Jammu And Kashmir
-
#India
Priyanka Gandhi : నాగరిక సమాజంలో హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు
Priyanka Gandhi : ఎక్స్లో తన సోషల్ మీడియా హ్యాండిల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఒక పోస్ట్లో ఇలా వ్రాశారు, "జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన వార్త చాలా బాధాకరం. ఇద్దరు పోర్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. "నాగరిక సమాజంలో హింస , ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు, దీనికి ఎంత ఖండించినా సరిపోదు" అని ఆమె అన్నారు.
Date : 25-10-2024 - 11:17 IST -
#India
Delhi : కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం ఒమర్ అబ్దులా భేటి
Delhi : అదే విధంగా జమ్ముకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.
Date : 24-10-2024 - 3:41 IST -
#India
Farooq Abdullah : కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్లో భాగం కాదు : ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah : ''కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్లో భాగం కాదు. ఇక్కడి ప్రజలు తమ జీవితాలను గౌరవంగా జీవించాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. భారత్ హెచ్చరికలను పాకిస్థాన్ పెడచెవిన పెడితే.. ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి'' అని ఫరూక్ అబ్దుల్లా దాయాది దేశాన్ని హెచ్చరించారు.
Date : 21-10-2024 - 3:45 IST -
#India
Amit Shah : ఇంకా ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah : ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. డ్రగ్స్, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.
Date : 21-10-2024 - 12:57 IST -
#India
Omar Abdullah: వావ్… 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరుగెత్తిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ..!
Omar Abdullah: జమ్మూ కశ్మీర్లో అక్టోబర్ 20న తొలి అంతర్జాతీయ మారథాన్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. కశ్మీర్లో తొలి సారిగా నిర్వహించిన ఈ మారథాన్లో ఐరోపా, ఆఫ్రికా వంటి వివిధ దేశాల క్రీడాకారులు పాల్గొనగా, మొత్తం 2,000 మందికి పైగా పరుగెత్తారు. మారథాన్ సందర్భంగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 21 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పరిగెత్తారు. గత కొద్ది రోజుల కిందట ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, కాశ్మీర్ హాఫ్ మారథాన్ కోసం వీధుల్లోకి వచ్చి 21 కిలోమీటర్లు నడిచారు.
Date : 21-10-2024 - 12:31 IST -
#India
Marathon : జమ్మూకశ్మీర్ తోలి మారాథాన్ను ప్రారంభించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
Marathon : మారథాన్లో చురుకుగా పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా అందరి దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి శిక్షణ, ప్రణాళిక లేకుండా తాను ఈ మారథాన్లో పాల్గొన్నట్లు సీఎం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. మారథాన్ లో పరిగెత్తిన సీఎం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Date : 20-10-2024 - 4:14 IST -
#India
Farooq Abdullah : తనయుడి సీఎం బాధ్యతలపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah : ''ప్రస్తుతం రాష్ట్రం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్ట్లోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని నేను నమ్ముతున్నాను'' అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
Date : 16-10-2024 - 4:14 IST -
#India
Omar Abdullah : జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
Omar Abdullah : ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా .. కొత్తగా ఏర్పాటవుతున్న తమ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక.. ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు.
Date : 16-10-2024 - 12:14 IST -
#India
Eldos Mathew Punnoose : కాశ్మీర్లో నిజమైన ప్రజాస్వామ్యాన్ని చూసి ఇస్లామాబాద్ నిరాశ చెందింది
Eldos Mathew Punnoose : “బూటకపు ఎన్నికలు, ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం, రాజకీయ గొంతులను అణచివేయడం పాకిస్తాన్కు సుపరిచితం. నిజమైన ప్రజాస్వామ్యం పని చేయడాన్ని చూసి పాకిస్తాన్ నిరాశ చెందడం సహజం, ”అని భారతదేశం యొక్క ఐక్యరాజ్యసమితి మిషన్ కౌన్సెలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ అన్నారు.
Date : 16-10-2024 - 10:52 IST -
#India
Omar Abdullah : రేపు జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
Omar Abdullah : జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా రేపు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు. ఈ సమాచారాన్ని ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ పంపించిన లేఖను ట్వీట్కు జత చేశారు. […]
Date : 15-10-2024 - 1:16 IST -
#Speed News
Earthquake: జమ్మూకశ్మీర్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రత నమోదు
శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ భూకంపం వల్ల భూమి కంపించింది. సిమ్లా జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 13-10-2024 - 11:09 IST -
#Telangana
Harish Rao : హర్యానా ఫలితాలను చూసైనా.. రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేయాలి : హరీశ్రావు
Harish Rao : ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
Date : 08-10-2024 - 6:35 IST -
#India
Rajnath Singh : ఖర్గే 125 ఏళ్లు బతకాలి.. 125 ఏళ్లు ప్రధానిగా మోడీ ఉండాలి: రాజ్నాథ్ సింగ్
Rajnath Singh : ఖర్గే మాట్లాడుతూ, మోడీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తన వయస్సు 83 ఏళ్లని, ఇప్పుడిప్పుడే చనిపోనంటూ వ్యాఖ్యానించారు.
Date : 30-09-2024 - 6:25 IST -
#India
Amit Shah : వికసిత్ భారత్ను ఖర్గే చూడాలి..ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి: అమిత్ షా
Amit Shah : ప్రధాని మోడీపై కాంగ్రెస్ నాయకులకు ఎంతో ద్వేషం, భయం ఉందో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. వారు నిరంతరం మోడీ గురించే ఆలోచిస్తున్నారని ఇవి చెబుతున్నాయి'' అని షా విమర్శించారు.
Date : 30-09-2024 - 2:20 IST -
#India
Modi Dials Kharge: ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Modi Dials Kharge: జమ్మూ కాశ్మీర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖర్గేను మోడీ పరామర్శించారు.
Date : 29-09-2024 - 11:45 IST