Hyderabad
-
#Cinema
Priyanka Chopra : చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంక చోప్రా
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మంగళవారం చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకుంది.
Date : 21-01-2025 - 10:44 IST -
#Telangana
AV Ranganath : ఎఫ్టీఎల్ నిర్ధారణతోనే సమస్యలకు పరిష్కారం..
AV Ranganath : ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 89 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. నగరంతో పాటు ఓఆర్ ఆర్ పరిధిలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్ టీఎల్) నిర్ధారణ పూర్తయితే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
Date : 20-01-2025 - 8:46 IST -
#Telangana
BRS Key Decision: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. 9 మంది సభ్యులతో కమిటీ!
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 20-01-2025 - 4:44 IST -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లపై బిగ్ అప్డేట్.. పేదలందరికీ ఇళ్లు!
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
Date : 19-01-2025 - 4:25 IST -
#Telangana
CM Revanth Reddy : హైదరాబాద్లో రూ. 450 కోట్లతో కొత్త ఐటీ పార్క్..
CM Revanth Reddy : ఈ సందర్బంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , ఇతర అధికారులు ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ అయిన క్యాపిటల్ల్యాండ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
Date : 19-01-2025 - 12:16 IST -
#Telangana
Hyderabad Data Centers: డేటా సెంటర్ల రాజధానిగా హైదరాబాద్.. రూ.3500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం!
ప్రపంచానికి హైదరాబాద్ డేట్ హబ్గా మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.
Date : 18-01-2025 - 7:19 IST -
#Telangana
Minister Uttam Kumar Reddy: నీటి వాటాల పాపం బీఆర్ఎస్దే.. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది.
Date : 17-01-2025 - 9:52 IST -
#Telangana
Deputy CM Bhatti: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
Date : 17-01-2025 - 6:44 IST -
#Special
Cycle Track : హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాల సైకిల్ ట్రాక్ నాణ్యత సమస్యలు ఎదుర్కొంటోంది..
ఈ పిసుకులు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందడంతో, ట్రాక్ యొక్క స్థిరత్వం మరియు నిర్మాణ నాణ్యతపై సందేహాలు తలెత్తాయి.
Date : 16-01-2025 - 11:50 IST -
#Telangana
HYD: హైదరాబాద్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ కీలక చర్యలు
HYD : ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించగా, మరికొన్ని సంస్థలు పెట్టుబడుల కోసం క్యూ కడుతున్నాయి
Date : 16-01-2025 - 9:44 IST -
#Telangana
Minister Sridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి: మంత్రి శ్రీధర్ బాబు
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు.
Date : 15-01-2025 - 5:49 IST -
#Telangana
Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంటర్!
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు.
Date : 15-01-2025 - 5:15 IST -
#Telangana
KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Date : 15-01-2025 - 2:14 IST -
#Health
Scarlet Fever : హైదరాబాద్ లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు
Scarlet Fever : ముఖ్యంగా 5-15 సంవత్సరాల మధ్య పిల్లలను ప్రభావితం చేస్తోంది
Date : 14-01-2025 - 9:39 IST -
#Speed News
Kite Festival : కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లెయర్స్ పాల్గొంటారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది.
Date : 13-01-2025 - 1:34 IST