Manipur
-
#India
Manipur Crisis : ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.200.. ఏటీఎంలలో డబ్బుల్లేవ్
Manipur Crisis : లీటర్ పెట్రోల్ రూ.200..పెట్రోల్ కోసం పెద్దపెద్ద క్యూలలో గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి.. చాలారకాల వ్యాధులకు మందులు దొరకడం లేదు..
Date : 05-06-2023 - 7:36 IST -
#India
Manipur Violence : మణిపూర్ హింసాకాండలో మరో ఐదుగురు మృతి
మణిపూర్లో ఆదివారం జరిగిన హింసాకాండలో(Manipur Violence) ఐదుగురు చనిపోయారు.
Date : 29-05-2023 - 9:42 IST -
#India
Imphal Curfew : మణిపూర్ రాజధానిలో మళ్ళీ ఘర్షణలు
మణిపూర్లో రాజధాని ఇంఫాల్ లో మళ్ళీ ఉద్రిక్తత (Imphal Curfew) ఏర్పడింది.
Date : 22-05-2023 - 5:45 IST -
#Speed News
Earthquake In Manipur: మణిపూర్ లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
శనివారం (మే 20) రాత్రి 7.31 గంటలకు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లోని షిరుయ్లో 3.2 తీవ్రతతో భూకంపం (Earthquake) వచ్చింది.
Date : 21-05-2023 - 7:03 IST -
#Andhra Pradesh
214 Students: మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్ కు 214 మంది తెలుగు విద్యార్థులు!
మణిపూర్లో చిక్కుకుపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు.
Date : 08-05-2023 - 6:11 IST -
#Andhra Pradesh
AP Students: మణిపూర్ అల్లర్ల ఎఫెక్ట్, ఏపీకి 157 విద్యార్థుల తరలింపు!
AP ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలుగు విద్యార్థులను తరలించేందుకు వెంటనే రంగంలోకి దిగింది.
Date : 08-05-2023 - 4:27 IST -
#India
Manipur: మణిపూర్లో పాక్షికంగా కర్ఫ్యూ ఎత్తివేత..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ తర్వాత చాలా ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఇదిలా ఉండగా.. చురాచంద్పూర్ (Churachandpur) జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడినందున, చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ (Curfew)లో పాక్షిక సడలింపు ప్రకటించారు.
Date : 07-05-2023 - 9:34 IST -
#India
Manipur: మణిపూర్లో హింసాకాండ.. 1100 మందికి పైగా అస్సాంకు వలస..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ కారణంగా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. మణిపూర్లోని జిరిబామ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల నుండి 1100 మందికి పైగా (More Than 1100) అస్సాం (Assam)లోని చాచార్ జిల్లాకు చేరుకోవడానికి సరిహద్దులు దాటారు.
Date : 06-05-2023 - 1:49 IST -
#India
31 Killed: శాంతించని మణిపూర్.. మొత్తం 31 మంది మృతి!
మణిపూర్ హింసాయుత సంఘటనల్లో ఇప్పటి వరకు 31 మందిమరణించినట్టు (Killed) స్థానిక మీడియా ఉఖ్రుల్ టైమ్స్ పేర్కొంది.
Date : 06-05-2023 - 11:06 IST -
#India
Manipur: మణిపూర్ హింసాకాండలో ఇద్దరు అధికారులు మృతి
మణిపూర్ (Manipur) మరోసారి హింసాకాండలో దగ్ధమైంది. ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అల్లర్లకు వ్యతిరేకంగా కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశారు.
Date : 06-05-2023 - 7:32 IST -
#India
Manipur Violence: మండుతున్న మణిపూర్.. పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాకాండలో (Manipur Violence) దగ్ధమవుతోంది. దీనికి సంబంధించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం (మే 04) మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్తో మాట్లాడి రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు.
Date : 05-05-2023 - 7:50 IST -
#India
Manipur violence : మణిపూర్ లో ST రిజర్వేషన్ హింస, రంగంలోకి సైన్యం,అస్సాం రైఫిల్స్
మణిపూర్ లో హింస (Manipur violence) చెలరేగింది. సైన్యం, అస్సాం రైఫిల్స్ రంగంలోకి దిగాయి. రక్షణ కల్పించేందుకు భారీగా (Army)మోహరించాయి.
Date : 04-05-2023 - 4:28 IST -
#Speed News
Manipur is Burning Today: మండుతున్న మణిపూర్
కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం "ట్రైబల్ సాలిడారిటీ మార్చ్" నిర్వహించాయి.
Date : 04-05-2023 - 4:10 IST -
#India
Nandini Gupta: ఫెమినా మిస్ ఇండియాగా 19 ఏళ్ల నందిని గుప్తా..!
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా (Nandini Gupta) ఫెమినా మిస్ ఇండియా 2023 (Femina Miss India World 2023) టైటిల్ను గెలుచుకుంది. అదే సమయంలో శ్రేయా పూంజా మొదటి రన్నరప్గా ప్రకటించగా, రెండవ స్టార్ తోనా ఓజుమ్ లువాంగ్ను రెండో రన్నరప్గా ప్రకటించారు.
Date : 16-04-2023 - 7:56 IST -
#India
Earthquake: మణిపూర్లో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
మణిపూర్ (Manipur)లోని నోనీలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఈ ప్రకంపనలు మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటలకు సంభవించాయి.
Date : 28-02-2023 - 6:17 IST