Manipur
-
#India
Militants Bunkers Destroyed : మణిపూర్లో ఆర్మీ ఆపరేషన్.. ఉగ్రవాదుల బంకర్లు ధ్వంసం
మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లా ముల్సాంగ్, లైకా ముల్సౌ గ్రామాల్లో నిర్వహించిన సైనిక ఆపరేషన్లో ఉగ్రవాదులకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం(Militants Bunkers Destroyed) చేశాయి.
Published Date - 10:49 AM, Sat - 7 September 24 -
#India
First Drone Attack : భద్రతా దళాలపై తొలిసారిగా డ్రోన్ దాడి.. మణిపూర్కు ఎన్ఎస్జీ నిపుణులు
మన దేశంలోనే తొలిసారిగా మణిపూర్ ఉగ్రవాదులు డ్రోన్తో భద్రతా దళాలపైకి దాడికి తెగబడ్డారు.
Published Date - 03:17 PM, Wed - 4 September 24 -
#India
Ramen Deca : ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామెన్ దేకా ప్రమాణస్వీకారం
రామెన్ దేకా మార్చి 1, 1954న అస్సాంలో జన్మించాడు మరియు 1980 నుండి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు.
Published Date - 03:19 PM, Wed - 31 July 24 -
#India
Manipur : మరోసారి మణీపూర్లో కాల్పులు..సీఆర్సీఎఫ్ జవాన్ మృతి
సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. బీహార్కు చెందిన సీఆర్పీఎఫ్ డ్రైవర్ అజయ్ కుమార్ ఝా (43) నుదిటికి బుల్లెట్ గాయం కావడంతో జిరిబామ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు.
Published Date - 06:16 PM, Sun - 14 July 24 -
#India
CM Convoy Attacked : మణిపూర్ సీఎం కాన్వాయ్పై ఉగ్రదాడి.. భద్రతా సిబ్బందికి గాయాలు
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగింది.
Published Date - 01:52 PM, Mon - 10 June 24 -
#India
Earthquake : తెల్లవారుజామున భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భూకంపం సంభవించింది.
Published Date - 10:02 AM, Sun - 2 June 24 -
#Speed News
KTR : దేవెగౌడ మనవడు పారిపోయేందుకు మోడీ సర్కారు సాయం : కేటీఆర్
KTR : మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వ్యవహారంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు.
Published Date - 01:10 PM, Mon - 29 April 24 -
#India
2 Soldiers Killed : మణిపూర్లో ఉగ్రపంజా.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
2 Soldiers Killed : మణిపూర్లో కుకీ వర్గానికి చెందిన ఉగ్రవాద మూకలు మరోసారి రెచ్చిపోయారు.
Published Date - 10:32 AM, Sat - 27 April 24 -
#India
Manipur : మణిపూర్లో ప్రభుత్వ ఉద్యోగులకు ‘నో వర్క్-నో పే’ రూల్
Manipur: మణిపూర్ ప్రభుత్వం(Manipur Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు(Government employees) సరైన కారణం లేకుండా కార్యాలయాలకు డుమ్మా కొడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు నిన్న ‘నో వర్క్-నో పే’(‘No Work-No Pay’) నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల(violent incident) నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కాని రోజును […]
Published Date - 10:40 AM, Thu - 7 March 24 -
#India
Manipur: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత.. కారణమిదే..?
మణిపూర్ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించారు.
Published Date - 10:34 AM, Wed - 28 February 24 -
#India
Manipur : యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు..వ్యక్తి మృతి
Manipur: గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి (Dhanamanjuri) యూనివర్సిటీ ప్రాంగణంలో (Manipur university campus) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది. […]
Published Date - 02:17 PM, Sat - 24 February 24 -
#India
Manipur Violence : భయంతో మహిళల పరుగులు.. ఇద్దరి మృతి.. మణిపూర్లో హింస
Manipur Violence : మణిపూర్లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు.
Published Date - 07:33 AM, Wed - 31 January 24 -
#India
Soldier Firing : ఆరుగురు తోటి సైనికులపై జవాన్ కాల్పులు.. ఆ వెంటనే సూసైడ్
Soldier Firing : మణిపూర్లో మరో కలకలం రేగింది.
Published Date - 01:11 PM, Wed - 24 January 24 -
#India
Manipur Violence: మణిపూర్ ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మృతి
మణిపూర్లోని మోరే ప్రాంతంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మణిపూర్ పోలీసు కమాండోలు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంఫాల్లోని పోలీసు అధికారులు
Published Date - 11:38 PM, Wed - 17 January 24 -
#Telangana
Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, వైస్ షర్మిల
ఈ రోజు ఆదివారం మణిపూర్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
Published Date - 07:07 PM, Sun - 14 January 24