India
-
#Covid
Janata Curfew: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు.. 2020 మార్చి 22న ఏం జరిగిందంటే..?
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో 'జనతా కర్ఫ్యూ' (Janata Curfew) విధించింది.
Date : 22-03-2024 - 11:30 IST -
#India
Pushpak Viman : ‘పుష్పక విమానం’ ప్రయోగం సక్సెస్.. వీడియో ఇదిగో
Pushpak Viman : మన ఇస్రో మరో ఘనత సాధించింది. పుష్పక్ విమాన్ను శుక్రవారం ఉదయం కర్ణాటకలోని డిఫెన్స్ ఎయిర్ఫీల్డ్లో ఉన్న చలకెరె రన్వే నుంచి సక్సెస్ఫుల్గా ప్రయోగించారు.
Date : 22-03-2024 - 10:36 IST -
#India
Corruption Cases : పలు అవినీతి కేసుల్లో అరెస్టయిన సీఎంలు, మాజీ సీఎంలు వీరే..
గతంలో ఏడుగురు మాజీ సీఎంలు పలు అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. వీరంతా పదవి కోల్పోయిన తర్వాత అరెస్ట్ అయ్యారు
Date : 22-03-2024 - 10:23 IST -
#India
CM Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై రాహుల్ స్టేట్ మెంట్
దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. తాజాగా సీఎం అరెస్ట్ కావడంతో ఇండియా కూటమి భగ్గుమంది. తాజాగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.
Date : 21-03-2024 - 11:02 IST -
#India
Delhi Govt: జైలు నుంచే కేజ్రీవాల్ పాలన.. తేల్చి చెప్పిన స్పీకర్
Delhi Govt: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తే జైలు నుంచి ప్రభుత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నడుపుతారని ముందుగా నిర్ణయించినట్లు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ గురువారం తెలిపారు. యాదృచ్ఛికంగా స్పీకర్ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించి రెండు గంటల తర్వాత ED కేజ్రీవాల్ను ఆయన నివాసం నుండి అరెస్టు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. “మనీష్ […]
Date : 21-03-2024 - 10:23 IST -
#Special
Forests: అడవులను కాపాడుకుందా.. అవసరాలను తీర్చుకుందాం…!
Forests: అడవి.. మనిషి జీవితంలో ఓ భాగం. వేటకు వెళ్లి ఎన్నో అవసరాలు తీర్చుకుంటున్నారు ఎంతోమంది. అందుకే అడవికి కూడా ఓ రోజు ఉంది. అంతర్జాతీయ అటవీ దినోత్సవం నవంబర్ 28, 2013న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా మార్చి 21వ తేదీన స్థాపించబడింది. ప్రతి సంవత్సరం, వివిధ కార్యక్రమాలు జరుపుకుంటారు. అయితే అడవులు ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను ఇస్తున్నాయి. ప్రపంచంలోని దాదాపు 1.6 బిలియన్ల పేద ప్రజలకు అడవులు ఆహారం, పీచు, నీరు, ఔషధాలను అందిస్తాయి. అన్ని […]
Date : 20-03-2024 - 7:16 IST -
#Speed News
Mumbai: మహనగరం ముంబైలోనూ నీటి కష్టాలు.. ఎందుకంటే
Mumbai: బెంగళూరు నగరం మాత్రమే కాదు ఆ రాష్ట్రంలోని అన్ని తాలూకాల్లో తీవ్ర నీటి కష్టాలు ఉన్నాయి. నిన్నటిదాకా బెంగుళూరు నగరమే అనుకుంటే.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో మహానగరం వచ్చి చేరింది. ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బదిలీ అయినట్టు తెలుస్తోంది. ముంబై మహానగరంలో సరఫరా చేసే తాగునీటిలో పదిహేను శాతం కోత ఉంటుందని గృహం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. థానే జిల్లాలో పైస్ డ్యాంలో నీటిమట్టం పడిపోవడమే ఎందుకు కారణమని బృహన్ ముంబై […]
Date : 20-03-2024 - 7:07 IST -
#India
Powerful Countries: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంతంటే..?
గ్లోబల్ ఫైర్ పవర్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల (Powerful Countries) జాబితాను విడుదల చేసింది. ఇందులో 60 కీలక వాస్తవాల ఆధారంగా 145 దేశాలను పోల్చినట్లు పేర్కొంది.
Date : 20-03-2024 - 6:46 IST -
#India
India Vs China : అరుణాచల్పై వట్టి మాటలు కట్టిపెట్టండి.. చైనాకు భారత్ హితవు
India Vs China : మన దేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్పై చైనా విషం కక్కుతూనే ఉంది.
Date : 19-03-2024 - 4:41 IST -
#India
Delhi: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ మరోసారి అవతరించింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు ఇతర నాగరాలున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం
Date : 19-03-2024 - 1:22 IST -
#India
Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Date : 19-03-2024 - 12:39 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్ ఇండియాలోనే: రూమర్స్ పై జైషా క్లారిటీ
2024 ఐపీఎల్ ని విదేశాలకు తరలించేది లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లను విదేశాల్లో జరిపిస్తారని కొద్దీ రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Date : 16-03-2024 - 11:37 IST -
#India
Modi: ఎన్నికలకు ఎన్డీయే కూటమి సర్వసన్నద్ధంగా ఉందిః ప్రధాని మోడీ
Narendra Modi:కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)నేడు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 26 ఉప ఎన్నికలకు షెడ్యూల్(Elections Schedule) ప్రకటించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) స్పందించారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ వచ్చేసిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు-2024 తేదీలను ఈసీ ప్రకటించిందని తెలిపారు. బీజేపీ-ఎన్డీయే కూటమి ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉందని మోడీ సమరశంఖం పూరించారు. తాము అందించిన సుపరిపాలన, వివిధ రంగాలకు తాము అందించిన […]
Date : 16-03-2024 - 6:31 IST -
#India
Ras Malai : వరల్డ్ టాప్-10 ఛీజ్ డెజర్ట్లలో మన ‘రస్ మలై’
Ras Malai : జున్నును చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. జున్నుతో తయారు చేసే ఫుడ్ ఐటమ్స్లో ప్రధానమైనది ‘రస్ మలై’.
Date : 16-03-2024 - 3:26 IST -
#Telangana
Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
Asaduddin Owaisi: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. We’re now on WhatsApp. Click to Join. సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒవైసీ […]
Date : 16-03-2024 - 3:13 IST