Cricket News
-
#Sports
Cheteshwar Pujara: క్రికెటర్ పుజారా బావమరిది ఆత్మహత్య.. కారణమిదే?!
చతేశ్వర్ పుజారా విషయానికి వస్తే ఆయన స్వయంగా రాజ్కోట్కు చెందినవారు. ఆయన ఈ ఏడాది ఆగస్టులోనే క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన చివరిసారిగా 2023లో భారత జట్టు తరఫున ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు.
Date : 26-11-2025 - 7:58 IST -
#Speed News
IND vs SA: 25 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా!
దక్షిణాఫ్రికా భారత్లో టెస్ట్ సిరీస్ను గెలవడం 25 ఏళ్ల తర్వాత. ఇంతకుముందు 2000 సంవత్సరంలో హన్సీ క్రోనియే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఈ ఘనత సాధించింది.
Date : 26-11-2025 - 2:14 IST -
#Sports
Suryakumar Yadav : ఆస్ట్రేలియాపై రివేంజ్..టీ20 వరల్డ్కప్ ఫైనల్ ప్రత్యర్థిపై సూర్య రిప్లయ్!
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి టీమిండియాను ఇంకా వెంటాడుతోంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియానే ఎదుర్కోవాలని సూర్యకుమార్ యాదవ్ కోరుకుంటున్నాడు. అహ్మదాబాద్లో జరిగిన ఆ చేదు అనుభవం నుంచి కోలుకుని, ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ కూడా ఫైనల్లో భారత్ గెలవడమే ముఖ్యమని అన్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ప్రకటన సందర్భంగా సూర్య ఈ కామెంట్స్ […]
Date : 26-11-2025 - 11:40 IST -
#Sports
IND vs SA: భారత్కు సౌతాఫ్రికా ఫాలో-ఆన్ ఎందుకు ఇవ్వలేదు?
కోల్కతాలో జరిగిన మొదటి మ్యాచ్లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఇప్పుడు గువాహటిలో జరుగుతున్న మ్యాచ్లో కూడా భారత జట్టు చాలా వెనుకబడి ఉంది.
Date : 24-11-2025 - 7:59 IST -
#Sports
Karun Nair: కరుణ్ నాయర్ కీలక వ్యాఖ్యలు.. టీమిండియా పైనేనా?
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేసింది. దానికి సమాధానంగా టీమ్ ఇండియా తరఫున యశస్వి జైస్వాల్ 58, వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు చేశారు.
Date : 24-11-2025 - 4:13 IST -
#Sports
Guwahati Pitch Report : అది పిచ్ కాదు రా సామీ..హైవే రోడ్డు! పిచ్పై కుల్దీప్ యాదవ్ కామెంట్స్..
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు విజయం కష్టతరమైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. టెయిలెండర్స్ కూడా రాణించడంతో సఫారీలు 489 పరుగులు చేశారు. గువాహటి పిచ్ బౌలర్లకు సహకరించలేదని, ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని కుల్దీప్ యాదవ్ వ్యాఖ్యానించాడు. బౌలర్లు నిరాశ చెందారని, అయితే నేర్చుకోవాలని కూడా చెప్పడం విశేషం. టెస్టు క్రికెట్లో సవాళ్లు ఎదుర్కోవాలంటే ఇలాంటి పిచ్ల మీదే సాధ్యమని కుల్దీప్ పేర్కొన్నాడు. భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో […]
Date : 24-11-2025 - 10:53 IST -
#Sports
AUS vs ENG : యాషెస్ తొలి టెస్టు లో ఇంగ్లాండ్ ఆలౌట్..!
పెర్త్లో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో 19 వికెట్లు పడిపోగా.. రెండో రోజు కూడా అదే జరుగుతోంది. ఇరు జట్ల బౌలర్లు.. బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి […]
Date : 22-11-2025 - 1:55 IST -
#Sports
AUS vs ENG : యాషెస్ సిరీస్లో ఆసీస్ ఆలౌట్..నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్!
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్తో ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 132 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్కు 40 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 59/1తో లంచ్ విరామానికి చేరుకుంది, మొత్తం 99 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్, ఓలీ పోప్ నిలకడగా ఆడుతూ కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న […]
Date : 22-11-2025 - 11:03 IST -
#Sports
IND VS SA : గాయంతో రెండో టెస్టుకు దూరమైన శుభ్మన్ గిల్.. భారత్కు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్న రిషబ్ పంత్!
దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. కోల్కతాలో జరిగిన తొలి టెస్టు రెండో రోజు గిల్కి మెడలో తీవ్ర నొప్పి (neck spasm) వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడిందో లేదో తెలుసుకోవడానికి గిల్ ఈ వారం గువాహటికి వెళ్లినా, పూర్తిగా కోలుకోలేకపోవడంతో బీసీసీఐ ఆయనను జట్టులో నుండి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆయన మరింత చికిత్స మరియు విశ్రాంతి కోసం […]
Date : 21-11-2025 - 1:46 IST -
#Sports
Suryakumar Yadav : ముంబై కొత్త సారథిగా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్కు ముందు ముంబై తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎంసీఏకు తెలియజేశాడట. టీ20 వరల్డ్ కప్ 2026 లక్ష్యంగా ఈ టోర్నీలో పూర్తిగా అందుబాటులో ఉంటానని ఎంసీఏకు హామీ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా వైట్ బాల్ ఫార్మాట్లకు సూర్యకుమార్ నేతృత్వం వహించనున్నాడు. భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ […]
Date : 21-11-2025 - 1:04 IST -
#Sports
Gautam Gambhir : టీమిండియా ఏం చేస్తుందో తెలీటం లేదు..? ఆస్ట్రేలియా కెప్టెన్ సూటి ప్రశ్న!
భారత జట్టు స్వదేశంలో టెస్టుల్లో ఆధిపత్యాన్ని కోల్పోవడం, పిచ్ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్లో తీవ్ర టర్నింగ్ పిచ్లపై ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ భారత వ్యూహాన్ని ప్రశ్నించారు. సొంత బ్యాటర్లు కూడా ఇబ్బంది పడుతున్న ఇలాంటి పిచ్లతో భారత్ తమకే నష్టం చేసుకుంటుందని, ఫ్లాట్ పిచ్లు సిద్ధం చేస్తేనే మెరుగైన ఫలితాలుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్తో సిరీస్ సమయంలో కూడా ఇలానే ఓటమి పాలయిందని గుర్తు చేశారు. భారత జట్టు […]
Date : 19-11-2025 - 12:11 IST -
#Sports
IND vs SA 2nd Test ఈడెన్ గార్డెన్స్లో ఎర్రమట్టితో స్పెషల్ పిచ్..!
కోల్కతా పిచ్ వివాదం తర్వాత, బీసీసీఐ ప్రయోగాలకు స్వస్తి పలికింది. రెండో టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్ను గువాహటిలో సిద్ధం చేస్తున్నారు. ఈ పిచ్ బౌన్స్తో పాటు స్పిన్కు అనుకూలంగా ఉంటుందని, అయితే అస్థిరత్వం లేకుండా ఉంటుందని క్యూరేటర్లు చెబుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్పై చర్చలను ఆపాలని చెప్పాడు. ఆటగాళ్ల మానసిక, నైపుణ్య మెరుగుదలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏ పిచ్లో అయినా ఆడే ఆటగాళ్లే ముఖ్యమని చెప్పేశాడు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో సౌతాఫ్రికాపై […]
Date : 19-11-2025 - 10:31 IST -
#Sports
Coach Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు భారత్కు భారంగా మారుతున్నాయా?
సుందర్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం ఒక ఓవర్ మాత్రమే వేశాడు. రెండవ ఇన్నింగ్స్లో అసలు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. కొన్నిసార్లు ప్లేయింగ్ 11లో అవసరానికి మించి ఫాస్ట్ బౌలర్లు కనిపిస్తున్నారు.
Date : 18-11-2025 - 5:11 IST -
#Sports
South Africa: భారత గడ్డపై దక్షిణాఫ్రికాకు 15 ఏళ్ల తర్వాత విజయం!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ లక్ష్యాలను ఛేదించడంలో భారత్ విఫలమవడం ఇది రెండోసారి. దక్షిణాఫ్రికాపై భారత్కు 124 పరుగుల లక్ష్యం లభించింది. అంతకుముందు 1997లో వెస్టిండీస్పై 120 పరుగుల అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై ఓడిపోయింది.
Date : 16-11-2025 - 5:02 IST -
#Sports
KKR: కేకేఆర్ విడుదల చేయనున్న ఆటగాళ్ల ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టారు. అయితే ఆ తర్వాత అతన్ని కేకేఆర్ విడుదల చేసింది. ఐపీఎల్ 2025 కోసం ఫ్రాంచైజీ అజింక్య రహానేను జట్టులోకి తీసుకొని అతన్ని కెప్టెన్గా నియమించింది.
Date : 15-11-2025 - 4:55 IST