Cricket News
-
#Sports
Piyush Chawla: క్రికెట్కు గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్!
పీయూష్ 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను మార్చి 9న మొహాలీలో ఇంగ్లాండ్పై తన మొదటి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో T20లో అరంగేట్రం చేశాడు.
Published Date - 04:52 PM, Fri - 6 June 25 -
#Sports
Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం.. ట్రోఫీ గెలిచిన తర్వాత కోహ్లీ తొలి పోస్ట్
Virat Kohli: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రోమాంచక ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన చిరకాల కలను నెరవేర్చుకుంది.
Published Date - 12:39 PM, Wed - 4 June 25 -
#Sports
Virat Kohli: జెర్సీ నంబర్ నుంచి ట్రోఫీ వరకు విరాట్ కోహ్లీకి నెంబర్ 18కి మధ్య మ్యాజిక్..!
Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెరీర్ను పరిశీలిస్తే, ఒక విశేషమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.. అదే "18" అనే సంఖ్యతో అతడికున్న అనుబంధం.
Published Date - 11:37 AM, Wed - 4 June 25 -
#Sports
RCB: ఆర్సీబీ విజయంపై విజయ్ మాల్యా ఎమోషనల్ పోస్ట్
RCB: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన 18 ఏళ్ల కలను నెరవేర్చింది. 2008లో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ తొలిసారి ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
Published Date - 10:52 AM, Wed - 4 June 25 -
#Speed News
IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్
IPL 2025 : ఐపీఎల్ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
Published Date - 02:06 PM, Tue - 3 June 25 -
#Speed News
RCB : ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీకి బిగ్ షాక్.. ఫిల్ సాల్ట్ దూరం
RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3 మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , పంజాబ్ కింగ్స్ మధ్య ఘన పోరాటం జరగబోతుంది.
Published Date - 12:36 PM, Tue - 3 June 25 -
#Sports
Heinrich Klassen: క్రికెట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన విధ్వంసకర బ్యాట్స్మెన్!
హెన్రిచ్ క్లాసెన్ గత సంవత్సరం జనవరిలో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. తన రెడ్-బాల్ కెరీర్లో అతను కేవలం 4 మ్యాచ్లు ఆడి, 104 పరుగులు మాత్రమే సాధించాడు.
Published Date - 05:49 PM, Mon - 2 June 25 -
#Sports
BCCI: విరాట్ కోహ్లీ టెస్ట్ విరమణపై బీసీసీఐ స్పందన
టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ ఆకస్మికంగా గుడ్బై చెప్పిన అంశంపై బీసీసీఐ చివరికి స్పందించింది. శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును ప్రకటించిన సందర్భంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ మీడియాతో మాట్లాడారు.
Published Date - 03:09 PM, Sat - 24 May 25 -
#Sports
England Test Series: ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్కు మొహమ్మద్ షమీ దూరం?
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఇంగ్లాండ్తో జరగనున్న కీలక టెస్ట్ సిరీస్కు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అక్కడ పేసర్లకు పొడవాటి స్పెల్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ షమీ ఇప్పుడు రోజుకు 10 ఓవర్లు పైగా వేసే స్థితిలో ఉన్నాడా అనే విషయంలో స్పష్టత లేదు.
Published Date - 02:07 PM, Fri - 23 May 25 -
#Sports
2027 WTC Final: 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు హోస్ట్గా భారత్!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదటి ఫైనల్ 2021లో ఇంగ్లండ్లోని హాంప్షైర్లో జరిగింది. ఆ టైటిల్ ఫైట్లో న్యూజీలాండ్ టీమ్ ఇండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. రెండవ ఫైనల్ 2023లో జరిగింది.
Published Date - 07:39 PM, Fri - 9 May 25 -
#Sports
MS Dhoni: ఐపీఎల్లో మరో రికార్డు క్రియేట్ చేయనున్న ఎంఎస్ ధోనీ!
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం మైదానంలోకి దిగగానే ఓ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లో మైదానంలోకి రాగానే.. అతను తన కెరీర్లో 400వ టీ20 మ్యాచ్ ఆడినట్లు అవుతోంది.
Published Date - 03:48 PM, Fri - 25 April 25 -
#Sports
ICC: అఫ్గానిస్థాన్ మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ సంచలన నిర్ణయం!
ఈ చొరవ ద్వారా అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు వారి క్రికెట్ కెరీర్తో పాటు వ్యక్తిగత అభివృద్ధిలో కూడా సహాయం అందించబడుతుంది. ఈ టాస్క్ ఫోర్స్ అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు ఆర్థిక సహాయం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది.
Published Date - 10:14 PM, Sun - 13 April 25 -
#Sports
Josh Cobb Retire: క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్!
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోష్ కాబ్ ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదవీ విరమణ తర్వాత జోష్ ఇప్పుడు వార్విక్షైర్లోని బాలుర అకాడమీ అధినేత పాత్రలో కనిపించనున్నారు.
Published Date - 11:03 AM, Wed - 19 March 25 -
#Sports
Gujarat Titans: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్లో కీలక మార్పు!
'క్రిక్బజ్' ప్రకారం.. టోరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్లో 67% వాటాను రూ.5035 కోట్లకు కొనుగోలు చేసింది.
Published Date - 10:52 AM, Tue - 18 March 25 -
#Sports
Jio Cricket Offer: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగా జియోహాట్స్టార్!
క్రికెట్ అభిమానుల కోసం అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది.
Published Date - 08:31 PM, Mon - 17 March 25