Hyderabad
-
#Sports
HCA : ఈ నెల 18 నుంచి ఉప్పల్ టెస్టు టిక్కెట్లు అమ్మకం
ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు వచ్చే 18వ తేదీ
Date : 16-01-2024 - 7:15 IST -
#Telangana
Telangana : తెలంగాణలో విషాదం.. గాలి పటాలు ఎగురవేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు యువకులు
సంక్రాంతి పండుగ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ
Date : 16-01-2024 - 7:09 IST -
#Speed News
Kishan Reddy: ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని పెకిలించారు: కిషన్ రెడ్డి
Kishan Reddy: ప్రధాని మోడీ హాయంలో దేశంలో పౌరులు సురక్షితంగా జీవిస్తున్నారని, మత కలహాలు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అవ్వకముందు తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు ఉండేవారని చెప్పారు. హైదరాబాద్ గోకల్చాట్, దిల్సుఖ్నగర్, లుంబిని పార్క్లో మూడుచోట్ల ఒకేసారి బాంబు బ్లాస్ట్లు జరిగాయని చెప్పారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న రైళ్లలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు భారత్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. నరేంద్ర మోదీ […]
Date : 14-01-2024 - 6:37 IST -
#Speed News
Infosys Prize 2023: హైదరాబాదీ కరుణ మంతెనకు ఇన్ఫోసిస్ ప్రైజ్ 2023
బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సోషల్ సైన్సెస్ రంగంలో ఆమె చేసిన సేవలకు గాను హైదరాబాద్కు చెందిన కరుణ మంతెన, కొలంబియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, 2023 ఇన్ఫోసిస్ ప్రైజ్ లభించింది.
Date : 14-01-2024 - 1:25 IST -
#Telangana
Kokapet Lands: కోకాపేట భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కు మరో తలనొప్పి
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నగర న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Date : 14-01-2024 - 12:10 IST -
#Andhra Pradesh
Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు
Date : 13-01-2024 - 10:30 IST -
#Speed News
Makar Sankranti 2024: అత్తాపూర్లో విషాదం.. ప్రాణం తీసిన గాలిపటం
సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు గుర్తుకు వస్తాయి. గాలిపటాలు ఎగురవేయాలనే మోజుతో కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
Date : 13-01-2024 - 9:59 IST -
#Telangana
TSSPDCL: వేసవి సీజన్ కోసం విద్యుత్ డిమాండ్పై కీలక ఆదేశాలు
రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్లో కరెంట్ అధిక డిమాండ్ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.
Date : 13-01-2024 - 5:08 IST -
#Telangana
Sankranti: సొంతూళ్లకు వెళ్తున్న సిటీజనం.. వాహనాలతో హైవేపై రద్దీ!
Sankranti: శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి వద్ద టోల్ ప్లాజా దాటేందుకు సుమారు పది నిమిషాలకుపైనే సమయం పడుతోంది. మొత్తం 18 […]
Date : 12-01-2024 - 2:07 IST -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్ తో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ
CM Revanth: ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్స్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన శ్రీ సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రి […]
Date : 12-01-2024 - 10:56 IST -
#Devotional
Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు ప్రయాణం.. వాటి ధర తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం అందరి చూపు కూడా అయోధ్
Date : 11-01-2024 - 7:00 IST -
#Speed News
Swachh Survekshan awards: సిద్దిపేటకు ‘క్లీనెస్ట్ సిటీ’ అవార్డు
2023 ఆల్ ఇండియా క్లీన్ సిటీ విభాగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో తొమ్మిదో స్థానంలో నిలిచింది
Date : 11-01-2024 - 6:47 IST -
#Speed News
Hyderabad: జూబ్లీహిల్స్లోని బార్బెక్యూ బిర్యానీలో బొద్దింక
హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా నగరప్రజలకు హైదరాబాద్ బిర్యానీ ఓ ఎమోషన్. వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఇక్కడి బిర్యానీ రుచి చూడకుండా సిటీ దాటరంటే
Date : 11-01-2024 - 6:29 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన గూగుల్ వీపీ
గూగుల్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నది. అందులో భాగంగా ఈ రోజు జనవరి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వీపీ సమావేశమయ్యారు.
Date : 11-01-2024 - 2:45 IST -
#Cinema
Hyderabad : సినీ నటిపై యువకుడు దాడి ..పెళ్లి పేరుతో రూమ్ కు పిలిచి
ఎక్కడ చూడు మహిళలప్ దాడులు , అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయి. ఎన్ని చట్టాలు , కోర్టులు ఎన్ని శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో , కొంతమంది మగవారిలో మార్పు అనేది రావడం లేదు. కొంతమంది తమ కామ కోర్కెలు తీర్చుకునేందుకు చూస్తుంటే..మరికొంతమంది ప్రేమ పేరుతో దాడులు చేస్తూ వస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో సినీ నటి ఫై ఇలాంటి దాడే జరిగింది. We’re now on […]
Date : 11-01-2024 - 11:34 IST