Guntur
-
#Andhra Pradesh
Gold Coins Gang : ఫేక్ గోల్డ్ కాయిన్స్ గ్యాంగ్.. బండారం బట్టబయలు
Gold Coins Gang : గుంటూరులో ఫేక్ గోల్డ్ కాయిన్స్ గ్యాంగ్ మోసానికి పాల్పడింది.
Date : 09-10-2023 - 10:47 IST -
#Andhra Pradesh
Nara Lokesh Tweet : సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసులు పెట్టేలా ఉన్నారు : లోకేష్
Nara Lokesh Tweet : ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.
Date : 02-10-2023 - 11:07 IST -
#Andhra Pradesh
Guntur TDP : నేడు గుంటూరులో ‘చంద్రన్న కానుక’ పంపిణీ
తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.
Date : 01-01-2023 - 10:14 IST -
#Andhra Pradesh
GVL Narasimha Rao: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును తన్నిన ఆవు..!
బీజేపీ ఎంపీ GVL Narasimha Rao ను ఓ ఆవు (Cow) తన్నింది. మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం
Date : 10-12-2022 - 3:49 IST -
#Andhra Pradesh
Brutal Murder: గుంటూరులో దారుణం.. వైద్య విద్యార్థిని దారుణ హత్య
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
Date : 06-12-2022 - 7:35 IST -
#Andhra Pradesh
AP: శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు..!!
ఏపీలోని గుంటూరు జిల్లాలో శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డంగా ఇనుపరాడ్డును కట్టారు. అనుమానం రాకుండా చుట్టూ అట్టముక్కలను పెట్టారు. ఆ సమయంలో సికింద్రాబాద్ త్రివేండ్రం శబరి ఎక్స్ ప్రెస్ రైలు వెళ్లాల్సి ఉంది. పట్టాలపై ఇనుపరాడ్డును గమనించిన లోకోపైలెట్ మంజునాథ్ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇంజనీరింగ్ సిబ్బంది సాయంతో లోకోపైలెట్ రాడ్డును తొలగించారు. ఇది ఆకతాయిలు చేసిన పనికాదని…. ప్లాన్ ప్రకారమే […]
Date : 01-11-2022 - 9:47 IST -
#Andhra Pradesh
Accident : గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం…నలుగురు విద్యార్థులు దుర్మరణం..!!
గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Date : 15-08-2022 - 10:55 IST -
#Andhra Pradesh
Kharif Season : ఏపీలో ఖరీఫ్ సీజన్లో జోరందుకున్న వ్యవసాయ పనులు.. ఇప్పటి వరకు..?
ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు వేగవంతం చేశారు.
Date : 07-08-2022 - 7:06 IST -
#Andhra Pradesh
Guntur Tower: జిన్నా టవర్ పేరు మార్చాల్సిందే…బీజేపీ డెడ్ లైన్..!!
దేశవ్యాప్తంగా పేరుమార్పుల హవా కొనుసాగుతోంది. ఈ సమయంలో ఏపీలోని జిన్నా టవర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ.
Date : 25-05-2022 - 3:35 IST -
#Speed News
Guntur Crime: పోలీసుల అదుపులో కిలాడీలు
ఇతర రాష్ట్రాల నుంచి గుంటూరు సిటికి వచ్చి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళలను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 18-05-2022 - 10:56 IST -
#Andhra Pradesh
Aqua Farmers: ఆక్వా రైతులకు వరంగా మారిన యువ ప్రొఫెసర్ ఆవిష్కరణ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవిష్కరణ ఆక్వా రైతులకు వరంగా మారింది. గుంటూరులోని నంబూరు గ్రామానికి చెందిన మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కనిపెట్టిన చైన్ డ్రాగింగ్ బోట్ను గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, తీరప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సెమినార్లో యువ ప్రొఫెసర్ మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కు ఈ ఆలోచన వచ్చింది. అక్కడ అతను రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నాడు. ఆక్వా ఫార్మింగ్లో చేపలు లేదా రొయ్యల చెరువును సిద్ధం […]
Date : 27-02-2022 - 6:41 IST -
#Speed News
Bheemla Nayak: గుంటూరులో థియేటర్ వద్ద.. పవన్ ఫ్యాన్స్ రచ్చ..!
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ఈరోజే థియేటర్స్లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్లో భీమ్లా నాయక్ బొమ్మ పడింది. భీమ్లా నాయక్ బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వగా, ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్లో బెనిఫిట్ షోలు వేశారనే వార్తలు వస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో ఉన్న ఈశ్వరసాయి […]
Date : 25-02-2022 - 12:13 IST -
#Andhra Pradesh
Guntur Politics: గుంటూరు జెడ్పీ ఛైర్పర్సన్ ను వెంటాడుతున్న పదవీ గండం
ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది.
Date : 20-02-2022 - 3:44 IST -
#Andhra Pradesh
AP Crimes: నేరాల నియంత్రణకు ‘స్మార్ట్’ సొల్యూషన్!
కొన్ని నెలల క్రితం తాడేపల్లి రైల్వే బ్రిడ్జి కింద చీకట్లో తన స్నేహితురాలితో కలిసి ఉన్న యువతిని కత్తితో బెదిరించి వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది దుండగులు.
Date : 15-02-2022 - 2:07 IST -
#Speed News
Guntur: దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరును తొలగించాలి- బీజేపీ
గుంటూరులోని జిన్నా టవర్ పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీరాజు డిమాండ్ చేశారు. దేశ విభజనకు కారకుడైన మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం బాధాకరం అని అన్నారు. వెంటనే జిన్నా టవర్ కు స్వతంత్ర సమరయోధుల పేరును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు సోమువీరాజు వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. టవర్ కు మాజీ రాష్ట్రపతి అభ్ధుల కలాం పేరు […]
Date : 01-01-2022 - 1:51 IST