HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Farmers Are Demanding The Government To Provide Water To The Crops

AP : క‌న్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వంద‌ల ఎక‌రాల్లో ఎండిపోయిన పంట‌

ఏపీలో రైతులు క‌న్నీరు పెడుతున్నారు. వ‌ర్షాలు లేక నీటి కొర‌త‌తో పంట‌లు ఎండిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో సాగునీటి

  • Author : Prasad Date : 02-11-2023 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Farmers
Farmers

ఏపీలో రైతులు క‌న్నీరు పెడుతున్నారు. వ‌ర్షాలు లేక నీటి కొర‌త‌తో పంట‌లు ఎండిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో సాగునీటి కొరత, లోటు వర్షపాతం, కాలానుగుణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటికే 1,500 ఎకరాల్లో మిర్చి పంట ఎండిపోయింది. ఇదే పరిస్థితి మరో పదిరోజులు కొనసాగితే మిర్చి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే 1500 ఎకరాల్లో మిర్చి పంట ఎండియింద‌రి తెలిపారు. ఉద్యాన కమిషనరేట్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పంట ఎండిపోయిన వివరాలను ప్రభుత్వానికి పంపారు. ప్రత్తిపాడు, పొన్నూరు, చెర్బోలు, అమరావతి, క్రోసూరు, సత్తెనపల్లి, వినుకొండ, దాచేపల్లి, నరసరావుపేట, గురజాల, బాపట్ల, కొల్లూరు, కొల్లిపర మండలాల్లో పంట ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కృష్ణా నది నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా బ్యారేజీ, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ రైతులు మోటార్లు పెట్టి వ్యవసాయ పొలాలకు నీటిని మళ్లించి పంటలను కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలోని నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిర్చి పంట ఎండిపోయి దెబ్బతింటుందని మిర్చి రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read:  Chandrababu : చంద్రబాబు ఇంటికి ఏఐజీ వైద్యుల బృందం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • farmers
  • gunturu

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd