Kurnool
-
#Andhra Pradesh
Devaragattu Stick Fight : దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తం..100 మందికిపైగా గాయాలపాలు
ప్రజల ప్రాణాలపైకి(Devaragattu Stick Fight) వస్తుందని తెలిసినా.. ఇలాంటి ఉత్సవాల నిర్వహణకు అనుమతులు ఇస్తుండటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Published Date - 10:31 AM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Devaragattu : కర్రల సమరం నేడే.. డ్రోన్లు, సీసీటీవీలతో దేవరగట్టులో నిఘా
ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, నిడ్రవట్టి, అరికెర, బిలేహాల్ గ్రామస్తులు మరో జట్టుగా (Devaragattu) ఏర్పడతారు.
Published Date - 02:32 PM, Sat - 12 October 24 -
#Andhra Pradesh
FSSAI : ఆహార నాణ్యత పరీక్షల కోసం తిరుమల, కర్నూలులో ల్యాబ్ల ఏర్పాటు..
FSSAI : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
Published Date - 08:08 PM, Tue - 8 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్: సీఎం చంద్రబాబు ప్రకటన
Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సచివాలయంలో న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు రాజధాని అవరావతిలో లా కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 06:10 PM, Mon - 23 September 24 -
#Andhra Pradesh
Karnool YSRCP: కర్నూల్ వైసీపీకి తలనొప్పిగా మారుతున్న లోకల్-నాన్లోకల్ వార్
కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీని లోకల్, నాన్లోకల్ ఇష్యూ వెంటాడుతోంది. సీఎం జగన్ ఇతర నియోజకవర్గాల అభ్యర్థులను చాలా చోట్ల ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇది అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
Published Date - 04:46 PM, Sat - 6 April 24 -
#Andhra Pradesh
Jagan Memantha Siddham : మనం చేసిన మంచి దారిపొడవునా కనిపిస్తుంది – జగన్
ఎండను సైతం లెక్కచేయకుండా ఓ వృద్ధురాలు జగన్ కోసం రావడం చూసి జగన్ ఎంతో సంతోషం వ్యక్తం చేసారు
Published Date - 03:54 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Kurnool : లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
కర్నూలు (Kurnool)లో పర్యటించిన సీఎం జగన్ (CM Jagan) పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లా యూనివర్సిటీ (University of Law)కి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించారని, కానీ అది సాధ్యం కాలేదని అన్నారు. తాము హైకోర్టును కర్నూలులో పెడతామని ఇదివరకే చెప్పామని అన్నారు. […]
Published Date - 12:51 PM, Thu - 14 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: సీఎం జగన్ రేపు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి 14న నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Published Date - 03:11 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
Kurnool YCP Candidate : కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా
కర్నూలు (Kurnool ) వైసీపీ టికెట్ (YCP Candidate) ఎవరికీ ఇస్తారనే ఆసక్తి తెరపడింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా (Ilyaz Basha) దాదాపు ఖరారైనట్లే. రేపు లేదా ఎల్లుండి ఈ వార్త ను అధికారికంగా ప్రకటించనుంది అధిష్టానం. ప్రస్తుతం కర్నూల్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కర్నూల్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని వైసీపీ మారుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు కాకుండా.. ఇలియాజ్ బాషాను వైసీపీ ఎమ్మెల్యే […]
Published Date - 11:56 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: కర్నూలు-మంత్రాలయం రోడ్డు మరమ్మతులకు 32 కోట్లు మంజూరు
కర్నూలు-మంత్రాలయాన్ని కలిపే రహదారి మరమ్మతులకు రూ.32 కోట్లు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ హైకోర్టుకు తెలిపింది. 14 కిలోమీటర్ల పొడవైన రహదారి అరిగిపోయినందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ హైకోర్టులో దాఖలు
Published Date - 11:42 PM, Wed - 7 February 24 -
#Speed News
Kurnool: హనీట్రాప్ లో హైదరాబాద్ బిల్డర్, 20 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు
Kurnool: హైదరాబాద్కు చెందిన ఓ బిల్డర్ కర్నూల్లో హనీట్రాప్కు గురయ్యాడు. అక్కడ కొంత మంది వ్యక్తులు అతన్ని ప్రలోభపెట్టి, ఫోటోలు, వీడియో తీసి అధిక మొత్తంలో డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశారు. వ్యాపారి ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు, నలుగురు పరారీలో ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ముచ్చర్ల శివకుమార్రెడ్డిని మహిళ ద్వారా సంప్రదించిన ముఠా వలలో పడినట్లు నాల్గవ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.శంకరయ్య తెలిపారు. నగరానికి రాగానే అతనిపై దాడి […]
Published Date - 12:35 PM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
Murder : కర్నూలులో ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడి హత్య.. కారణం ఇదే..?
కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు హత్యకు గురైయ్యాడు. శనివారం
Published Date - 09:03 AM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
Kurnool: కర్నూలు రైతులపై కరువు ప్రభావం, మామిడి సాగుపై ఆశలు!
Kurnool: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో ఖరీఫ్, రబీ పంటలకు వరి సాగు అనుకూలించలేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున మామిడి సాగు వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలో, 80 శాతం తోటలు ప్రసిద్ధి చెందిన బంగినపల్లి (బెనిషన్) రకానికి గుర్తింపు ఉంది. మిగిలిన 20 శాతంలో ఇమామ్ పసంద్, దిల్పసంద్, నీలం మరియు తోతాపురి వంటి ఇతర ప్రసిద్ధ రకాలు ఉన్నాయి. తమ వ్యవసాయ అప్పులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మామిడి […]
Published Date - 10:55 AM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
Kurnool: కర్నూలులో తీవ్ర నీటి ఎద్దడి, రైతన్నల వరిసాగుపై ఆంక్షల కత్తి!
నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని, అనధికార నీటి వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
Published Date - 11:56 AM, Fri - 3 November 23 -
#Speed News
Murder : ఆదోనిలో దారుణం . హత్యకు గురైన వాలంటీర్
కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉంటున్న
Published Date - 11:55 AM, Fri - 22 September 23