Jay Shah
-
#Sports
IPL 2024: ఐపీఎల్ ఇండియాలోనే: రూమర్స్ పై జైషా క్లారిటీ
2024 ఐపీఎల్ ని విదేశాలకు తరలించేది లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లను విదేశాల్లో జరిపిస్తారని కొద్దీ రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Published Date - 11:37 PM, Sat - 16 March 24 -
#Sports
ICC Test Rankings: అశ్విన్ పై జైషా ప్రశంసలు
భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టెస్టు సిరీస్లో భారత స్పిన్ బౌలర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనకు ఐసీసీ నుంచి భారీ పారితోషికం కూడా అందుకున్నాడు.
Published Date - 12:38 PM, Thu - 14 March 24 -
#Sports
Bcci Central Contract: కిషన్, అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు ?
రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడనందుకు భారత జట్టు యువ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ ఇద్దరు ఆటగాళ్లను తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
Published Date - 03:20 PM, Sun - 25 February 24 -
#Sports
Warning To Players: రంగంలోకి జై షా.. ఇకనైనా టీమిండియా ఆటగాళ్ల వైఖరి మారుతుందా?
భారత బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలకు గట్టి ఎదురుదెబ్బ (Warning To Players) తగిలిన బీసీసీఐ పెద్ద ప్రకటన చేసింది.
Published Date - 08:26 AM, Sun - 18 February 24 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి అండగా నిలిచిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. అది కోహ్లీ హక్కు అంటూ కామెంట్స్..!
రోహిత్ శర్మ కెప్టెన్సీలో బార్బడోస్లో భారతదేశం జెండాను ఎగురవేస్తుందని ధృవీకరించారు. ఇప్పుడు దీని తర్వాత చర్చ ఏమిటంటే..? రోహిత్ శర్మ పాత్ర ధృవీకరించబడింది. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) పాత్ర ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.
Published Date - 07:32 AM, Fri - 16 February 24 -
#Sports
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా..?
బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman)గా మారాలని చూస్తున్నారు. ప్రస్తుతం షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Published Date - 05:19 PM, Tue - 30 January 24 -
#Speed News
Campa- Atomberg: టీమిండియాకు కొత్త స్పాన్సర్లు.. ప్రకటించిన బీసీసీఐ..!
టీమిండియాకు కొత్త స్పాన్సర్లు వచ్చారు. కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ (Campa- Atomberg) సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని బీసీసీఐ వెల్లడించింది.
Published Date - 07:28 AM, Wed - 10 January 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ పై పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మన దేశంలో జరుగుతుందా? లేక విదేశాలకు వెళ్లాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Published Date - 11:40 AM, Mon - 11 December 23 -
#Sports
Sports Business Awards 2023: బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం
బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం దక్కింది. బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ అవార్డును ఆయన దక్కించుకున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పటి వరకు ఎవరికీ ఇంతటి గౌరవం దక్కలేదు.
Published Date - 10:35 PM, Tue - 5 December 23 -
#Speed News
Jay Shah: జై షాకు అధికారికంగా క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం.. ఎందుకంటే..?
శ్రీలంక క్రికెట్ పతనానికి జై షా (Jay Shah) కారణమంటూ శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ వివాదాస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Published Date - 06:17 AM, Sat - 18 November 23 -
#Sports
Arjuna Ranatunga: జై షా జోక్యం వల్లనే శ్రీలంక క్రికెట్ బోర్డు నాశనం.. అర్జున రణతుంగ హాట్ కామెంట్స్ వైరల్..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ జై షాపై శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ (Arjuna Ranatunga) తీవ్ర ఆరోపణలు చేశారు.
Published Date - 07:59 AM, Tue - 14 November 23 -
#Sports
World Cup 2023: ఇండోపాక్ మ్యాచ్.. రజినీ, అమితాబ్లకు ఆహ్వానం
ప్రపంచ కప్ లో అక్టోబర్ 14న అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Published Date - 05:20 PM, Thu - 12 October 23 -
#Sports
Golden Ticket: సచిన్ టెండూల్కర్కు గోల్డెన్ టికెట్
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశంలో ప్రారంభం కానుంది. భారత్లోని ఐకాన్స్ కు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని బోర్డు ప్లాన్ చేసింది. దీనికి 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' (Golden Ticket) అని పేరు పెట్టారు.
Published Date - 11:58 AM, Fri - 8 September 23 -
#Sports
Jasprit Bumrah: ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా వస్తున్నాడు: BCCI
ఫాస్ట్ బౌలర్ బుమ్రా గాయం నుంచి కోలుకుని ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాడు. తాజాగా బీసీసీఐ బుమ్రా హెల్త్ రిపోర్ట్ కూడా ఇచ్చింది.
Published Date - 02:59 PM, Fri - 28 July 23 -
#Sports
India vs Afghanistan: 2024లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సిరీస్.. స్పష్టం చేసిన బీసీసీఐ కార్యదర్శి జై షా
జనవరి 2024లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య సిరీస్ జరగనుంది. అఫ్గానిస్థాన్ సిరీస్తో పాటు మీడియా హక్కులపై కూడా బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు.
Published Date - 12:53 PM, Sat - 8 July 23