Heavy Rains
-
#Andhra Pradesh
Heavy Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ!
రాష్ట్రంలోని కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
Date : 18-09-2025 - 8:30 IST -
#Andhra Pradesh
Heavy Rains : రాయలసీమలో దంచి కొడుతున్న భారీ వర్షాలు..స్కూల్స్ కు సెలవు
Heavy Rains : ఈ వర్షాల (Rains ) కారణంగా నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Date : 11-09-2025 - 10:36 IST -
#India
Heavy Rains: 20 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు!
ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ వర్షాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన సహాయక చర్యలను సిద్ధం చేస్తున్నాయి.
Date : 10-09-2025 - 3:16 IST -
#Andhra Pradesh
Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది
Date : 06-09-2025 - 9:15 IST -
#Telangana
CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలపై స్పందించిన తీరు, సమయానుసారం చేపట్టిన సహాయక చర్యలను ప్రశంసించారు.
Date : 04-09-2025 - 6:15 IST -
#India
Flood : ఢిల్లీలో వరద విలయం.. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్న యమున
మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతం పూర్తిగా జలమయంగా మారిపోయింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 7 గంటల సమయంలో పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది నీటిమట్టం 207.48 మీటర్లకు చేరింది.
Date : 04-09-2025 - 12:58 IST -
#India
Yamuna River Levels: ఢిల్లీలో హై అలర్ట్.. 207 మీటర్ల మార్కు దాటిన యమునా నది నీటిమట్టం!
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
Date : 03-09-2025 - 7:14 IST -
#Telangana
CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇదే!
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, పంట పొలాలు దెబ్బతిన్నాయి.
Date : 03-09-2025 - 3:06 IST -
#India
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.
Date : 03-09-2025 - 11:52 IST -
#Telangana
Anganwadi Buildings: భారీ వర్షాలకు అంగన్వాడీ భవనాలకు నష్టం.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!
కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలికి రావడంతో బియ్యం, పప్పులు, నూనె, పాల డబ్బులు, స్టడీ మెటీరియల్ వంటి ముఖ్యమైన సరుకులు తడిసిపోయాయి. ఈ పరిస్థితిపై మంత్రి సీతక్క అధికారులకు కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
Date : 29-08-2025 - 3:17 IST -
#India
Telangana : భారీ వర్షాలు.. 36 రైళ్లు రద్దు..మరికొన్ని దారి మళ్లింపు..
భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాక్లపై నీరు చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 36 రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చిందని, 25 రైళ్లను మార్గం మళ్లించామని ఇంకా 14 రైళ్లను పాక్షికంగా మాత్రమే రద్దు చేసినట్లు వివరించారు.
Date : 28-08-2025 - 1:54 IST -
#Telangana
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఇటీవల మూడు రోజుల కిందట వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసిన అధికారులు, వరద తగ్గుముఖం పడటంతో ఆ హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ బుధవారం నుంచి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది.
Date : 28-08-2025 - 1:40 IST -
#Telangana
Rains : తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Rains : ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు గురువారం రెడ్ అలర్ట్ జారీ చేయగా, అక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని సూచించారు
Date : 28-08-2025 - 11:41 IST -
#Telangana
Heavy rains : కాకతీయ, శాతవాహన వర్సిటీల్లో పరీక్షలు వాయిదా
ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సురక్షతకే ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Date : 28-08-2025 - 10:42 IST -
#Speed News
KCR : కేటీఆర్ కు కేసీఆర్ ఫోన్… కీలక ఆదేశాలు
KCR : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 28-08-2025 - 10:03 IST