Hyderabad
-
#Sports
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్..ఫ్రీ ఎంట్రీ.. ఫ్రీ ఫుడ్
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ను ముగించుకుని స్వదేశాని వచ్చిన టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 ల సిరీస్ కు సిద్ధమైంది.
Date : 10-01-2024 - 6:48 IST -
#Special
Chaina Manja: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. గళమెత్తిన పక్షి ప్రేమికులు
జనవరి మాసం వచ్చిందంటే కైట్స్ సందడి మొదలవుంటుంది. ఇక సంక్రాంతి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపై పతంగి ఎగరాల్సిందే. కైట్ ఫెస్టివల్ సందర్భంగా చిన్నా పెద్దా పతంగులు ఎగరేస్తూ చేసే హంగామా అంతా ఇంతా కాదు
Date : 10-01-2024 - 3:56 IST -
#Speed News
Adani Drone : హైదరాబాద్లో ‘అదానీ డిఫెన్స్’ డ్రోన్ రెడీ.. ప్రత్యేకతలివీ..
Adani Drone : హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ పార్క్ నుంచి అధునాతన డ్రోన్ విడుదలైంది.
Date : 10-01-2024 - 12:40 IST -
#Speed News
Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్.. నాంపల్లిలో ఘటన
చార్మినార్ ఎక్స్ప్రెస్ (Charminar Expres) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
Date : 10-01-2024 - 9:44 IST -
#Andhra Pradesh
Private Travels : ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రవేట్ ట్రావెల్స్.. సంక్రాంతి రద్దీ పేరుతో దోపిడీ
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారిని ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయి. ప్రయాణికులకు అధిక టికెట్ ధరలతో
Date : 10-01-2024 - 7:10 IST -
#Speed News
HYD: వాహనదారులు అలర్ట్, రేపు పెండింగ్ చలాన్ల గడువు ముగింపు
HYD: పెండింగ్లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ రేపటితో ముగియనుంది. జనవరి 10న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. పెండింగ్లో ఉన్న చలాన్లు చెల్లించని వారు ఎవరైనా ఉన్నట్లయితే.. వెంటనే చెల్లించడం మంచిదని సంబంధిత అధికులు తెలిపారు. గతంలో ఒకసారి పెండింగ్లో ఉన్న చలాన్లపై రాయితీ ప్రకటించారు. అప్పుడు 50 శాతం తగ్గింపు ఇచ్చారు. మార్చి 31, 2022 నాటికి 2.4 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉంటే, రాయితీల ద్వారా రూ.300 కోట్ల […]
Date : 09-01-2024 - 4:22 IST -
#Telangana
TS : రోడ్డు ఫై అభయహస్తం దరఖాస్తుల ఘటన ఫై ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఆఫీసర్లపై వేటు
బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన దరఖాస్తులు పడిపోయిన ఘటన ఫై ప్రభుత్వం సీరియస్ అవుతూ..ఇద్దరు అభయహస్తం నోడల్ ఆఫీసర్లపై వేటు వేసింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 30 లక్షల మంది గ్యారెంటీ పధకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ […]
Date : 09-01-2024 - 4:21 IST -
#Telangana
Hyderabad: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు కారు భీభత్సం
మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిపై కేసు నమోదైంది. మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరిని గాయపరిచినందుకు గాను ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 08-01-2024 - 5:37 IST -
#Telangana
Hyderabad: ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారిలో హైదరాబాదీలు టాప్
కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఐదు హామీల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫారమ్ విడుదల చేసింది. మహిళలకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నెలవారీ ఆర్థిక సహాయం
Date : 08-01-2024 - 2:36 IST -
#Telangana
KTR: బోరబండ ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్, ఎందుకో తెలుసా!
KTR: తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని […]
Date : 07-01-2024 - 8:44 IST -
#Speed News
Hyderabad: సినిమా ఫక్కీలో టెక్కీ కిడ్నప్.. ఛేదించిన పోలీసులు
సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నప్ కేసులో మహిళతో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ఖాజాగూడలో జనవరి 4వ తేదీన కిడ్నాప్ గురైంది.
Date : 07-01-2024 - 5:22 IST -
#Telangana
KCR: కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహాన్
KCR: బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ని తెలంగాణ మాజీ గవర్నర్ ఇ ఎస్ ల్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకున్న గవర్నర్ దంపతులు కేసీఆర్ తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి లో కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. కాసేపు కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితర కుటుంబ సభ్యులతో వారు ఇష్టాగోష్టి జరిపారు. ఈ సందర్భంగా నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను తొలుత […]
Date : 07-01-2024 - 4:56 IST -
#Telangana
Sankranti Holidays: తెలంగాణ కాలేజీలకు సంక్రాంతి సెలవు తేదీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఇంటర్మీడియట్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది
Date : 07-01-2024 - 12:01 IST -
#Telangana
Mega Master Plan-2050: సీఎం రేవంత్ రెడ్డి ‘మెగా మాస్టర్ ప్లాన్-2050’
తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఉద్దేశించిన మెగా మాస్టర్ ప్లాన్-2050ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి
Date : 06-01-2024 - 10:01 IST -
#Speed News
CM Revanth: హైదరాబాద్ డంప్ యార్డులపై రేవంత్ కీలక నిర్ణయం
CM Revanth: హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు వున్నది. ప్రతి రోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతున్నది. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, […]
Date : 06-01-2024 - 8:53 IST