Guntur
-
#Andhra Pradesh
Cyber Fraud : ట్రాఫిక్ చలానా పేరిట కేటుగాళ్ల మెసేజ్..రూ. 1.36లక్షలు మాయం
స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవించుతున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశంలో మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. గాను చలానా వేయబడింది. వెంటనే చెల్లించండి అంటూ ఒక లింక్తోపాటు మెసేజ్ ఉంది.
Published Date - 10:39 AM, Sun - 24 August 25 -
#Andhra Pradesh
Cancer Prevention: క్యాన్సర్ నిరోధానికి ముందడుగు.. ఏపీకి రూ. 48 కోట్ల విలువైన రేడియేషన్ పరికరాలు!
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో సహకారంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లను సమకూర్చే అంశంపై చర్చ జరిగింది.
Published Date - 02:44 PM, Wed - 23 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : పోలీసు ఏఐ హ్యాకథాన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఈ తరహా హ్యాకథాన్లు యువతలో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాదు, ప్రభుత్వ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలకంగా పనిచేస్తాయి. ఏఐ అంటే భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని వినియోగించి భద్రతా రంగాన్ని ఆధునికీకరించాలి అని పేర్కొన్నారు.
Published Date - 06:31 PM, Fri - 27 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు
పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు నడిపేందుకు ఈ పర్యటనలోని ప్రతి కార్యక్రమాన్ని ఆయన లక్ష్యపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు.
Published Date - 11:22 AM, Fri - 27 June 25 -
#Andhra Pradesh
Case File : జగన్ తో పాటు వైసీపీ నేతలపై కేసులు నమోదు..ఎందుకంటే !
Case File : గతంలో నమోదైన కేసులను కూడా తిరిగి పరిశీలించి, అవసరమైతే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు
Published Date - 03:28 PM, Tue - 24 June 25 -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి.. జగన్ కాన్వాయ్ ఢీ కొని వృద్ధుడు మృతి
YS Jagan : గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుసరించిన కాన్వాయ్లో విషాదం చోటుచేసుకుంది.
Published Date - 02:18 PM, Wed - 18 June 25 -
#Andhra Pradesh
Guntur Sankar Vilas Bridge : శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్న చంద్రబాబు
Guntur Sankar Vilas Bridge : అభివృద్ధి పథంలో గుంటూరు నగరానికి ఇది మరో అడుగు కావడమే కాకుండా, ప్రజలకు మరింత సౌలభ్యం కలిగించే కార్యక్రమంగా భావిస్తున్నారు
Published Date - 10:15 AM, Sun - 4 May 25 -
#Andhra Pradesh
Jana Small Finance Bank : ఏపీలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంకు సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ - డైరెక్టర్, శ్రీ శ్యామ్ సుందర్ పోలిశెట్టి ఈ శాఖను ప్రారంభించారు.
Published Date - 06:53 PM, Thu - 27 March 25 -
#Andhra Pradesh
Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
Published Date - 06:28 PM, Thu - 20 March 25 -
#Andhra Pradesh
Guntur Air Taxi : మేడిన్ గుంటూరు ‘ఎయిర్ ట్యాక్సీ’.. యువతేజం చావా అభిరాం కసరత్తు
చావా అభిరాం(Guntur Air Taxi) గుంటూరు వాస్తవ్యులు.
Published Date - 08:47 AM, Thu - 20 March 25 -
#Andhra Pradesh
MLC Elections : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది: సీఎం చంద్రబాబు
‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు.
Published Date - 11:54 AM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Published Date - 11:42 AM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
GBS: ఏపీలో కలకలం రేపుతున్న జీబీఎస్.. గుంటూరులో మరో 8 కేసులు
GBS : గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదవగా, 2 మందికి ప్రాణనష్టం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ వ్యాధి మరింత విజృంభిస్తున్నది, గుంటూరు జీజీహెచ్లో 8 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపింది.
Published Date - 12:25 PM, Mon - 17 February 25 -
#Andhra Pradesh
Guillain-Barré Syndrome (GBS) : ఏపీలో ఫస్ట్ మరణం
Guillain-Barré Syndrome (GBS) : గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మరణించడం కలకలం రేపింది
Published Date - 08:08 PM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ
Mastan Sai : తాజాగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని కోరారు. మస్తాన్ సాయి, దర్గా ధర్మకర్త కొడుకుగా ఉంటూ పలు నేరాలకు పాల్పడ్డాడని, అవి దర్గా పవిత్రతకు, భక్తుల భద్రతకు ముప్పు కలిగించాయన్నారు.
Published Date - 01:20 PM, Sun - 16 February 25