Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Date : 11-09-2025 - 6:20 IST -
#Andhra Pradesh
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Date : 09-09-2025 - 10:21 IST -
#Andhra Pradesh
AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.
Date : 06-09-2025 - 12:26 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : వైసీపీ పట్ల ప్రజల నమ్మకం నశించదు.. జగన్ విలువలు కలిగిన వ్యక్తి : సజ్జల
జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న అన్యాయాలపై న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిజమైన విలువలతో నడిచే నాయకుడని, ఆయన ప్రజల భద్రతను మొదటిప్రాధాన్యతగా చూసే వ్యక్తి అని అన్నారు.
Date : 15-08-2025 - 3:23 IST -
#Andhra Pradesh
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం.. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్
AP Liquor Case: మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 11-08-2025 - 3:46 IST -
#Andhra Pradesh
YSRCP : రాజధానిపై వైసీపీ యూటర్న్..?
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Date : 08-06-2025 - 11:41 IST -
#Andhra Pradesh
AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Date : 24-02-2025 - 10:35 IST -
#Andhra Pradesh
YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన
YV Subba Reddy : వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదా కోసం పోరాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Date : 23-02-2025 - 12:36 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలో విభేదాలు తారాస్థాయికి.. విజయసాయిరెడ్డి – కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం
YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లుకలుకలు మరింత ముదురుతున్నాయి. పార్టీకి కీలక నేతగా, జగన్కు అత్యంత సమీపంగా ఉన్న విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో వైసీపీలో తీవ్రమైన అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి.
Date : 08-02-2025 - 6:08 IST -
#Andhra Pradesh
Sake Sailajanath: వైసీపీలోకి శైలజానాథ్.. కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్
Sake Sailajanath: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత ఉంది. గత 30 ఏళ్లుగా, ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శింగనమల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
Date : 07-02-2025 - 11:10 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy : రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
Vijayasai Reddy : ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. విజయసాయిరెడ్డి తీరుపై పార్టీ వర్గాలలో వివిధ రకాల అంచనాలు మొదలయ్యాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ లండన్లో ఉన్నందున, ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
Date : 25-01-2025 - 12:21 IST -
#Andhra Pradesh
YSRCP : నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్వ వైభవానికి కసరత్తు
YSRCP : వైసీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా ప్రజలు పార్టీకి అండగా నిలబడి విశేష విజయాలు అందించారు. 2014, 2019 సాధారణ ఎన్నికలలో వైసీపీ ఘనవిజయం సాధించి, జిల్లా స్థాయిలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాన్ గుర్తుతో పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోర పరాజయం తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
Date : 11-01-2025 - 11:35 IST -
#Andhra Pradesh
YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
Date : 13-12-2024 - 12:02 IST -
#Andhra Pradesh
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మకు టీడీపీ ఏం హామీ ఇచ్చింది..?
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మ చేర్చుకోవడంపై పార్టీ కేడర్లో తీవ్ర నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే.. మహిళా కమిషన్ చైర్పర్సన్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు నోటీసులు అందజేసిన వ్యక్తి ఆమె. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మహిళలపై చేస్తున్న అనేక అఘాయిత్యాల పట్ల కూడా వాసిరెడ్డి పద్మ మిన్నకున్నారనే విమర్శలు చాలానే ఉన్నాయి.
Date : 08-12-2024 - 4:46 IST -
#Andhra Pradesh
YS Sharmila : అవినీతి దర్యాప్తుల్లో ప్రాథమికత ఏంటి..!
YS Sharmila : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడాన్ని ఆమె ప్రశంసిస్తూ, వైఎస్ఆర్సిపి హయాంలో సోలార్ పవర్ ఒప్పందాలలో ₹ 1,750 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన అటువంటి విచారణ ఎందుకు ప్రారంభించలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
Date : 07-12-2024 - 5:24 IST