Jay Shah
-
#Sports
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. ఈ ఆటగాళ్లకు డబ్బే డబ్బు!
ఒక ఆటగాడికి కనీస బిడ్ మొత్తం రూ. 30 లక్షలుగా నిర్ణయించబడింది. ఇది మునుపటి వేలం మొత్తం రూ. 20 లక్షల కంటే చాలా ఎక్కువ.
Date : 30-10-2024 - 2:15 IST -
#Sports
Changes the Name of NCA: నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును మార్చిన బీసీసీఐ.. కొత్త పేరు ఇదే..!
నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పిలువబడుతుంది. బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చింది.
Date : 30-09-2024 - 1:02 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ ప్లేయర్స్ కు జాక్ పాట్, సీజన్ కు రూ.కోటి అదనం
IPL 2025; రిటెన్షన్ జాబితాను నాలుగు నుంచి ఐదు పెంచడంతో పాటు రైట్ టూమ్ మ్యాచ్ రూల్ ను మళ్ళీ తీసుకొస్తున్నారు. అలాగే ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను 120 కోట్ల వరకూ పెంచబోతున్నారు. గత వేలంలో ఇది 90 కోట్లు ఉండగా.. ఇప్పుడు మరో 30 కోట్లు పెంచుతున్నారు.
Date : 28-09-2024 - 11:11 IST -
#Sports
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా పాక్ వెళ్లే నిర్ణయం జై షా చేతుల్లో లేదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించనున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే అది జై షా చేతుల్లో కూడా లేదని బీసీసీఐ అధికారి వెల్లడించారు.
Date : 03-09-2024 - 11:45 IST -
#Sports
Jay Shah Challenges: ఐసీసీ చైర్మన్గా ఎంపికైన జై షా ముందు ఉన్న పెద్ద సమస్యలు ఇవే..!
షా ఇటీవల టెస్ట్ క్రికెట్ కోసం ఒక వ్యూహాత్మక నిధి గురించి మాట్లాడాడు. ఇది సుమారు $15 మిలియన్ (రూ. 125 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ ఫండ్ నుండి ఆటగాళ్లకు కనీస వేతనం అందజేయబడుతుంది.
Date : 29-08-2024 - 1:10 IST -
#Sports
BCCI Secretary: ఐసీసీ చైర్మన్గా జై షా.. బీసీసీఐ కొత్త సెక్రటరీ ఎవరు..?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICC తదుపరి స్వతంత్ర అధ్యక్షుడిగా BCCI కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రెగ్ బార్క్లే స్థానంలో ఐసీసీ కొత్త ఛైర్మన్గా షా ఎన్నికయ్యారు.
Date : 27-08-2024 - 11:33 IST -
#Sports
Champions Trophy 2024: జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
ఆసియాకప్ తరహాలోనే హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అయితే జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండొచ్చని స్పష్టం అవుతుంది.
Date : 27-08-2024 - 9:43 IST -
#Sports
Jai Shah : ఐసీసీ నూతన ఛైర్మన్ గా జై షా
ఇక ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 30తో పదవీ కాలం ముగుస్తుంది
Date : 27-08-2024 - 8:25 IST -
#Sports
Jay Shah: ఐసీసీ చైర్మన్గా జై షా.. మద్దతు ప్రకటించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా..!
షాకు ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు బహిరంగ మద్దతు ఉందని మీడియా నివేదికలలో పేర్కొంది.
Date : 23-08-2024 - 11:50 IST -
#Sports
ICC Chairman Race: ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో జై షా.. ఆగస్టు 27న క్లారిటీ..!
ఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 16 ఓట్లు పోలయ్యాయి. ఇందులో విజయాన్ని నమోదు చేసేందుకు 9 ఓట్ల (51%) మెజారిటీ అవసరం. అంతకుముందు అధ్యక్షుడు కావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
Date : 21-08-2024 - 9:07 IST -
#Sports
Jay Shah: గాయం తర్వాత ఆటగాళ్లు టీమిండియాలోకి రావాలంటే కొత్త రూల్.. అదేంటంటే..?
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన జైషా పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. 2022 ఆసియా కప్ సమయంలో రవీంద్ర జడేజా మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఆ సమయంలో జడేజాకు ఫోన్ చేసి టీమ్ ఇండియాకు తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని షా చెప్పాడు.
Date : 17-08-2024 - 1:00 IST -
#Sports
Ishan Kishan: టీమిండియాలోకి ఇషాన్ కిషన్.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
మానసిక ఆరోగ్య సంబంధిత అనారోగ్యం కారణంగా 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్ నుండి ఇషాన్ కిషన్ విరామం తీసుకున్నాడు. ఈ విరామం ఇషాన్కు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
Date : 17-08-2024 - 8:19 IST -
#Sports
Jay Shah: జై షా కీలక ప్రకటన.. ఇకపై క్రికెటర్లతో పాటు అథ్లెట్లకు కూడా ఛాన్స్..!
జాతీయ క్రికెట్ అకాడమీలో భారత అథ్లెట్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం బీసీసీఐ నిరంతరం శ్రమిస్తోంది.
Date : 15-08-2024 - 5:56 IST -
#Sports
New National Cricket Academy: టీమిండియా ఆటగాళ్ల కోసం కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ సిద్దం.. ఫొటోలు వైరల్!
బెంగళూరులో త్వరలో ప్రారంభించనున్నాం. కొత్త క్రికెట్ అకాడమీలో మూడు ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో 45 పిచ్లు ఉన్నాయి.
Date : 03-08-2024 - 11:44 IST -
#Speed News
BCCI Announces: మరో 5 రోజుల్లో ఒలింపిక్స్.. బిగ్ అనౌన్స్మెంట్ చేసిన బీసీసీఐ!
ఈ అథ్లెట్ల కోసం బీసీసీఐ (BCCI Announces) ఖజానాను తెరిచింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా రూ.8.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
Date : 21-07-2024 - 7:50 IST