Jammu And Kashmir
-
#India
Former Governor Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు సీబీఐ సమన్లు
బీమా కుంభకోణం (Insurance Scam)లో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Former Governor Satya Pal Malik)కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
Date : 22-04-2023 - 10:44 IST -
#Speed News
Army Vehicle Fire: విషాదం: నలుగురు సైనికులు సజీవ దహనం
జమ్మూలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు సైనికులు సజీవ దహనం అయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లోని భటాధులియాలో భారత ఆర్మీ వాహనంలో మంటలు
Date : 20-04-2023 - 4:44 IST -
#Devotional
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు
నేటి నుంచి అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి
Date : 17-04-2023 - 2:03 IST -
#Speed News
Modi government’s pressure : ఫలించిన మోదీ ప్రభుత్వం ఒత్తిడి. సింధు ఒప్పందం నోటీసుపై స్పందించిన పాకిస్తాన్.
సరిహద్దు నదుల నిర్వహణ కోసం 1960 నాటి సింధు జలాల (Modi government’s pressure) ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ జనవరిలో పాకిస్థాన్ కు పంపిన నోటీసుకు సమాధానం లభించిందని మోదీ ప్రభుత్వం ధృవీకరించింది. విశేషమేమిటంటే, జమ్మూ కాశ్మీర్లోని కిషన్గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలను అధిగమించడానికి పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనవలసిందిగా ప్రపంచ బ్యాంకు భారతదేశం, పాకిస్తాన్లను కోరింది. ఇదిలావుండగా, భారత్తో ఈ అంశంపై చర్చించేందుకు ఇస్లామాబాద్ పట్టుదలగా నిరాకరించడంతో ప్రభుత్వం నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. […]
Date : 07-04-2023 - 9:02 IST -
#India
Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి
కశ్మీర్ లోయలోని పుల్వామా (Pulwama)లో ఉగ్రవాదులు మరోసారి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. హుటాహుటిన సంజయ్ శర్మను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Date : 26-02-2023 - 1:50 IST -
#India
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూకశ్మీర్లో (Jammu and Kashmir) అనంతనాగ్ జిల్లాలోని ఓ మసీదు బయట ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Date : 25-02-2023 - 8:29 IST -
#India
Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. జమ్మూకశ్మీర్లో లోయలో పడిన బస్సు
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో (Bus Falls Into Gorge) పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19 మంది గాయాలపాలయ్యారు.
Date : 19-02-2023 - 6:25 IST -
#India
Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్లో భారీ బహిరంగ సభ
సోమవారం జరిగే భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు హాజరు కానున్నాయి. ఈ కార్యక్రమానికి 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల వల్ల కొందరు హాజరుకావడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Date : 29-01-2023 - 10:55 IST -
#Speed News
5 Killed : జమ్ము కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు మృతి
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కతువాలోని బిల్లావర్ ప్రాంతంలోని సిలా గ్రామం వద్ద మినీ బస్సు డ్రైవర్ అదుపు తప్పి ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. మినీ-బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇందులో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మరణించాడని.. బస్సు మోండ్లీ […]
Date : 21-01-2023 - 9:06 IST -
#Speed News
Earthquake: జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతగా నమోదు
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. ప్రస్తుతానికి ఏ భాగం నుండి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదిక లేదు.
Date : 19-01-2023 - 2:18 IST -
#India
Two Terrorists Killed: బాలాకోట్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని మెంధార్లోని బాలాకోట్ సెక్టార్లో భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను (Two Terrorists Killed) మట్టుబెట్టింది. ధంగారి హత్య కేసులో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది.
Date : 08-01-2023 - 12:50 IST -
#India
J&K : జమ్ము కశ్మీర్లో 20 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
జమ్ము కశ్మీర్లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. 20 మంది ఐపిఎస్ అధికారులతో సహా 74 మంది పోలీసు
Date : 07-01-2023 - 7:24 IST -
#India
Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్లో ఐదుగురు తీవ్రవాదుల అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లో ఐదుగురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాల్పోరాలోని ఓ ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్ (AK-47 rifle), రెండు మ్యాగజైన్లు, మందుగుండు సామాగ్రి, రెండు డిటోనేటర్ల (detonators)ను స్వాధీనం చేసుకున్నారు.
Date : 23-12-2022 - 7:43 IST -
#Speed News
3 LeT terrorists killed: ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ (encounter) సాగింది. పోలీసులు, భద్రతా బలగాలు ఉమ్మడి గాలింపులో భాగంగా ఉగ్రవాదులను గుర్తించి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. కానీ, ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు తెగబడడంతో బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి.
Date : 20-12-2022 - 8:36 IST -
#Speed News
Jammu & Kashmir : అనంతనాగ్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు
అనంత్నాగ్ జిల్లాలోని బిజ్బెహరాలోని చెకీ దుడూ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు...
Date : 20-11-2022 - 10:19 IST