Kurnool
-
#Andhra Pradesh
2024 Election: ముగ్గురి ఎన్నికల స్లోగన్ ఫిక్స్!
`ఒక్క ఛాన్స్` ప్లీజ్ అంటూ జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు `మరో ఛాన్స్` ఇస్తే 30ఏళ్లు నేనే సీఎంగా ఉంటా అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగించిన `ఒక్క ఛాన్స్` సెంటిమెంట్ ను జనసేనాని పవన్ అందుకున్నారు.
Published Date - 05:22 PM, Thu - 17 November 22 -
#Andhra Pradesh
CBN Kurnool: కర్నూలు టీడీపీ దూకుడు, చంద్రబాబు జోష్!
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. కర్నూలు వెళ్లిన ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హైకోర్టు బెంచ్ హామీని బలంగా వినిపించనున్నారు. మూడు రోజుల ఆయన పర్యటన సందర్భంగా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Published Date - 11:39 AM, Wed - 16 November 22 -
#Andhra Pradesh
AP: అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి..!!
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో ఇవాళ మరణించారు. కర్నూలు జిల్లాలోని ఆవుకు మండలం ఉప్పలపాడు ఆయన స్వస్థలం. రేపు ఆవుకులో అంత్యక్రియలు నిర్వహించినున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భగీరథ రెడ్డి అంత్యక్రియలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. గతకొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న చల్లా భగీరథరెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొదుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి […]
Published Date - 06:22 PM, Wed - 2 November 22 -
#Andhra Pradesh
Rayalaseema State: ఏపీలో `ప్రత్యేక రాష్ట్ర` ఉద్యమం షురూ
అమరావతి , మూడురాజధానులు మధ్య యుద్ధం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్ళీ పురుడుపోసుకుంటుంది.
Published Date - 12:50 PM, Wed - 26 October 22 -
#Andhra Pradesh
Devaragattu : కర్రల సమరంలో 50మంది గాయాలు..బాలుడు మృతి..!!
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దేవరగట్టులో ప్రతిఏటా నిర్వహించే కర్రల సమరంలో వేలాది మంది పాల్గొంటారు.
Published Date - 06:57 AM, Thu - 6 October 22 -
#Devotional
కర్రల సమరానికి సర్వం సిద్ధం.. ఈ సారి ఎన్ని తలలు పగులుతాయో..?
కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు సిద్ధమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరుగుతోంది. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. విజయదశమి రోజు అర్ధరాత్రి ఈ ఉత్సవం జరుగుతుంది. మాల మల్లేశ్వరస్వామి
Published Date - 01:39 PM, Wed - 5 October 22 -
#Andhra Pradesh
3 Capitals : వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు – మంత్రి అమర్నాథ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు...
Published Date - 12:54 PM, Sat - 3 September 22 -
#Andhra Pradesh
Amaravathi : 2024 వైసీపీ అస్త్రం 3 రాజధానులు!
వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశాన్ని మరింత ఫోకస్ చేయాలని వైసీపీ భావిస్తోంది.
Published Date - 02:00 PM, Mon - 25 July 22 -
#Andhra Pradesh
Liquor Bottles : కర్నూల్ లో అక్రమ మద్యం సీసాల ధ్వంసం.. వాటి విలువ ఎంతంటే..?
కర్నూలు జిల్లాలో మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. 2021-2022 సంవత్సరంలో నమోదైన 593 కేసుల్లో కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమక్షంలో శనివారం కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు.
Published Date - 12:34 PM, Sun - 10 July 22 -
#Andhra Pradesh
Telugu Student: ఇటలీలో తెలుగు విద్యార్థి మృతి.. త్వరలో ఇంటికి వస్తానని చెప్పి..?
ఇటలీలో ఉన్నత చదువులు చదువుతున్న కర్నూలుకు చెందిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు కర్నూలు బాలాజీనగర్లోని బాలాజీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ అగ్రికల్చర్లో బీఎస్సీ చదివాడు. దిలీప్ ఇటలీలోని మిలన్ విశ్వవిద్యాలయం నుండి M.Sc అగ్రికల్చర్లో సీటు పొందాడు. 2019 సెప్టెంబర్లో ఇటలీ వెళ్లిన దిలీప్ గత ఏడాది ఏప్రిల్లో సెలవుల కోసం కర్నూలుకు వచ్చాడు. తరువాత అతను సెప్టెంబర్లో ఇటలీకి తిరిగి వెళ్లాడు. […]
Published Date - 12:50 PM, Sun - 12 June 22 -
#Andhra Pradesh
Kurnool : పురుగుమందుల సంచిలో పండ్లు తిని రెండేళ్ల చిన్నారి మృతి
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నేరేడు పండు తిని ఆహారం విషతుల్యమై రెండేళ్ల చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. పురుగు మందులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే సంచిలో ఈ పండ్లను నిల్వ ఉంచినట్లు సమాచారం.ముగ్గురు చిన్నారులు రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు వారుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అంజి, హర్ష మరణించారు. వీరిద్దరు తోబుట్టువులు. నేరేడు పండ్లు తిన్న కొద్ది నిమిషాలకే చిన్నారులకు వాంతులు రావడంతో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. […]
Published Date - 08:33 AM, Sun - 12 June 22 -
#Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబు `డేరింగ్` స్టెప్
కర్నూలు కేంద్రంగా జరిగిన పరిణామాన్ని గమనిస్తే చంద్రబాబునాయుడు ఈసారి పక్కా స్కెచ్ తో ముందుకు వెళుతున్నారని అర్థం అవుతోంది.
Published Date - 01:03 PM, Sat - 21 May 22 -
#Speed News
Pawan Kalyan: ఓర్వకల్లు విమానాశ్రయంలో పవన్ కు ఘనస్వాగతం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు.
Published Date - 11:51 AM, Sun - 8 May 22 -
#Speed News
Class 2 students injured: కూలిన ప్రభుత్వ పాఠశాల స్లాబ్…ఇద్దరు విద్యార్థులకు గాయాలు..!!
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థులపై సీలింగ్ ప్లాస్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 11:25 PM, Fri - 29 April 22 -
#Andhra Pradesh
Kurnool Highcourt : కర్నూలుకు న్యాయ రాజధాని హుళక్కే.!
కర్నూలుకు ఇక హైకోర్టు లేనట్టే. మూడు రాజధానుల అంశం జగన్ కోల్డ్ స్టోరేజిలో పడేసినట్టే కనిపిస్తోంది.
Published Date - 01:07 PM, Tue - 26 April 22