India
-
#Special
Solar Eclipse 2024: ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం.. మరి భారత్లో కనిపిస్తుందా?
ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉండనుంది. అంతేకాదు ఎక్కువ కాలం ఈ గ్రహణం ఉంటుంది. ఈ సందర్భంగా నాసా కూడా ఓ ప్రత్యేక ప్రయోగాన్ని నిర్వహించబోతోంది.
Date : 08-04-2024 - 10:47 IST -
#India
Qutub Minar : మన కుతుబ్ మినార్పై రువాండా జెండా.. ఎందుకు ?
Qutub Minar : కుతుబుద్దీన్ ఐబక్ 12వ శతాబ్దంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన చారిత్రక కట్టడం.. ‘కుతుబ్ మినార్’.
Date : 08-04-2024 - 9:37 IST -
#Speed News
90 Died : కలరా భయంతో పరుగులు.. 90 మంది జల సమాధి
90 Died : పడవ మునిగి దాదాపు 90 మంది చనిపోయారు.
Date : 08-04-2024 - 8:25 IST -
#India
Kamal Haasan: గుజరాత్ మోడల్కు నో.. ద్రవిడ మోడల్కు యస్..కమల్ హాసన్ వ్యాఖ్యలు
సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్హాసన్ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం గుజరాత్ మోడల్ను కాదని తమిళనాడు ద్రావిడ నమూనాను అనుసరించాలని అన్నారు.
Date : 07-04-2024 - 3:53 IST -
#India
BJP 300 : బీజేపీకి 300 సీట్లు.. ఏపీలో జగన్ ఔట్, తెలంగాణలో కమలం హవా : పీకే
BJP 300 : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-04-2024 - 3:30 IST -
#Trending
Alien Fever : మూడు వేళ్లు, పొడవాటి తలతో వింత జీవులు
Alien Fever : అవి ఏలియన్సా ? మమ్మీలా ? అనేది ఇప్పటివరకు తేలలేదు. చూడటానికి ఈజిప్టు మమ్మీలలా ఉన్నాయి.
Date : 07-04-2024 - 12:38 IST -
#Andhra Pradesh
Hirakud Express Accident : విశాఖ – అమృత్సర్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం.. ఏమైందంటే ?
Hirakud Express Accident : హిరాకుడ్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం- అమృత్సర్ మధ్యరాకపోకలు సాగిస్తుంటుంది.
Date : 07-04-2024 - 8:10 IST -
#Speed News
Devagiri Express : లింగంపల్లిలో ‘దేవగిరి’ ప్రయాణికుల ఆందోళన.. ఏమైందంటే ?
Devagiri Express : దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ - ముంబై మధ్య నడుస్తుంటుంది.
Date : 06-04-2024 - 6:14 IST -
#India
Indian Elections : ఇండియా ఎన్నికలపై చైనా గురి.. బండారం బయటపెట్టిన మైక్రోసాఫ్ట్
Indian Elections : భారతదేశం(India)లో రాబోయే లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)ను అడ్డుకోవడానికి చైనా(China) కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన కంటెంట్ను ఉపయోగిస్తుందని మైక్రోసాఫ్ట్(Microsoft) విడుదల చేసిన నివేదిక తెలిపింది. మైక్రోసాఫ్ట్ “కనీసం” చైనా సోషల్ మీడియా AI- రూపొందించిన కంటెంట్ను సృష్టించి మరియు పంపిణీ చేస్తుందని “ఈ ఉన్నత స్థాయి ఎన్నికలలో వారి స్థానాలకు ప్రయోజనం చేకూరుస్తుంది”. అటువంటి కంటెంట్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, మీమ్లు, వీడియోలు మరియు […]
Date : 06-04-2024 - 11:00 IST -
#India
Heatwave: ఈ రాష్ట్రాల్లోని ప్రజలను హెచ్చరించిన భారత వాతావరణ విభాగం.. ఎందుకంటే..?
ఏప్రిల్ ప్రారంభం కాగానే వేడి పెరగడం మొదలైంది. ఇదిలా ఉండగా భారత వాతావరణ విభాగం (IMD) హీట్ వేవ్ (Heatwave) గురించి హెచ్చరిక జారీ చేసింది.
Date : 04-04-2024 - 5:39 IST -
#automobile
Top Bikes Under 1Lakh: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో అదరగొడుతున్న బైక్స్.. టాప్ లో ఆ బైక్?
ప్రస్తుతం భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు
Date : 01-04-2024 - 10:20 IST -
#India
Katchatheevu Island:కచ్చతీవు ద్వీపాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా?”: ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సవాల్
Katchatheevu Island: భారత భూభాగానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని (Katchatheevu Island) కాంగ్రెస్ ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీలకంకకు కట్టబెట్టింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం బయటపడగా ఆ వివరాలనే ప్రస్తావిస్తూ X వేదికగా పోస్ట్ పెట్టారు ప్రధాని. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం మొదలైంది. We’re now on WhatsApp. Click to Join. వివాదాస్పద ద్వీపాన్ని 1974 నాటికి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పజెప్పిందన్న RTI వివరాలు సంచలనం రేపుతున్నాయి. […]
Date : 01-04-2024 - 4:27 IST -
#India
No To Diesel Vehicles : 36 కోట్ల వాహనాలను వదిలించుకుంటాం.. కేంద్ర మంత్రి ప్రతిజ్ఞ
No To Diesel Vehicles : దేశంలోని 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా వదిలించుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిజ్ఞ చేశారు.
Date : 01-04-2024 - 2:45 IST -
#Sports
Vaibhav Suryavanshi: వన్డేల్లో తొలి ట్రిపుల్ సెంచరీ, రోహిత్ శర్మ రికార్డు బద్దలు
బీహార్ క్రికెట్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన రణధీర్ వర్మ అండర్-19 వన్డే మ్యాచ్ లో సమస్తిపూర్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ అజేయంగా ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది.;
Date : 01-04-2024 - 12:51 IST -
#India
Transgenders: మేము సైతం.. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్జెండర్లు, ఎక్కడంటే
Transgenders: ఉత్తరప్రదేశ్లోని ట్రాన్స్జెండర్లు ఇప్పుడు ఓటర్ల అవగాహనను పెంచడంలో సహాయపడతారని అధికారులు తెలిపారు. వీధి నాటకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచడంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఇందుకోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదివారం నాడు గోండా జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా మేజిస్ట్రేట్/జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ‘ట్రాన్స్జెండర్ సంవాద్’ నిర్వహించింది. ట్రాన్స్జెండర్ డైలాగ్లో, జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) నేహా శర్మ మాట్లాడుతూ, సాధారణ ప్రజలతో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఉన్న అనుబంధం […]
Date : 01-04-2024 - 9:52 IST