Manipur
-
#India
Ramen Deca : ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామెన్ దేకా ప్రమాణస్వీకారం
రామెన్ దేకా మార్చి 1, 1954న అస్సాంలో జన్మించాడు మరియు 1980 నుండి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు.
Published Date - 03:19 PM, Wed - 31 July 24 -
#India
Manipur : మరోసారి మణీపూర్లో కాల్పులు..సీఆర్సీఎఫ్ జవాన్ మృతి
సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. బీహార్కు చెందిన సీఆర్పీఎఫ్ డ్రైవర్ అజయ్ కుమార్ ఝా (43) నుదిటికి బుల్లెట్ గాయం కావడంతో జిరిబామ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు.
Published Date - 06:16 PM, Sun - 14 July 24 -
#India
CM Convoy Attacked : మణిపూర్ సీఎం కాన్వాయ్పై ఉగ్రదాడి.. భద్రతా సిబ్బందికి గాయాలు
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగింది.
Published Date - 01:52 PM, Mon - 10 June 24 -
#India
Earthquake : తెల్లవారుజామున భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భూకంపం సంభవించింది.
Published Date - 10:02 AM, Sun - 2 June 24 -
#Speed News
KTR : దేవెగౌడ మనవడు పారిపోయేందుకు మోడీ సర్కారు సాయం : కేటీఆర్
KTR : మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వ్యవహారంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు.
Published Date - 01:10 PM, Mon - 29 April 24 -
#India
2 Soldiers Killed : మణిపూర్లో ఉగ్రపంజా.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
2 Soldiers Killed : మణిపూర్లో కుకీ వర్గానికి చెందిన ఉగ్రవాద మూకలు మరోసారి రెచ్చిపోయారు.
Published Date - 10:32 AM, Sat - 27 April 24 -
#India
Manipur : మణిపూర్లో ప్రభుత్వ ఉద్యోగులకు ‘నో వర్క్-నో పే’ రూల్
Manipur: మణిపూర్ ప్రభుత్వం(Manipur Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు(Government employees) సరైన కారణం లేకుండా కార్యాలయాలకు డుమ్మా కొడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు నిన్న ‘నో వర్క్-నో పే’(‘No Work-No Pay’) నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల(violent incident) నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కాని రోజును […]
Published Date - 10:40 AM, Thu - 7 March 24 -
#India
Manipur: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత.. కారణమిదే..?
మణిపూర్ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించారు.
Published Date - 10:34 AM, Wed - 28 February 24 -
#India
Manipur : యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు..వ్యక్తి మృతి
Manipur: గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి (Dhanamanjuri) యూనివర్సిటీ ప్రాంగణంలో (Manipur university campus) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది. […]
Published Date - 02:17 PM, Sat - 24 February 24 -
#India
Manipur Violence : భయంతో మహిళల పరుగులు.. ఇద్దరి మృతి.. మణిపూర్లో హింస
Manipur Violence : మణిపూర్లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు.
Published Date - 07:33 AM, Wed - 31 January 24 -
#India
Soldier Firing : ఆరుగురు తోటి సైనికులపై జవాన్ కాల్పులు.. ఆ వెంటనే సూసైడ్
Soldier Firing : మణిపూర్లో మరో కలకలం రేగింది.
Published Date - 01:11 PM, Wed - 24 January 24 -
#India
Manipur Violence: మణిపూర్ ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మృతి
మణిపూర్లోని మోరే ప్రాంతంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మణిపూర్ పోలీసు కమాండోలు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంఫాల్లోని పోలీసు అధికారులు
Published Date - 11:38 PM, Wed - 17 January 24 -
#Telangana
Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, వైస్ షర్మిల
ఈ రోజు ఆదివారం మణిపూర్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
Published Date - 07:07 PM, Sun - 14 January 24 -
#India
Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభం.. యాత్ర ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం (జనవరి 14) 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra)ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమై ముంబైకి చేరుకుంటుంది.
Published Date - 08:01 AM, Sun - 14 January 24 -
#Telangana
Revanth Reddy: రాహుల్ కోసం రేవంత్, ‘న్యాయ్ యాత్ర’కు సీఎం సిద్ధం!
Revanth Reddy: ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 14న మణిపూర్లో జెండా ఊపి ప్రారంభించనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్ ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి మణిపూర్ వెళ్లనున్నారు. మొదటి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న తర్వాత అతను ఢిల్లీకి తిరిగి వెళ్లి ప్రపంచ […]
Published Date - 02:19 PM, Sat - 13 January 24