Madhabi Puri Buch
-
#India
Madhabi Puri Buch : సెబీ మాజీ చీఫ్కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీలను లిస్ట్ చేయడంలో పెద్దఎత్తున ఆర్థిక మోసం, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ థానేకు చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 01:48 PM, Tue - 4 March 25 -
#India
Madhabi Puri Buch : బాంబే హైకోర్టును ఆశ్రయించిన సెబీ మాజీ చీఫ్
ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మాధవి పురి బుచ్,హోల్ టైమ్ సభ్యులు అశ్వని భాటియా, అనంత్ నారాయణ్ జి, కమలేష్ చంద్ర వర్ష్నీ, బీఎస్ఈ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఈవో సుందరరామన్ రామమూర్తిలు హైకోర్టును ఆశ్రయించారు.
Published Date - 03:20 PM, Mon - 3 March 25 -
#Business
SEBI Chief : రంగంలోకి కేంద్రం.. సెబీ చీఫ్కు పార్లమెంటరీ కమిటీ సమన్లు
వారంతా పీఏసీ ఎదుట హాజరై.. అభియోగాలపై వివరణ(SEBI Chief) ఇచ్చుకోనున్నారు.
Published Date - 01:51 PM, Sat - 5 October 24 -
#Business
Sebi Chief : ఆ స్టాక్స్లో సెబీ చీఫ్ ట్రేడింగ్.. కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు
2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా ‘సెబీ’ చీఫ్ మాధవీ పురి బుచ్(Sebi Chief) చాలానే స్టాక్స్లో ట్రేడింగ్ చేశారని పవన్ ఖేరా చెప్పారు.
Published Date - 05:00 PM, Sat - 14 September 24 -
#Business
Sebi Chief Received Crores : మహీంద్రా గ్రూప్ నుంచి రూ.కోట్లు సంపాదించారు.. సెబీ చీఫ్పై కాంగ్రెస్ ఆరోపణలు
ఈవిధంగా సెబీ చీఫ్(Sebi Chief Received Crores) హోదాలో ఉన్నవారు అక్రమ ప్రయోజనాలను పొందడం అనేది సెబీ నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చెప్పారు.
Published Date - 03:44 PM, Tue - 10 September 24 -
#Business
SEBI Chief : సెబీ చీఫ్ టార్చర్ చేస్తున్నారు.. ఆర్థికశాఖకు 500 మంది అధికారుల ఫిర్యాదు
అదానీ గ్రూపునకు విదేశాల్లో ఉన్న షెల్ కంపెనీల్లో ఆమెకు వాటాలు ఉన్నాయంటూ హిండెన్ బర్గ్ ఇటీవలే సంచలన నివేదికను విడుదల చేసింది.
Published Date - 04:12 PM, Wed - 4 September 24 -
#Business
SEBI Chief : సెబీ చీఫ్గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి శాలరీ తీసుకుంటారా ? : కాంగ్రెస్
మాధవీ పురీ బుచ్ ఇలా రెండుచోట్ల పనులు చేయడం క్విడ్ ప్రోకో కిందికి వస్తుందని ఆరోపించారు.
Published Date - 04:48 PM, Mon - 2 September 24 -
#Business
Hindenburg Research: హిండెన్బర్గ్ పాత ఆరోపణలే వల్లె వేస్తోంది.. అవన్నీ అవాస్తవం : అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించిన బెర్ముడా, మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ ‘హిండెన్బర్గ్ రీసెర్చ్’ విడుదల చేసిన నివేదిక కలకలం రేపింది.
Published Date - 01:44 PM, Sun - 11 August 24 -
#Business
Hindenburg Research : హిండెన్బర్గ్ నివేదిక అవాస్తవం.. అదానీ గ్రూపుతో సంబంధం లేదు : సెబీ ఛైర్పర్సన్
అదానీ గ్రూప్నకు విదేశాల నుంచి నిధులను సమకూరుస్తున్న పలు డొల్ల కంపెనీల్లో ‘సెబీ’ ఛైర్పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్లకు వాటాలు ఉన్నాయంటూ ‘హిండెన్బర్గ్ రీసెర్చ్’ ఒక నివేదికను విడుదల చేసింది.
Published Date - 08:19 AM, Sun - 11 August 24