Kishan Reddy
-
#Telangana
Singareni Privatization: సింగరేణి సేఫ్, ప్రవేటీకరణ ఆలోచన లేదు: కిషన్ రెడ్డి
తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దానిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం తెలిపారు.
Date : 24-07-2024 - 2:22 IST -
#India
Lok Sabha Session 2024 : లోక్సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్
తెలంగాణలో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి ఎంపీ, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్లు ప్రమాణ స్వీకారం చేశారు
Date : 24-06-2024 - 1:08 IST -
#Telangana
KTR : సింగరేణి గొంతు కోస్తున్న బిజెపి..కాంగ్రెస్ నేతలకు బాధలేదు – కేటీఆర్
బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు
Date : 21-06-2024 - 9:23 IST -
#Speed News
Salute Telangana : హైదరాబాద్లో ‘సెల్యూట్ తెలంగాణ’ ర్యాలీకి విశేష స్పందన
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు
Date : 20-06-2024 - 9:17 IST -
#Speed News
Kishan Reddy – Bandi Sanjay : కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్రెడ్డి, బండి సంజయ్
తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇవాళ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
Date : 13-06-2024 - 1:44 IST -
#Speed News
Kishan Reddy : పూలబొకేలు, శాలువాలు, స్వీట్లు తేవొద్దు.. ఆ ఒక్క పని చేయండి : కిషన్ రెడ్డి
గంగాపురం కిషన్ రెడ్డి వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు.
Date : 10-06-2024 - 2:20 IST -
#Telangana
CM Revanth Reddy: కొత్తగా ఎంపికైన మంత్రులకు రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవ సారి ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఎన్డీయే ప్రభుత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం లభించింది.
Date : 10-06-2024 - 1:59 IST -
#Telangana
Modi Cabinet 2024 : కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్..?
సికింద్రాబాద్ బిజెపి ఎంపీ కిషన్ రెడ్డి (Kishanreddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు (Bandi Sanjay) కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది
Date : 09-06-2024 - 12:20 IST -
#Telangana
BJP : జేపీ నడ్డా స్థానంలో కిషన్ రెడ్డి..?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 35 శాతం ఓట్లు లభించిన నేపథ్యంలో బీజేపీలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
Date : 08-06-2024 - 9:52 IST -
#Andhra Pradesh
BJP : తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనం
బండి సంజయ్ , డీకే అరుణ, రఘునందన్ రావులతో సహా ఎన్డీయే ఎంపీల సమావేశం కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు . రేపు జరగనున్న ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు.
Date : 06-06-2024 - 12:10 IST -
#Telangana
Vijayashanti : విజయశాంతి మళ్లీ పార్టీ మారనున్నారా..?
రాజకీయవేత్తగా మారిన ప్రఖ్యాత నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సినీ పరిశ్రమ నుంచి ఎందరో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
Date : 17-05-2024 - 6:25 IST -
#Speed News
Mallu Ravi: కిషన్ రెడ్డివి పగటి కలలు, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు : మల్లు రవి
Mallu Ravi: మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పగటి కలలు కంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని ఆయన అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు అయ్యి లిపాయి కారి ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే సంపూర్ణాంగా మద్దతు పలికారని విమర్శించారు. రాబోయే ఫలితాలలో తెలంగాణ లో కాంగ్రెస్ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని, దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని మల్లు రవి ధీమా వ్యక్తం […]
Date : 15-05-2024 - 9:33 IST -
#Speed News
Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు
Kishan Reddy : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్కు తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
Date : 13-05-2024 - 9:23 IST -
#Telangana
Kishan Reddy : ప్రధానిగా దేశానికి ఎవరు కావాలి?..మోడీనా?..రాహుల్ గాంధీనా..?: కీషన్ రెడ్డి ప్రశ్న
Kishan Reddy: లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) సందర్భంగా రాజకీయ పార్టీలో ప్రచారం(campaign)లో దూసుకుపోతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడీ(Prime Minister Modi)ఈనెల 10వ తేదీన హైదరాబాద్కు రానున్నట్లు కేంద్రమంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్(Hyderabad) ఎల్బీ స్టేడియం(LB Stadium)లో సాయంత్రం 4 గంటలకు మోడీ సభ ఉంటుందన్నారు. దేశం కోసం బీజేపీ రావాలి..మోడీ రావాలి నరేంద్ర మోడీ దేశం కోసం ప్రధాని కావాలని అన్నారు. రాహుల్ గాంధీ ఆయన కోసం […]
Date : 06-05-2024 - 2:24 IST -
#Telangana
Kishan Reddy : రేవంత్ ‘గాడిద గుడ్డు’ ఫై కిషన్ రెడ్డి ఆగ్రహం
గడిచిన పదేళ్లుగా తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఢిల్లీ దర్బారుకు పన్నులు, జీఎస్టీ కట్టి అలిసి పోయారని, కానీ ఢిల్లీ దర్బారు తిరిగి తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని ..మనకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ
Date : 04-05-2024 - 10:29 IST