Jana Sena:నా సేన కోసం నా వంతు!… విరాళాల కోసం జనసేన పిలుపు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన విరాళాల కోసం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ ప్రత్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుదల చేసింది.
- By Hashtag U Published Date - 03:40 PM, Sat - 27 August 22
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన విరాళాల కోసం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ ప్రత్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ను విడుదల చేసింది. ‘నా సేన కోసం… నా వంతు’ పేరిట ఇచ్చిన ఈ పిలుపునకు స్పందించే వారు జనసేనకు రూ.10 మొదలుకొని ఎంతైనా విరాళం ఇవ్వవచ్చని సూచించింది.
ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్లకే మొగ్గు చూపుతున్న వేళ… విరాళాల కోసం తెరిచిన ఓ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నెంబర్కు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అన్ని రకాల యూపీఐ యాప్లను అనుసంధానించారు. ఆ నెంబర్ ఇదేనంటూ 7288040505 మొబైల్ నెంబర్ను జనసేన తన పోస్ట్లో ప్రకటించింది. విరాళాలను సులభంగా అందించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా జనసేన తెలిపింది.
"నా సేన కోసం… నా వంతు" – ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం..
ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన నెంబరు 7288040505 యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ ఆప్ ద్వారా చాలా సులభంగా రూ. 10 నుండి పార్టీకి విరాళంగా అందించవచ్చు. pic.twitter.com/2KTH5lAZPY
— JanaSena Party (@JanaSenaParty) August 27, 2022
Related News
Mudragada: 12న వైసీపీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ..!
Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ముద్రగడ పద్మనాభం…వైసీపీ(ysrcp) పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీ లోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). ఇక ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠ�