Guntur
-
#Andhra Pradesh
Guntur Sankar Vilas Bridge : శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్న చంద్రబాబు
Guntur Sankar Vilas Bridge : అభివృద్ధి పథంలో గుంటూరు నగరానికి ఇది మరో అడుగు కావడమే కాకుండా, ప్రజలకు మరింత సౌలభ్యం కలిగించే కార్యక్రమంగా భావిస్తున్నారు
Date : 04-05-2025 - 10:15 IST -
#Andhra Pradesh
Jana Small Finance Bank : ఏపీలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంకు సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ - డైరెక్టర్, శ్రీ శ్యామ్ సుందర్ పోలిశెట్టి ఈ శాఖను ప్రారంభించారు.
Date : 27-03-2025 - 6:53 IST -
#Andhra Pradesh
Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
Date : 20-03-2025 - 6:28 IST -
#Andhra Pradesh
Guntur Air Taxi : మేడిన్ గుంటూరు ‘ఎయిర్ ట్యాక్సీ’.. యువతేజం చావా అభిరాం కసరత్తు
చావా అభిరాం(Guntur Air Taxi) గుంటూరు వాస్తవ్యులు.
Date : 20-03-2025 - 8:47 IST -
#Andhra Pradesh
MLC Elections : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది: సీఎం చంద్రబాబు
‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు.
Date : 27-02-2025 - 11:54 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..
Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.
Date : 24-02-2025 - 11:42 IST -
#Andhra Pradesh
GBS: ఏపీలో కలకలం రేపుతున్న జీబీఎస్.. గుంటూరులో మరో 8 కేసులు
GBS : గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదవగా, 2 మందికి ప్రాణనష్టం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ వ్యాధి మరింత విజృంభిస్తున్నది, గుంటూరు జీజీహెచ్లో 8 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపింది.
Date : 17-02-2025 - 12:25 IST -
#Andhra Pradesh
Guillain-Barré Syndrome (GBS) : ఏపీలో ఫస్ట్ మరణం
Guillain-Barré Syndrome (GBS) : గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మరణించడం కలకలం రేపింది
Date : 16-02-2025 - 8:08 IST -
#Andhra Pradesh
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ
Mastan Sai : తాజాగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని కోరారు. మస్తాన్ సాయి, దర్గా ధర్మకర్త కొడుకుగా ఉంటూ పలు నేరాలకు పాల్పడ్డాడని, అవి దర్గా పవిత్రతకు, భక్తుల భద్రతకు ముప్పు కలిగించాయన్నారు.
Date : 16-02-2025 - 1:20 IST -
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో రోజుకో మలుపు.. తాజాగా ఆడియో సంచలనం
Mastan Sai : మస్తాన్ సాయి కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో సంచలన ఆడియో లీక్ అయింది. పోలీసులతో బేరసారాలు చేసుకుంటూ ఛార్జ్ షీట్ను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టు వెల్లడైంది. డ్రగ్స్ పార్టీలతో సంబంధం, హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో మరింత మిస్టరీ వీడే అవకాశముంది.
Date : 10-02-2025 - 1:37 IST -
#Andhra Pradesh
Nandigam Suresh : 145 రోజుల తర్వాత నందిగం సురేష్ బెయిల్
Nandigam Suresh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
Date : 29-01-2025 - 12:18 IST -
#Andhra Pradesh
Fake Currency : చాపకింద నీరులా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్ల దందా..!
Fake Currency : డబ్బు పిచ్చి, సులభంగా సంపాదించాలనే ఆలోచన కొన్ని వ్యక్తులను మోసపూరిత మార్గాల్లోకి నడిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న వ్యాపారులు, ఆర్థికంగా క్షీణించి ఉన్న వారు ఈ మోసగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడోఒక చోట దొంగ నోట్ల బాగోతం వెలుగులోకి వస్తోంది.
Date : 27-01-2025 - 1:22 IST -
#Andhra Pradesh
Jobs In DCCBs : ఏపీలోని డీసీసీబీ బ్యాంకుల్లో 251 జాబ్స్.. అప్లై చేసుకోండి
డీసీసీబీ బ్యాంకు వారీగా పోస్టుల విషయానికి వస్తే.. గుంటూరు డీసీసీబీలో(Jobs In DCCBs) 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
Date : 16-01-2025 - 9:52 IST -
#Andhra Pradesh
Naredco Property Show : బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుంది: సీఎం చంద్రబాబు
నిర్మాణ రంగం ఏపీలో దేశంలోనే ముందుండాలన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకు వెళ్తుంది.
Date : 10-01-2025 - 3:21 IST -
#Andhra Pradesh
Srireddy : శ్రీ రెడ్డి పై మరోకేసు నమోదు..ఈసారి ఎక్కడంటే..!!
Sri Reddy : ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖలు చేశారని తన పిర్యాదు లో పేర్కోవడం తో శ్రీరెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Date : 17-11-2024 - 12:58 IST