India
-
#India
India: అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి
India: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై భారత్ స్పందించింది. ఈ మేరకు అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీటెల్ సిటీ అటార్నీ తీర్పుపై రివ్యూ కోరింది.సీటెల్ పోలీసు అధికారి పై నేరారోపణలను ఎత్తివేసిన అమెరికా కోర్టు తీర్పును సమీక్షించాలని భారత్ కోరింది. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా […]
Date : 25-02-2024 - 6:57 IST -
#automobile
Electric Bikes: ఈ బైక్స్ సూపర్ గురు.. ఒక్క చార్జ్తో 300కి.మీ.లకు పైగా రేంజ్?
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. దాంతో ఆయా సంస్థలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధ
Date : 25-02-2024 - 6:30 IST -
#Technology
SoundPod : గూగుల్ పే ‘సౌండ్ పాడ్’ వస్తోంది.. ధర, పనితీరు వివరాలివీ..
SoundPod : గూగుల్ త్వరలో గూగుల్పే 'సౌండ్పాడ్' డివైజ్ను ఇండియాలో లాంఛ్ చేయనుంది.
Date : 25-02-2024 - 3:25 IST -
#India
Sudarshan Setu: సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన మోదీ
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధాని మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సుదర్శన్ సేతును ప్రారంభించారు.
Date : 25-02-2024 - 10:47 IST -
#Andhra Pradesh
Jaahnavi Kandula : తెలుగు విద్యార్థిని పైనుంచి కారు నడిపిన పోలీస్.. ఇండియా రియాక్షన్
Jaahnavi Kandula : అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థిని 23 ఏళ్ల జాహ్నవి కందుల గతేడాది జనవరి 23న సియాటెల్లో ఓ ప్రమాదంలో చనిపోయింది.
Date : 24-02-2024 - 11:35 IST -
#India
PM Modi: రాహుల్ గాంధీపై మోడీ ఫైర్, కారణమిదే
PM Modi: వారణాసిలో యువకులు తాగుబోతులుగా మారారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ “ రాహుల్ గాంధీ యుపిలోని యువత మాదకద్రవ్యాలకు బానిసలు అని అన్నారు. మోడీని తిట్టి ఇప్పుడు యూపీ యువతపై విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ యూపీ యువతకు చేసిన ఈ అవమానాన్ని యూపీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. “మూడోసారి ఉత్తరప్రదేశ్ ప్రజలు మోడీకి అన్ని సీట్లను ఇవ్వాలో ముందే నిర్ణయించుకున్నారు. […]
Date : 23-02-2024 - 8:06 IST -
#India
Rajnath Singh: దేశ రక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్ సింగ్
Rajnath Singh: బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొం టున్న మిలన్ 2024 ఉత్సవాన్ని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలో నేవీలలో మిత్రదేశా లలో సాంకేతిక, ఇతర నావికా పరిజ్ఞా నాన్ని పంచుకునేందుకే ఈ ఉత్సవా లను రెండేళ్ల కొకసారి నిర్వహిస్తోందని తెలిపారు.మిలాన్ సందర్భంగా ఏర్పా టు చేసిన వివిధ రకాల ఉత్పత్తు ల స్టాళ్లతో తీర్చిదిద్దిన మిలన్ 2024 గ్రామాన్ని, వివిధ రక్షణ ఉత్పత్తుల సంస్ధలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను రక్షణ మంత్రి ప్రారంభించి […]
Date : 22-02-2024 - 5:40 IST -
#automobile
Yamaha RX100 New Avatar: భారత్ లోకి అడుగు పెట్టబోతున్న యమహా ఆర్ఎక్స్100.. ఎప్పుడో తెలుసా?
యమహా.. అప్పట్లో ఈ బైక్ యూత్ ఐకాన్ గా నిలిచింది. ఈ యమహా బైక్ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో రయ్ రయ్ మనే సైరన్ మోగేది. ఈ బైకుపై ఒక్కసారైన
Date : 22-02-2024 - 4:30 IST -
#automobile
Safest SUVs in India: భారత్లో ఉన్న 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన టాప్ 5 ఎస్యూవీ కార్లు ఇవే .. ధర, ఫీచర్స్ ఇవే?
భారత మార్కెట్లోకి ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫీచర్లు కలిగిన కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల
Date : 22-02-2024 - 3:30 IST -
#Sports
England: రేపే భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు.. రెండు మార్పులతో బరిలోకి దిగనున్న స్టోక్స్ సేన..!
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ (England) మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.
Date : 22-02-2024 - 3:10 IST -
#India
Kamal Haasan : ఇండియా కూటమిలో చేరికపై స్పందించిన కమల్ హాసన్
Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(Makkal Needhi Maiam)అధినేత కమల్ హాసన్ (Kamal Haasan)ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA)లో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని కమల్ స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని కమల్ వ్యాఖ్యానించారు. […]
Date : 21-02-2024 - 3:06 IST -
#India
Fly Overs In India: భారతదేశంలో గరిష్ట సంఖ్యలో ఫ్లై ఓవర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?
అమెరికా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ (Fly Overs In India)ను కలిగి ఉన్న దేశం భారతదేశం. గత తొమ్మిదేళ్లలో భారత్ 50 వేల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించి చైనాను అధిగమించింది.
Date : 21-02-2024 - 1:05 IST -
#Sports
IND vs ENG 4th Test: నాలుగో టెస్టుకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించింది. ఫిబ్రవరి 23న రాంచీ వేదికగా నాలుగవ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది.
Date : 21-02-2024 - 9:42 IST -
#Sports
IND vs ENG: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ మొదటికే
ఒక్క టెస్ట్ సిరీస్ తో టీమిండియా విధ్వంసం బయటపడింది. కుర్రాళ్ళ సెంచరీల మోతకు ర్యాంకులన్నీ దాసోహమయ్యాయి. సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన మిగతా రెండు మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును మట్టి కురిపించింది. ముఖ్యంగా మూడో టెస్టులో భారీ స్కోరుతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
Date : 21-02-2024 - 8:03 IST -
#India
LS Polls: పార్లమెంట్ ఎన్నికల ముగింట కాంగ్రెస్ కు భారీ షాకులు.. చేజారుతున్న కీలక నేతలు
LS Polls: బీజేపీలో చేరేందుకు మాజీ సీఎం కమల్నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్నాథ్తో కలిసి ఢిల్లీ చేరుకొన్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. ఇందుకు బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటుచేసుకొన్నది. కమల్నాథ్కు విధేయులుగా భావించే మధ్యప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఢిల్లీ చేరుకొన్నారు. చింధ్వారా రీజియన్కు చెందిన వీరంతా కమల్నాథ్తో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యాంపులో మాజీ మంత్రి లఖన్ గంగోరియా కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. […]
Date : 19-02-2024 - 10:53 IST