Crime
-
#India
Shocking : మహాశివరాత్రి వేళ.. శివలింగాన్నే ఎత్తుకెళ్లిన దొంగలు
Shocking : మహాశివరాత్రి పండుగ ఉత్సాహంతో దేశం మొత్తం కళకళలాడుతుండగా, గుజరాత్లోని ద్వారక జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. సముద్రతీరానికి సమీపంలో ఉన్న పురాతన శివాలయం నుంచి శివలింగం దొంగిలించబడింది!
Published Date - 11:47 AM, Wed - 26 February 25 -
#Speed News
Surgeon Vs 299 Patients : 299 మంది రోగులపై సర్జన్ అత్యాచారం.. సంచలన కేసు
అయితే కొందరు ఉపాధ్యాయులు, వైద్యులు(Surgeon Vs 299 Patients) తమ ప్రొఫెషన్స్కు కళంకం తెస్తున్నారు.
Published Date - 11:13 AM, Tue - 25 February 25 -
#Telangana
Rajalingamurthy Murder Case: రాజలింగమూర్తి హత్య.. నిందితుల్లో బీఆర్ఎస్ నేత.. మర్డర్కు కారణమిదీ
రాజలింగమూర్తికి(Rajalingamurthy Murder Case) సంజీవ్కు మధ్య గత కొంతకాలంగా ఎకరం స్థలం విషయంలో భూవివాదం నడుస్తోంది.
Published Date - 12:05 PM, Sun - 23 February 25 -
#Telangana
Warangal Bloodshed : ఓరుగల్లులో కత్తుల కల్చర్.. రాజలింగ మూర్తి హత్య తర్వాత వరుస రక్తపాతాలు
ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే వరంగల్(Warangal Bloodshed) నగరంలో మరో మూడు ఘటనలు జరిగాయి.
Published Date - 11:54 AM, Fri - 21 February 25 -
#India
Jay Shah : అమిత్షా కుమారుడి పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్.. దొరికిన మోసగాడు
తనను తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా(Jay Shah)గా పరిచయం చేసుకున్నాడు.
Published Date - 12:59 PM, Wed - 19 February 25 -
#Telangana
Murder : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను కడతేర్చిన బావమరిది
Murder : సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది. గోపాల్నాయక్ అనే వ్యక్తిని తన బావమరిది నరేశ్ హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు కారణం, గోపాల్నాయక్ తీసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు కావడం. నరేశ్ ఈ హత్యను ఇన్సూరెన్స్ డబ్బును దొరకబెట్టేందుకు ప్లాన్ చేసి, గోపాల్ను చున్నీతో ఉరేసి హత్య చేశాడు.
Published Date - 02:05 PM, Mon - 17 February 25 -
#Telangana
Rs 850 Crores Scam: హైదరాబాద్లో రూ.850 కోట్ల స్కామ్.. పోంజి స్కీమ్తో కుచ్చుటోపీ
వీరంతా సేకరించిన రూ.1,700 కోట్లలో రూ.850 కోట్లను తిరిగి చెల్లించారని, మిగతా రూ.850 కోట్లను(Rs 850 Crores Scam) 14 షెల్ కంపెనీలకు దారి మళ్లించారని అంటున్నారు.
Published Date - 06:37 PM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్.. ఏపీ గవర్నర్కు లావణ్య లాయర్ లేఖ
Mastan Sai : తాజాగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు లావణ్య న్యాయవాది నాగూరుబాబు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని కోరారు. మస్తాన్ సాయి, దర్గా ధర్మకర్త కొడుకుగా ఉంటూ పలు నేరాలకు పాల్పడ్డాడని, అవి దర్గా పవిత్రతకు, భక్తుల భద్రతకు ముప్పు కలిగించాయన్నారు.
Published Date - 01:20 PM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ
‘ధార్’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం.
Published Date - 08:55 AM, Tue - 11 February 25 -
#Telangana
Lucky Bhaskar : క్రిప్టో ఫ్రాడ్.. ‘లక్కీ భాస్కర్’లా రూ.కోట్లు దేశం దాటించిన రమేశ్గౌడ్
అయితే ఈ సొమ్మును అతడు తెలివిగా, లక్కీ భాస్కర్(Lucky Bhaskar)స్టైల్లో మన దేశం దాటించాడు.
Published Date - 10:49 AM, Mon - 10 February 25 -
#India
Delhi New MLAs : నేరచరితులు తగ్గారు.. ఆస్తిపరులు పెరిగారు.. ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేలపై నివేదిక
ఢిల్లీలో ఎన్నికైన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలలో(Delhi New MLAs) 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 43.
Published Date - 07:54 PM, Sun - 9 February 25 -
#India
Suspicious Signals : బంగ్లాదేశ్ బార్డర్లో ‘ఉగ్ర’ సిగ్నల్స్ కలకలం.. భారత్ అలర్ట్
ఈనేపథ్యంలో గత రెండు నెలలుగా(డిసెంబరు, జనవరి నెలల్లో) బెంగాల్లోని బంగ్లాదేశ్ బార్డర్లో ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను(Suspicious Signals) తమ ఆపరేటర్లు గుర్తించారని అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ తెలిపింది.
Published Date - 03:47 PM, Sun - 9 February 25 -
#India
Maoists Encounter: మరో ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి
పశ్చిమ బస్తర్ పరిధిలోని అడవుల్లో శుక్రవారం నుంచి మావోయిస్టుల(Maoists Encounter) కదలికలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది.
Published Date - 01:15 PM, Sun - 9 February 25 -
#Speed News
41 People Burned Alive: మంటల్లో బస్సు బుగ్గి.. 41 మంది సజీవ దహనం
శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సులోని 41 మంది సజీవ దహనం(41 People Burned Alive) అయ్యారు.
Published Date - 11:06 AM, Sun - 9 February 25 -
#Cinema
Big Cheating : హీరోయిన్ చేస్తామంటూ మాజీ సీఎం కూతురికి రూ.4 కోట్లు కుచ్చుటోపీ
తాము త్వరలో తీయనున్న ‘ఆంఖోన్ కీ గుస్తాఖియా’ సినిమాలో కీలకమైన హీరోయిన్ పాత్రను ఇవ్వాలంటే.. రూ.5 కోట్లు ఇవ్వాలని ఆరుషిని ఆ ఇద్దరు వ్యక్తులు(Big Cheating) కోరారు.
Published Date - 06:12 PM, Sat - 8 February 25