IPL
-
#Sports
IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !
ముఖ్యంగా బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గానూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు జట్టును దెబ్బతీస్తున్నాయని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Date : 21-04-2026 - 8:51 IST -
#Sports
Rajasthan Royals: డగౌట్లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్కు బీసీసీఐ నోటీసులు.
నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ సమయంలో డగౌట్లో ఫోన్ వాడిన ఘటనలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టీమ్ మేనేజర్ రోమీ భిందర్పై బీసీసీఐ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్యూ) ఆయనకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. డగౌట్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చున్న భిందర్, తన ఫోన్ను ఉపయోగిస్తున్న దృశ్యాలు […]
Date : 13-04-2026 - 12:15 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్కు చేరే జట్లు ఇవేనా?
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫైనల్ చేరే జట్లు ఏవైనా కావచ్చు కానీ 2026 ఐపీఎల్ ట్రోఫీని మాత్రం పంజాబ్ కింగ్స్ మాత్రమే ముద్దాడుతుందని శశాంక్ సింగ్ చాలా గట్టిగా చెప్పాడు.
Date : 31-03-2026 - 3:08 IST -
#Sports
Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజయ్ మాల్యా
Royal Challengers Bangalore ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ చారిత్రక ఒప్పందంపై ఆర్సీబీ మాజీ అధినేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఫ్రాంచైజీని స్థాపించినప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. […]
Date : 26-03-2026 - 12:45 IST -
#Sports
రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!
ఐపీఎల్ మొదటి ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లుగా తేలింది. ఈ డీల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ కూడా భారీగా పెరిగింది.
Date : 24-03-2026 - 6:35 IST -
#Sports
ఐపీఎల్ 2026.. పూర్తి షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే?
ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది.
Date : 24-03-2026 - 5:45 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ఉచితంగా మ్యాచ్లు చూసేందుకు సిద్ధమవ్వండి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
Date : 23-03-2026 - 4:06 IST -
#Speed News
విరాట్ కోహ్లీకి చార్టర్డ్ ఫ్లైట్.. కింగ్ రియాక్షన్ ఇదే!
విరాట్ కోహ్లీ ఈ వార్తలన్నింటినీ పూర్తిగా అబద్ధాలని కొట్టిపారేశారు. విరాట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ వార్తకు సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ దానికి రెండు నవ్వుతున్న ఎమోజీలను జోడించాడు.
Date : 22-03-2026 - 3:00 IST -
#Sports
ఐపీఎల్ 2026.. 9 వేల పరుగుల ముంగిట విరాట్ కోహ్లీ!!
ఐపీఎల్ (IPL) కొత్త సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనుంది.
Date : 18-03-2026 - 8:45 IST -
#Sports
ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!
అనేక మ్యాచ్ల ఆతిథ్యం దూరం తొక్కిసలాట తర్వాత కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణపై నిషేధం విధించడంతో భారత క్రికెట్ బోర్డు (BCCI) మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బెంగళూరు నుండి వెనక్కి తీసుకుంది.
Date : 17-01-2026 - 9:18 IST -
#Sports
ఐపీఎల్ 2026ను బ్యాన్ చేసిన బంగ్లాదేశ్!
ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారం కేవలం IPL నిషేధానికే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్ తన జట్టును భారత్కు పంపేందుకు కూడా నిరాకరించింది.
Date : 05-01-2026 - 2:41 IST -
#Sports
బంగ్లాదేశ్ ఆటగాడిపై నిషేధం విధించిన బీసీసీఐ.. కారణమిదేనా?
వేలంలో ఒక ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత ఫ్రాంచైజీకి అతడిని నేరుగా తొలగించే అధికారం ఉండదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు గాయపడినా వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోయినా లేదా తనే స్వయంగా తప్పుకున్నా మాత్రమే జట్టు నుంచి తొలగించవచ్చు.
Date : 03-01-2026 - 4:55 IST -
#Sports
ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?
సీఎస్కే వద్ద రూ. 43.4 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి జట్టులో ఇంకా 9 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. మిగిలిన జట్లు కూడా తమ ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసుకునేందుకు వేలంలో పోటీ పడుతున్నాయి.
Date : 16-12-2025 - 3:25 IST -
#Sports
నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివరాలీవే!
ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎమ్ చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించే అవకాశం రావాలి. కానీ ఈ ఏడాది జూన్లో ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు.
Date : 16-12-2025 - 1:16 IST -
#Sports
ఐపీఎల్ వేలానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు టాప్ ప్లేయర్స్!
అస్సాంకు చెందిన సదేక్ హుస్సేన్ ఒక ఎక్స్-ఫ్యాక్టర్ బౌలర్గా ఉద్భవించాడు. తన ప్రత్యేకమైన రౌండ్-ఆర్మ్ యాక్షన్, సమర్థవంతమైన యార్కర్లు, స్లోవర్ బాల్స్తో ఈ మీడియం పేసర్ పరిమిత అవకాశాలలో తన ముద్ర వేశాడు.
Date : 15-12-2025 - 4:26 IST