Hyderabad
-
#Speed News
Leopard : రాజేంద్రనగర్లో మళ్లీ చిరుత ప్రత్యక్షం
Leopard : చిరుత జయశంకర్ విగ్రహం వద్దకు చేరి, అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయింది
Date : 12-01-2025 - 1:22 IST -
#Telangana
MLA Danam Nagender: KTRకు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్
అయితే దానం నాగేందర్ ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫార్ములా ఈ- రేసు పట్ల సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
Date : 12-01-2025 - 1:16 IST -
#Special
Swami Vivekananda Speech : చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగానికి హైదరాబాద్తో లింక్.. ఏమిటి ?
ఈ పర్యటనలలో భాగంగా 1892 నవంబరులో మైసూరుకు స్వామి వివేకానంద(Swami Vivekananda Speech) చేరుకున్నారు.
Date : 12-01-2025 - 12:28 IST -
#Telangana
Makar Sankranti : ప్రైవేటు ట్రావెల్స్ దందా.. నిబంధనలు ఉల్లంఘించిన 250 బస్సులకి పైగా కేసులు
Makar Sankranti : సాధారణ బస్సు టికెట్ కొనుగోలు చేసినప్పటికీ, విమాన ఛార్జీల స్థాయిలో ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. పండగ రద్దీని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలను మూడింతలు, నాలుగింతలు పెంచాయి.
Date : 12-01-2025 - 10:48 IST -
#Speed News
Leopard : రాజేంద్రనగర్లో చిరుత కలకలం.. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు
Leopard : ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకి వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్ల వైపు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు కూడా గుర్తించారు. ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిసరాల్లో భయాందోళనను కలిగించింది. విద్యార్థులు, స్థానికులు ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో ఉన్నారు.
Date : 12-01-2025 - 10:33 IST -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాకు అర్హులు వీరే.. వారికి నిరాశే!
భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
Date : 12-01-2025 - 10:06 IST -
#Telangana
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ షాక్. దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. దీంతో మళ్లీ జీవనకాల గరిష్ఠాల వైపు బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వెండి రేట్లు సైతం లక్ష మార్క్ పైన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రేటు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 12-01-2025 - 9:30 IST -
#Telangana
Saraswati Pushkaras: మే 15 నుండి 26 వరకు సరస్వతీ పుష్కరాలు
Saraswati Pushkaras: మే 15 నుంచి 26 వ తేదీ వరకు సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాలు (Saraswati Pushkaras) నిర్వహించారు. ఈ పుష్కరాలను ఘనంగా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశీ, హరిద్వార్, ప్రయాగ పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి […]
Date : 11-01-2025 - 8:12 IST -
#Speed News
Konda Pochamma Sagar Dam : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు.
Date : 11-01-2025 - 4:17 IST -
#Telangana
TPCC President: తెలంగాణలో పదవుల జాతర.. గుడ్ న్యూస్ చెప్పిన పీసీసీ అధ్యక్షుడు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.
Date : 11-01-2025 - 3:54 IST -
#Telangana
Osmania Hospital Foundation: ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన: సీఎం రేవంత్
అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.
Date : 11-01-2025 - 3:21 IST -
#Andhra Pradesh
Sankranti 2025 : రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం రండి – ITDP ట్వీట్
Sankranti 2025 : పండుగ సెలవులు ప్రారంభం కావడం తో నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ తగ్గిపోయి, నిర్మానుష్యంగా కనిపిస్తే.. హైవేలు మాత్రం వాహనాలతో కిక్కిరిసిపోయాయి
Date : 11-01-2025 - 12:26 IST -
#Telangana
Hyderabad To Vijayawada : విజయవాడ మార్గంలో వాహన రద్దీ.. ఈ దారుల్లో వెళ్తే సాఫీగా జర్నీ
హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపునకు(Hyderabad To Vijayawada) వెళ్లేవారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరొచ్చు.
Date : 11-01-2025 - 10:12 IST -
#Telangana
BJP Announced MLC Candidates: తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ ముగ్గురిని ఎంపిక చేసినట్లు కిషన్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 10-01-2025 - 4:46 IST -
#Telangana
Hyderabad Cyber Crime Police: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. 23 మంది అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైమ్కి చెందిన ఐదు ప్రత్యేక బృందాలు 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాయి. పలు నేరాల్లో కలిపి మొత్తం రూ. 5.29 కోట్ల రూపాయలు దోచుకున్నారు.
Date : 10-01-2025 - 2:16 IST