Jana Sena
-
#Speed News
Jana Sena: ఇది ‘జగన్ స్వామ్యం’ కాదు… ‘ప్రజాస్వామ్యం’ – ‘నాదెండ్ల’
నాయకుడు అనేవాడు బాధ్యతల నుంచే పుడతాడని, ఆవిర్భావ సభను జనసైనికులు, వీరమహిళలు, వాలంటీర్లు భవిష్యత్తు రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Published Date - 09:11 PM, Sun - 13 March 22 -
#Speed News
Jana Sena: జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ విడుదల
జనసేన పార్టీ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Published Date - 11:29 PM, Fri - 11 March 22 -
#Speed News
Jana Sena: మహిళా సాధికారితే ‘జనసేన’ పార్టీ లక్ష్యం – *’నాదెండ్ల’..!
మహిళలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారితే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు.
Published Date - 08:03 PM, Tue - 8 March 22 -
#Speed News
Jana Sena: ‘పవన్’ ఔదార్యం… బీమా లేకున్నా మరణించిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల సాయం..!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జనసైనికులంటే ప్రాణప్రదం. వారికి కష్టమొస్తే ఆదుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరన్న సంగతి అందరికీ తెలిసిందే.
Published Date - 08:40 PM, Sat - 5 March 22 -
#Andhra Pradesh
PK Tweet : పవన్ ‘యుద్ధం ట్వీట్ ‘ప్రకంపన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరులోనే ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయని అంటుంటారు. అలాంటిది ఆయన నుంచి కానీ, ఆయన పేరు మీద కానీ ఏది వచ్చినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.
Published Date - 09:29 PM, Wed - 2 March 22 -
#Speed News
Jana Sena: ‘తెలంగాణ జనసేన’ నేతలతో ‘నాదెండ్ల మనోహర్’ కీలక సమావేశం!
తెలంగాణలో జనసేన న పార్టీ బలోపేతం కావాలంటే ఒక్కో డివిజన్ లో కనీసం వంద మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి..
Published Date - 07:29 PM, Sun - 27 February 22 -
#Andhra Pradesh
PK: తగ్గేదే లే! రాజకీయ చదరంగంలో ఆరితేరిన పవన్.. జనసేనాని పోరాటం స్టైల్ మార్చారా?
రాజకీయాల్లోనూ హీరోయిజం చూపాలన్నదే జనసైనికాధిపతి పవన్ కల్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటమే తప్ప, వంగి వంగి సలాములు చేసేది లేదన్న జనసేనాని మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Published Date - 09:00 AM, Mon - 21 February 22 -
#Speed News
Jana Sena: రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నరసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నరసాపురం బయలుదేరారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ PAC సభ్యులు కొణిదల నాగబాబు కూడా వున్నారు. PAC సభ్యులు పితాని బాలకృష్ణ, మేడా గురుదత్ ప్రసాద్, డి ఎం ఆర్ శేఖర్, వై. శ్రీనివాస్, బండారు శ్రీనివాస్, […]
Published Date - 12:20 PM, Sun - 20 February 22 -
#Andhra Pradesh
Pawan Kalyan: నేడు నరసాపురంలో ‘పవన్’ బహిరంగ సభ!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్... నేడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో జరిగే మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరై, ప్రసంగించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో...
Published Date - 10:27 AM, Sun - 20 February 22 -
#Andhra Pradesh
Jana Sena: అంతర్వేది రథం దగ్ధం కేసులో ‘జగన్’ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించలేదు – ‘నాదెండ్ల మనోహర్’ !
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Published Date - 10:07 PM, Fri - 18 February 22 -
#Andhra Pradesh
Jana Sena: సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి!
జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Published Date - 04:35 PM, Thu - 17 February 22 -
#Special
PK and KCR: నాడు ‘పవన్’… నేడు ‘కేసీఆర్’. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కానుందా..?
రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే పాలిటిక్స్ లో టైమింగ్ కూడా ఎంతో ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలను రచిస్తూ...
Published Date - 06:30 AM, Thu - 17 February 22 -
#Speed News
గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని ‘పవన్’ డిమాండ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.
Published Date - 11:01 PM, Tue - 15 February 22 -
#Andhra Pradesh
JanaSena: ‘సీఎం జగన్’ పై నిప్పులు చెరిగిన ‘నాదెండ్ల మనోహర్’!
మత్స్యకారులను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన ముఖ్యమంత్రే వారి కడుపు కొట్టే విధంగా చేపలు అమ్ముకోవడం ఏమిటని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
Published Date - 01:31 PM, Sun - 13 February 22 -
#Andhra Pradesh
Jana Sena: జ’గన్’ సర్కార్ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – ‘పవన్ కళ్యాణ్’
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లిందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదని తెలిపారు.
Published Date - 12:21 PM, Sun - 6 February 22