత్రి ఉత్తమ్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతర్గత సర్వేల ప్రకారం గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Date : 10-02-2026 - 3:06 IST -
#Speed News
తప్పుడు వార్తలను నమ్మకండి: మంత్రి ఉత్తమ్
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని ప్రధాన వార్తా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు మధ్య 'పంచాయితీ' నడుస్తోందని కథనాలు వెలువడ్డాయి.
Date : 22-01-2026 - 10:44 IST -
#Telangana
రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం.
Date : 13-01-2026 - 3:47 IST -
#Telangana
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై జరుగుతున్న ప్రచారానికి తెరదించిన ఉత్తమ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో రూ. 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోందని మంత్రి వెల్లడించారు. గతంలో కేవలం ఒక పంపు మాత్రమే ఉండగా, ఇప్పుడు 11 పంపులను అమర్చి పనులను వేగవంతం చేశామని
Date : 30-12-2025 - 10:39 IST -
#Telangana
బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విసుర్లు..పాలమూరు’పై ఖర్చు చేసిన రూ. 7 వేల కోట్లకు లెక్క చెబుతా!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లను మంత్రులు భట్టి విక్రమార్క, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పంచుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘హరీశ్రావుకి అలాంటి అలవాటు ఉన్నట్టుంది. బడ్జెట్ రిలీజ్ అయితే జేబుల్లో నింపుకొని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన వచ్చారో? ఆయన అలవాట్లు అందరికీ ఉండవు..ఆయనకు బహుశా ‘పద్మాలయా స్టూడియోస్ వంటి […]
Date : 24-12-2025 - 11:12 IST -
#Telangana
Telangana- ASEAN Partnership: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలంటూ ASEAN కంపెనీలను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్
Telangana- ASEAN Partnership: దక్షిణాసియాన్ దేశాల (ASEAN) భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తుంది మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. అపారమైన అవకాశాలను, అత్యాధునిక సాంకేతికతను (AI మరియు Quantum strategies) ఉపయోగించి, ASEAN కంపెనీలను పెట్టుబడుల
Date : 12-12-2025 - 2:40 IST -
#Speed News
Mega Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా!
రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 19-10-2025 - 5:31 IST -
#Telangana
Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపర్చాలి: మంత్రి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశానికి సేవ చేయడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని అభిప్రాయపడ్డారు.
Date : 01-09-2025 - 7:58 IST -
#Telangana
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
Date : 27-08-2025 - 7:40 IST -
#Speed News
Telangana : తెలంగాణలో అతి భారీ వర్షాలు …నీటిపారుదల శాఖ అధికారులకు అప్రమత్తత ఆదేశం!
రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు, చెరువులు, ట్యాంకులపై 24 గంటల నిఘా కొనసాగించాలని సూచనలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని నీటిపారుదల శాఖ అధికారుల సెలవులు తక్షణం నుండి రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Date : 13-08-2025 - 9:23 IST -
#Telangana
Uttam Kumar Reddy: నీటిపారుదల శాఖలో సీడీఓను బలోపేతం చేయటం కోసం మంత్రి ఉత్తమ్ ఆదేశాలు!
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వ్యక్తిగతంగా ఇంజినీర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు, పరికరాల కొనుగోలులో జాప్యం వంటి సమస్యలను ఇంజినీర్లు ప్రస్తావించగా, వాటిని త్వరగా పరిష్కరించాలని చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు.
Date : 12-08-2025 - 5:31 IST -
#Speed News
Uttam Kumar Reddy : కాళేశ్వరం అప్పుల పర్యవసానం.. మేడిగడ్డలో చట్ట విరుద్ధ నిర్మాణం: మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
భారీ అప్పులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలనలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్పై న్యాయ విచారణ జరిపిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాం. రాజకీయ హంగులు జోడించకుండా న్యాయపరంగా సమగ్రంగా విచారించాల్సిందిగా కమిషన్కు సూచించాం.
Date : 04-08-2025 - 7:24 IST -
#Telangana
Uttam Kumar Reddy: గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రేపట్నుంచి సన్నబియ్యం పంపిణీ!
తెలంగాణ రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉన్నత నాణ్యత గల సన్న బియ్యంను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Date : 29-03-2025 - 12:57 IST