Kishan Reddy
-
#Telangana
Kishan Reddy Vs Revanth : కిషన్ రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధం..? – సీఎం రేవంత్
Kishan Reddy Vs CM Revanth : గుజరాత్లో మద్యపాన నిషేదం ఉందని చెబుతున్నారు. బస్సు ఏర్పాటు చేస్తా అక్కడ ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూసి వద్దామా..? బీజేపీ గడిచిన మూడు పర్యాయాల మేనిఫెస్టోలతో ముందుకు వస్తే మేము కూడా మా మేనిఫెస్టోలతో చర్చకు సిద్ధం'
Date : 01-12-2024 - 8:11 IST -
#Telangana
BJP Public Meeting : ఈనెల 6న సరూర్ నగర్లో బీజేపీ బహిరంగ సభ
BJP Public Meeting : ఈ సభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వారి పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంది.
Date : 01-12-2024 - 11:16 IST -
#Telangana
Demolition Man : రేవంత్ ‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు..
Demolition Man : రేవంత్ రెడ్డి వెనుకబడిన, పేద మరియు మధ్య తరగతి వర్గాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేస్తున్నారని , అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నత వర్గాలు, మిత్రపక్షం బిఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలు, అలాగే AIMIM నేతల అక్రమ ఫామ్ హౌస్లు వంటి పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది
Date : 27-11-2024 - 8:07 IST -
#Telangana
Praja Palana Sabha : కిషన్ రెడ్డి తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే – సీఎం రేవంత్
Praja Palana Sabha : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్(Gujarat)కు వెళ్లిపోవాని సూచించారు. గుజరాత్ గులాంను అని చెప్పుకునే కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని విమర్శించారు
Date : 19-11-2024 - 8:09 IST -
#Telangana
BJP Workshop : బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన : కిషన్రెడ్డి
పాలనలో కాంగ్రెస్.. ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కిషన్రెడ్డి కామెంట్ చేశారు.
Date : 18-11-2024 - 1:21 IST -
#Speed News
Kishan Reddy : నేటి సాయంత్రం నుంచి బీజేపీ బస్తీ నిద్ర
Kishan Reddy : "మూసీ ప్రక్షాళన - సుందరీకరణ" పేరుతో పేదల నివాసాలు కూల్చివేసే ప్రణాళికను వ్యతిరేకిస్తూ, బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పేదల ఇండ్లను కూలగొట్టకుండా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
Date : 16-11-2024 - 12:09 IST -
#Telangana
CM Revanth : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం ..ఇదేమైనా పాకిస్థాన్ అనుకుంటున్నావా..?
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ... బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్థానా? అని ప్రశ్నించారు
Date : 09-11-2024 - 3:02 IST -
#Telangana
BJP : నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..పాల్గొననున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..
BJP : ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.
Date : 25-10-2024 - 10:25 IST -
#Cinema
Rashmika : రష్మిక కు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు జాతీయ బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందన్న
Date : 16-10-2024 - 1:11 IST -
#Telangana
secunderabad : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం..
secunderabad : ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసమైందని ఉదాయన్నే తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు
Date : 14-10-2024 - 11:46 IST -
#Speed News
Mallareddy : బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి.. కిషన్ రెడ్డితో భేటీ
ఈసందర్భంగా కిషన్ రెడ్డిని ‘నమస్తే అన్న’ అంటూ మల్లారెడ్డి (Mallareddy) పలకరించారు.
Date : 10-10-2024 - 4:22 IST -
#India
Narendra Modi : నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..
Narendra Modi : “ప్రధాని నరేంద్ర మోదీ రేపు దోడాలో తన తొలి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి దోడాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982లో దోడాలో చివరి ప్రధానమంత్రి పర్యటన జరిగింది” అని కిషన్ రెడ్డిని అన్నారు.
Date : 14-09-2024 - 10:59 IST -
#India
Kishan Reddy : ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం… దాన్ని బిజెపి రద్దు చేసింది
బీజేపీ అభ్యర్థి అరవింద్ గుప్తాకు మద్దతుగా జమ్ము వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ ర్యాలీలో రెడ్డి మాట్లాడుతూ, “మేము జిన్నా రాజ్యాంగాన్ని - ఆర్టికల్ 370 ను తొలగించి, భారతరత్న బాబా సాహెబ్ను అమలు చేసామన్నారు.
Date : 01-09-2024 - 12:41 IST -
#Telangana
HYDRA : మీరే అనుమతి ఇచ్చి..మీరే కూల్చేస్తే ఎలా..? – కిషన్ రెడ్డి
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం తో మోపుతూ..ఎక్కడిక్కడే కూల్చేస్తు వస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు..అక్రమంగా భవనాలు నిర్మించుకున్న వారంతా భయపడుతున్నారు
Date : 24-08-2024 - 9:36 IST -
#Telangana
Bonalu 2024: భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు కోమటిరెడ్డి, కిషన్రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు చారిత్రాత్మక చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి వేడుకల్లో పాల్గొన్నారు. అంబర్పేట్లోని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.
Date : 28-07-2024 - 11:09 IST