Hyderabad
-
#Sports
IND vs ENG: టెస్టుకు ముందు గాయపడిన శ్రేయాస్ అయ్యర్
టీమిండియా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ కు గాయాల బెడద తప్పడం లేదు. మొన్నటివరకు గాయాలతో సతమతమైన అయ్యర్ తాజాగా మరోసారి గాయపడ్డాడు. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో
Date : 24-01-2024 - 4:23 IST -
#Sports
IND vs ENG: బ్యాటర్ గానే కేఎల్ రాహుల్: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాహుల్ ని కాదని ఇతర ఆటగాడికీ కీలక బాధ్యతలు అప్పజెప్పాడు
Date : 24-01-2024 - 4:16 IST -
#Speed News
TSRTC: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ కోసం TSRTC బస్సులు
TSRTC: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లు జరుగుబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ చూసేందుకు అభిమానుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 బస్సులను నడుపుతోంది. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. తిరిగి స్టేడియం 7 గంటల వరకు […]
Date : 24-01-2024 - 3:26 IST -
#Sports
Shoaib Bashir: ఇంగ్లండ్కు బిగ్ షాక్.. వీసా సమస్యతో జట్టుకు దూరమైన యంగ్ ప్లేయర్..!
గత రెండ్రోజులుగా భారత్ వీసా కోసం ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ యువ ఆటగాడు తొలి టెస్టు మ్యాచ్కు దూరమయ్యాడు. ఆటగాడు జట్టు నుండి నిష్క్రమించవలసి వచ్చింది. షోయబ్ బషీర్ (Shoaib Bashir) చాలా రోజులుగా యూఏఈలో భారత్ వీసా కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ భారత్ మాత్రం ఆ ఆటగాడికి వీసా ఇవ్వలేదు.
Date : 24-01-2024 - 12:55 IST -
#Life Style
Fake Medicine In Telangana : మొక్కజొన్న పిండి, బంగాళదుంపతో మెడిసిన్ తయారీ
ప్రస్తుతం ప్రజలంతా మెడిసిన్ (Medicine ) తోనే బ్రతికేస్తున్నారు. చిన్న తలనొప్పి దగ్గరి నుండి పెద్ద నొప్పి వరకు అన్నింటికీ మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్ అనేది ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది. మెడిసిన్ లేకపోతే మనిషి మనుగడ లేదనేంతగా మారింది. దీంతో కేటుగాళ్లు నకిలీ మెడిసిన్స్ (Fake Medicine) తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఈ నకిలీ మెడిసిన్ దందా మరింత విచ్చలవిడిగా మారింది. పైకేమో బ్రాండెడ్ మెడిసిన్ (Branded […]
Date : 23-01-2024 - 8:39 IST -
#Speed News
Ranga Reddy: హైదరాబాద్ కంటే రంగారెడ్డి ఫస్ట్, ఎందులో తెలుసా
Ranga Reddy: తలసరి ఆదాయం (పీసీఐ) ఆధారంగా హైదరాబాద్ కంటే రంగారెడ్డి ధనిక రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణలోని ధనిక జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రణాళికా విభాగం ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ఎకానమీ-2023’ నివేదిక ప్రకారం, రంగారెడ్డికి చెందిన పిసిఐ రూ. 8.15 లక్షలకు పైగా ఉండగా, హైదరాబాద్లో ఇది కేవలం రూ. 4.03 లక్షలకు పైనే ఉంది. హైదరాబాద్ కంటే ఐటీ హబ్ రంగారెడ్డిని ధనవంతం చేసింది. అనేక కంపెనీలు రంగారెడ్డి జిల్లాకు తరలివెళ్లడంతో […]
Date : 23-01-2024 - 2:05 IST -
#Telangana
Metro Rail Phase Two Plan: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు.. కొత్తగా 70 కిలోమీటర్లు, కొత్త మెట్రో రూట్ మ్యాప్ ఇదే..!
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 (Metro Rail Phase Two Plan)విస్తరణ కోసం కొత్త రూట్లు ఖరారు చేయబడ్డాయి.
Date : 23-01-2024 - 9:08 IST -
#Telangana
Ayodhya Ram Mandir Inauguration : వెల్లివిరిసిన మతసామరస్యం..
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిషృతమైంది. అయోధ్య లో అభిజిత్ ముహుర్తం 12.29 నిమిషాలకు లామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరై..వేడుకను చూసారు. We’re now on WhatsApp. Click to Join. అయోధ్య లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా రామస్మరణతో మారుమోగిపోయింది. అన్ని రామాయలల్లో ఉదయం నుండే […]
Date : 22-01-2024 - 9:49 IST -
#Telangana
CM Revanth: రేవంత్ విదేశీ టూర్ సక్సెస్, తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు
CM Revanth: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి విదేశీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. మొత్తం ఏడు రోజుల పాటు విదేశీ […]
Date : 22-01-2024 - 4:06 IST -
#Telangana
Fire Accident : దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం..దగ్దమైన బస్సులు
హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపో (Dilsukhnagar Bus Depot)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు (2 Bus) పూర్తిగా దగ్ధం కాగా..మరో బస్సు కు అగ్ని అంటుకుంది. అగ్ని ప్రమాద ఘటన విషయాన్నీ అగ్ని మాపక సిబ్బందికి ఆర్టీసీ సిబ్బంది తెలియజేయడం తో వారు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేదంటే మరింత ఆస్తి నష్టం వాటిల్లేది. సోమవారం తెల్లవారుజామున […]
Date : 22-01-2024 - 10:40 IST -
#Telangana
Hyderabad : అయోధ్య రామమందిరం కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత
నేడు (సోమవారం) అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
Date : 22-01-2024 - 8:41 IST -
#Telangana
Huge Drugs Caught : శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళ నుండి భారీగా హెరాయిన్ పట్టివేత
డ్రగ్స్ (Drugs ) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉక్కుపాదం మోపింది..ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో డ్రగ్స్ అనేవి కనిపించకూడదని, వినిపించకూడదని..డ్రగ్స్ వాడేవారిపై..సరఫరా చేసేవారిపై అస్సలు వదలొద్దని..దీనివెనుక ఎంత పెద్ద వారు ఉన్న వదిలిపెట్టకూడదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేసారు. దీంతో అధికారులు , పోలీసులు ప్రతి రోజు అనేక సోదాలు చేస్తూ పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. We’re now on WhatsApp. Click […]
Date : 21-01-2024 - 7:46 IST -
#Cinema
HUE Art Exhibition: ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన సురేష్ దగ్గుబాటి
హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్కు ఆనుకుని ఉన్న స్పిరిట్ మీడియా స్పేస్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో HUEని లాంఛనంగా ప్రారంభించారు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ దగ్గుబాటి.
Date : 21-01-2024 - 6:31 IST -
#Speed News
Bhatti Vikramarka: తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందజేస్తాం: భట్టి
Bhatti Vikramarka: తెలంగాణ అర్ధగణాంక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2014 ఫోరం డైరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్లో ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. ఉద్యోగులకు చందాతో కూడిన ఆరోగ్య కార్డ్స్ (Health Cards) మంజూరు చేయాలని, ఆంధ్రాలో పని చేస్తున్న 84 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించడం కోసం చర్యలు తీసుకుంటామని […]
Date : 21-01-2024 - 1:51 IST -
#Speed News
Hyderabad: వ్యభిచారం కేసులో రాంనగర్ పహిల్వాన్ అఖిల్ అరెస్టు
గత కొంతకాలంగా కోల్కతా నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ఫార్చ్యూన్ లాడ్జిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 16 మంది బాలికలు, ఆరుగురు కస్టమర్లు
Date : 20-01-2024 - 9:21 IST