Jana Sena
-
#Andhra Pradesh
PK: అవకాశం ఇవ్వండి… కోట్లమంది కన్నీరు తుడుస్తా – ‘పవన్ కళ్యాణ్’..!
‘రాయలసీమను రతనాలసీమ అనేవారు. సిరులు కురిపించిన నేల అని పిలిచేవారు.
Published Date - 10:45 AM, Mon - 9 May 22 -
#Andhra Pradesh
Pawan Kalyan on AP: ‘వైసీపీ’ వ్యతిరేక ఓటు చీలితే…ఏపీ అంధకారంలోకి వెళ్లిపోతుంది – ‘పవన్ కళ్యాణ్’..!
అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీ పాలన నుంచి విముక్తి కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ పాలన రావాలని దాన్ని జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్నదే తన కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Published Date - 08:01 PM, Sun - 8 May 22 -
#Speed News
Pawan Kalyan: ఓర్వకల్లు విమానాశ్రయంలో పవన్ కు ఘనస్వాగతం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు.
Published Date - 11:51 AM, Sun - 8 May 22 -
#Andhra Pradesh
YSRCP Mind Game: వైసీపీ మైండ్ గేమ్ లో టీడీపీ, జనసేన చిక్కుకుంటాయా? పొత్తుపై ఏం తేల్చుతాయి?
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది. పొత్తుల విషయంలో ఇప్పుడు పార్టీల మధ్య తీవ్ర విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కల్యాణ్ ఆమధ్య అన్నారు.
Published Date - 11:25 AM, Sun - 8 May 22 -
#Andhra Pradesh
Pawan: ఇకపై ‘జగన్’ ను ‘సిబిఐ దత్తపుత్రుడు’ అనే పిలుస్తా – ‘పవన్ కళ్యాణ్’
కౌలు రైతు సమస్యను వైసీపీ ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే జనసేన పార్టీ బయటకు తీసుకొచ్చిందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Published Date - 10:03 PM, Sat - 23 April 22 -
#Speed News
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ‘పవన్ కౌలు రైతు భరోసా యాత్ర’ విజయవంతం..!
అప్పుల బాధలు తాళలేక కౌలు రైతుల జీవితాలు అర్ధంతరంగా రాలిపోతుంటే.
Published Date - 09:58 PM, Sat - 23 April 22 -
#Speed News
Jana Sena: వీర మహిళలు సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలకాలి – ‘నాదెండ్ల మనోహర్’
వీర మహిళలు రాజకీయాలతో పాటు సగటు మనిషికి సాయపడేలా పని చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
Published Date - 07:33 PM, Wed - 20 April 22 -
#Speed News
Jana Sena Demand:’పోరస్ కెమికల్ కర్మాగారం’లో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ‘పవన్’ డిమాండ్..!
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కర్మాగారంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Published Date - 01:01 PM, Thu - 14 April 22 -
#Andhra Pradesh
Jana Sena:’ ఏపీ’ని అంధకారంలోకి నెట్టి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు – ‘నాదెండ్ల మనోహర్’..!
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని అంధకారంలోకి నెట్టేసి వారు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Published Date - 07:30 PM, Sun - 10 April 22 -
#Speed News
PK On Accidents: భాకరాపేట లోయలో ప్రమాదం శోచనీయం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి – ‘పవన్ కళ్యాణ్’
ఎంతో సంతోషంతో నిశ్చితార్థం వేడుకలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుచానూరుకు వెళుతున్న బృందం ప్రమాదానికి గురై ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడం, మరో 54 మంది తీవ్రంగా గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.
Published Date - 12:12 PM, Sun - 27 March 22 -
#Andhra Pradesh
Janasena: మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే ‘జనసేన’ లక్ష్యం!
మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Published Date - 05:45 PM, Fri - 25 March 22 -
#Andhra Pradesh
TDP Road Map: టీడీపీ దిశగా `ఆన్ రోడ్` మ్యాప్
జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులపై ఏపీ రాజకీయం ముడిపడి ఉంది. కర్నూలులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో జనసేనకు ఆ పార్టీ రోడ్ మ్యాప్ ను పరోక్షంగా ఇచ్చేసింది.
Published Date - 02:21 PM, Thu - 24 March 22 -
#Speed News
PK Holi: భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ – ‘పవన్ కళ్యాణ్’
భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ప్రకృతి ప్రసాదించిన ఉల్లాసకరమైన పండుగ 'హోలీ' అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Published Date - 09:22 PM, Thu - 17 March 22 -
#Andhra Pradesh
PK Politics: బీజేపీ రోడ్ మ్యాప్ లో పవన్ కల్యాణ్ ట్విస్ట్? టీడీపీకి లాభమా, నష్టమా?
పవన్ కల్యాణ్ స్పీచ్ తో జనసేనలో ఊపొచ్చింది. వైసీపీలో కలవరం మొదలైంది. బీజేపీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
Published Date - 08:47 AM, Wed - 16 March 22 -
#Andhra Pradesh
Jana Sena Anniversary: జనసేన ఎనిమిదేళ్ల ప్రస్థానం
జనసేన ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకుంది. తొమ్మిదో ఏడాదిలోకి ప్రవేశించింది. అధికారం కోసం కాకుండా 25 ఏళ్లపాటు ప్రజాపక్షాన ప్రశ్నించడానికి జనసేన స్థాపించాడు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ సిద్దాంతాన్ని చేగు వీర తో ప్రారంభించి కాన్షిరాం మీదగా మోడీ వరకు మారింది.
Published Date - 09:57 PM, Sun - 13 March 22