Jammu And Kashmir
-
#India
Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 28-05-2025 - 4:22 IST -
#India
Jammu and Kashmir : సరిహద్దు వాసులను రక్షించేందుకు 9,500 బంకర్లు ఏర్పాటు..!
పాక్ సైన్యం ఆగడాలు సామాన్య ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశాయని, వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతగా పేర్కొన్నారు. "షెల్లింగ్లో పలువురు గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. పశువులు, ఇళ్లతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా ధ్వంసమయ్యాయి" అని దుల్లూ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 14-05-2025 - 11:11 IST -
#Andhra Pradesh
Murali Nayak : మురళీనాయక్ శవపేటిక మోసిన మంత్రి లోకేశ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మురళీనాయక్ భౌతికదేహానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా భుజాన మోసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు.
Date : 11-05-2025 - 2:50 IST -
#India
Pakistan : పుల్వామా ఉగ్రదాడిలో మా హస్తం ఉంది: పాక్ వాయుసేనాధికారి అంగీకారం
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ డిఫెన్స్ మీడియా వింగ్ నిర్వహించిన ప్రెస్మీట్లో ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. "పుల్వామాలో మా వ్యూహాత్మక చతురతను స్పష్టంగా చూపించాం. అద్భుతమైన ఎత్తుగడలు అమలు చేశాం.
Date : 11-05-2025 - 2:13 IST -
#India
Omar Abdullah : పాక్ దాడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: జమ్మూకశ్మీర్ సీఎం
ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Date : 10-05-2025 - 4:32 IST -
#Andhra Pradesh
Murali Naik : పాక్ కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మరణం
మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 09-05-2025 - 12:59 IST -
#India
Baba Ramdev : పాక్కు పోరాడే శక్తి లేదు.. యుద్ధం జరిగితే నాలుగు రోజులు కూడా నిలవలేదు: బాబా రాందేవ్
“బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రజలకు నిత్యావసరాలు అందట్లేదు. ఆ ప్రాంతం కూడా త్వరలో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టవచ్చు” అని పేర్కొన్నారు.
Date : 05-05-2025 - 2:49 IST -
#India
Jammu and Kashmir : లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం
Jammu and Kashmir : సీఆర్పీఎఫ్కు చెందిన 181 బెటాలియన్ వాహనం (181st Battalion) ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది
Date : 29-04-2025 - 8:33 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పాక్కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోవాలి : పవన్ కల్యాణ్
మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. గతంలో పలుమార్లు పాకిస్తాన్ ను ఓడించినా వారిబుద్ధ మారలేదన్నారు. మనం మత సామరస్యం పాటిస్తూ, లౌకిక దేశంగా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం ప్రజల మతం అడిగి మరీ కాల్పులు జరిపి హత్య చేయడం దారుణం. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళి అర్పిస్తున్నాం అన్నారు.
Date : 29-04-2025 - 12:36 IST -
#India
Encounter: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. సైనికుడి మృతి
గురువారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు. ఈ మేరకు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు తలదాచుకొన్నారంటూ నిఘా వర్గాలు సమాచారం మేరకు దూదు-బసంత్గఢ్ ప్రాంతాంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.
Date : 24-04-2025 - 12:51 IST -
#India
Navy Officer Lieutenant Vinay : లెఫ్టినెంట్ వినయ్కి సెల్యూట్ చేస్తూ భార్య కన్నీటి వీడ్కోలు
Navy Officer Lieutenant Vinay : తన భార్యతో హనీమూన్ కోసం వెళ్లిన ఈ యువ అధికారి అనూహ్యంగా ఉగ్రవాదుల బుల్లెట్లకు బలయ్యాడు
Date : 23-04-2025 - 7:38 IST -
#India
Terrorists : జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..భద్రతా సంస్థలు వెల్లడి!
పహల్గాం ఉగ్రదాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా అనుబంధ విభాగం 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' వెల్లడించింది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందినవారని వాటిని బట్టి తెలుస్తోంది. ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్థాన్కు చెందినవారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
Date : 23-04-2025 - 4:36 IST -
#India
Gyanesh Kumar : కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేశ్ కుమార్.. నేపథ్యమిదీ
రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్ను(Gyanesh Kumar) సీఈసీ పదవికి ఎంపిక చేశారు.
Date : 18-02-2025 - 9:03 IST -
#India
Illegal Indian Immigrants : 116 భారత అక్రమ వలసదారులనుతో అమృత్సర్కు వచ్చిన అమెరికా మిలటరీ విమానం
Illegal Indian Immigrants : అమెరికా నుండి 116 మంది భారతీయ అక్రమ వలసదారులు తిరిగి దేశానికి చేరుకున్నారు. ఈ ఘటన అమృత్సర్లోని విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వీరిలో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 5న 104 మందితో కూడా ఇలాంటి విమానం దిగిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారుల గుర్తింపు ప్రక్రియను తీసుకున్న అమెరికా ప్రభుత్వం, త్వరలోనే మరిన్ని భారతీయులను తిరిగి పంపించనుంది.
Date : 16-02-2025 - 11:24 IST -
#Speed News
Soldiers Killed: జమ్మూ కాశ్మీర్లో భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ చేస్తూ.. జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లోని లాలెలిలో కంచె పెట్రోలింగ్లో IED పరికరం పేలుడు వార్తలు అందాయి.
Date : 11-02-2025 - 6:32 IST