CS Shanti Kumari
-
#Speed News
Funeral Charges Increase : మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర 1వ వేతన సవరణ సంఘం ప్రకారం.. రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని సిఫార్సు చేశారు.
Published Date - 04:54 PM, Mon - 2 December 24 -
#Speed News
Employee Issues : జీవో 317పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు.
Published Date - 08:49 PM, Sat - 30 November 24 -
#Telangana
Indira Mahila Shakti Bazaar: మహిళా సాధికారతకు పెద్దపీట.. శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్!
22 ఇందిరా మహిళ శక్తి భవనాల నిర్మాణం పనులు మొదులుపెట్టి, 8 మాసాలలో పూర్తి చేయాలనీ ఆదేశించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికై శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Published Date - 09:05 PM, Thu - 21 November 24 -
#Speed News
Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీలక ఆదేశాలు..!
ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
Published Date - 09:52 PM, Thu - 7 November 24 -
#Telangana
Telangana Cabinet Meeting : తెలంగాణ క్యాబినెట్ భేటీ వాయిదా
Telangana Cabinet Meeting : కేబినెట్ సమావేశంలో హైడ్రాయ మూసీ నది ప్రక్షాళన, రైతు భరోసా విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ సమావేశం చేయనున్నట్లు తెలిసింది
Published Date - 06:53 PM, Sat - 19 October 24 -
#Telangana
Tank Bund : 10న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకలు: CS శాంతి కుమారి
Tank Bund : వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
Published Date - 05:56 PM, Tue - 8 October 24 -
#Telangana
CS Shanti Kumari: రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Published Date - 07:51 AM, Sat - 7 September 24 -
#Telangana
Hydra : హైడ్రా కూల్చివేతలు..సీఎస్ శాంతి కుమారి కీలక సమావేశం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు.
Published Date - 01:44 PM, Thu - 29 August 24 -
#Telangana
Telangana: స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం .. గోల్కొండపై జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్
ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. అనంతరం, అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Published Date - 05:36 PM, Mon - 12 August 24 -
#Speed News
TGO: డిమాండ్ల పై సీఎస్ శాంతి కుమారి ని కలసిన టీజీఓ సంఘం
TGO: పెండింగ్ లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్-సభ ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యూనరేషన్లో వ్యత్యాసాలను తొలగించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి తెలంగాణ గజిటెడ్ ఆఫిసర్స్ అసోషియేషన్ నేడు అందచేసింది. పెండింగ్ లో ఉన్న డీఏ లను వెంటనే విడుదల చేయాలని, దీర్ఘకాల డిమాండుగా ఉన్న హెల్త్ కార్డులను అందించాలని కోరుతూ గజిట్టెడ్ ఆఫీసర్స్ […]
Published Date - 09:24 PM, Wed - 15 May 24 -
#Telangana
Telangana: తనిఖీల్లో రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డ నగదు : సీఎస్ శాంతికుమారి
Telangana: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో వివిధ చెక్పోస్ట్(Checkpost)ల వద్ద తనిఖీలు(Inspections) నిర్వహించగా రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(cs shanti kumari) తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక(Assembly election)ల్లో ఎలాగైతే పని చేశారో అదే స్ఫూర్తితో లోక్ సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతగా పనిచేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, […]
Published Date - 04:20 PM, Thu - 21 March 24 -
#Telangana
CM Revanth Reddy: ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ భేటీ
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు.
Published Date - 09:13 PM, Thu - 4 January 24 -
#Speed News
Independence Day 2023: ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరిపించాలని భావిస్తున్నది. వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు
Published Date - 08:01 PM, Tue - 8 August 23 -
#Telangana
Telangana Rains: ఎట్టి పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగొద్దు, మంత్రులకు సీఎం ఆదేశాలు
తెలంగాణాలో గత వారం రోజులుగా అతిభారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
Published Date - 07:54 AM, Fri - 28 July 23 -
#Telangana
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి అత్యవసర సమావేశం
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి
Published Date - 08:50 PM, Thu - 20 July 23