Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
YS Jagan : రాజ్యాంగ దినోత్సవం రోజున ఈవీఎంలపై ధ్వజమెత్తిన జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాల్సిన అవసరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు మరోసారి నొక్కి చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను మంగళవారం 'X'లో పోస్ట్ చేశారు.
Date : 26-11-2024 - 1:02 IST -
#Andhra Pradesh
YSRCP : వైఎస్సార్సీపీ దిద్దుబాటు చర్యలకు దిగిందా..?
YSRCP : వైసీపీ ప్రస్తుతం పరిష్కార చర్యలకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు అభ్యర్థుల స్థాన మార్పులు చేపట్టిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిని మళ్లీ యధాస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
Date : 20-11-2024 - 10:35 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ తన రాజగురువుకిచ్చిన 15 ఎకరాలు కాన్సిల్..!
AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వివాదాస్పద భూ కేటాయింపును రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు కేవలం రూ.1 లక్ష చొప్పున కేటాయించారు, అయితే భోగాపురం విమానాశ్రయం , రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Date : 20-10-2024 - 1:31 IST -
#Andhra Pradesh
YS Jagan : ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు
YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.
Date : 13-10-2024 - 10:25 IST -
#Andhra Pradesh
TTD Laddu Row : బీజేపీతో పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నారా?
TTD Laddu Row : హిందువులు మండిపడుతున్నందున వైసీపీకి నష్టం భారీగా ఉంది, భవిష్యత్తులో కూడా బిజెపి జగన్తో పొత్తు పెట్టుకోదని కూడా ఈ అంశం నిర్ధారించింది. ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఆధారపడి ఉంది , ఈ తాజా వివాదం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన కేసులను త్వరితగతిన విచారిస్తుందని, బీజేపీపై కూడా పోరాటం ప్రారంభించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
Date : 28-09-2024 - 5:06 IST -
#Andhra Pradesh
AP politics: జగన్ పాలనలో రైతులు నష్టపోయారు: అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు చేసిన సెటైర్లు: "వైఎస్ జగన్ పాలనలో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు.
Date : 11-08-2024 - 8:59 IST -
#Andhra Pradesh
Jagan: సెక్యూరిటీ పునరుద్ధరణపై హైకోర్టులో జగన్ పిటిషన్ వాయిదా
ముఖ్యమంత్రిగా తనకు ఇచ్చిన సెక్యూరిటీని మరల పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 07-08-2024 - 1:51 IST -
#Andhra Pradesh
Vangalapudi Anitha : జగన్ జాగ్రత్త అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక
జగన్ మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. అదే నిజమైతే జగన్ ప్రభుత్వానికి ఆయా హత్యల వివరాలు ఇవ్వాలన్నారు
Date : 21-07-2024 - 5:09 IST -
#Andhra Pradesh
Jagan Mohan Reddy: 3 రోజుల పాటు కడప జిల్లాకు వైఎస్ జగన్.. రీజన్ ఇదే..!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు.
Date : 05-07-2024 - 2:47 IST -
#Andhra Pradesh
Purandheswari : జగన్పై సీబీఐ గురి..! పురందేశ్వరి భారీ ఆపరేషన్
గడిచిన ఐదేళ్లలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు. పురందేశ్వరి ప్రత్యేకంగా లిక్కర్ స్కామ్పై విచారణ జరపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో ప్రతి రోజూ గుర్తు చేస్తున్నారు.
Date : 22-06-2024 - 6:10 IST -
#Andhra Pradesh
AP : 420 సీఎం అనగానే జగన్ పేరు చెపుతున్న గూగుల్ ..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా విమర్శలు , ప్రతివిమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకరిపై విమర్శలు చేయాలంటే సభల్లో , లేదా మీడియా ముందో చేసేవారుకాని..ఇప్పుడు అంత సోషల్ మీడియా (Social Media)నే..ప్రపంచం మొత్తం చేతిలో ఉండడం తో ఏంచేయాలన్న సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం కావడం తో అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా […]
Date : 06-03-2024 - 3:53 IST -
#Andhra Pradesh
AP Politics: భోగీ వేళ వైసీపీ ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలు దహనం
జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు జగన్మోహన్రెడ్డి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
Date : 14-01-2024 - 1:41 IST -
#Andhra Pradesh
Motha Mogiddam : పవన్ కళ్యాణ్ కూడా మోత మోగిస్తాడా..?
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ 'మోత మోగిద్దాం' (Motha Mogiddham) అనే వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Date : 30-09-2023 - 3:45 IST -
#Andhra Pradesh
AP CM Jagan Alternative Plan : ఆర్ 5 జోన్ విషయంలో జగన్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?
అమరావతి విషయంలో జగన్ (Jagan) సర్కార్ తీసుకుంటున్న, తీసుకున్న నిర్ణయాలు తిరిగి ప్రభుత్వం మెడకే గుదిబండలా చుట్టుకుంటున్నాయా?
Date : 02-09-2023 - 10:26 IST -
#Andhra Pradesh
YS Sharmila : వైఎస్ షర్మిల తన అన్న పై దండయాత్ర చేస్తుందా?
వైఎస్ షర్మిల (YS Sharmila) గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసిన వార్త మీడియా హెడ్ లైట్స్ ని హిట్ చేసింది.
Date : 01-09-2023 - 11:28 IST