Congress
-
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకుంది – ప్రధాని మోడీ
పటాన్చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభ (BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ (Modi) బిఆర్ఎస్ , కాంగ్రెస్ (BRS-COngress) పార్టీలపై విరుచుకపడ్డారు. కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project) పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి […]
Date : 05-03-2024 - 1:15 IST -
#Telangana
Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్
ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం.
Date : 04-03-2024 - 8:53 IST -
#Telangana
KTR: ఈ నెల 6న అసెంబ్లీ ముందు.. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా
KTR : కాంగ్రెస్(congress) పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr) విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు సోమవారం బీఆర్ఎస్(brs) రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కూడా తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తోందని, తద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది […]
Date : 04-03-2024 - 12:32 IST -
#Telangana
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Date : 04-03-2024 - 11:44 IST -
#Telangana
Telangana: పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది: రేవంత్ పై బండి
పేద కుటుంబాలకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మీరు ఏ ప్రాతిపదికన ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు . పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మంది బంధువులకు భోజనం వడ్డించినట్లు కనిపిస్తోంది.
Date : 04-03-2024 - 8:59 IST -
#Telangana
Congress MP Candidates : 14 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా ?
Congress MP Candidates : తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకుగానూ 14 సీట్లకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.
Date : 04-03-2024 - 7:59 IST -
#Telangana
Telangana: ఎంపీ సీట్లు పెరిగితే తెలంగాణకు 25 లక్షల కోట్లు తెస్తాం
గత మూడు నెలల్లో జిడిపి ఎనిమిది శాతానికి పెరిగిందని మాజీ ఎంపి, బిజెపి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు. కేంద్రం చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణంగానే ఇది జరిగిందని చెప్పారు
Date : 02-03-2024 - 6:37 IST -
#Telangana
Telangana: తెలంగాణ ప్రభుత్వానికి 175 ఎకరాల భూమిని బదిలీ చేసిన కేంద్ర రక్షణ శాఖ
Telangana: కేంద్ర రక్షణ శాఖ(Central Defense Department) తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Govt) 175 ఎకరాల భూమిని(175 acres of land) బదిలీ(transfer) చేసింది. ఈ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ… భూముల బదిలీకి అనుకూలంగా అనుమతులను ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కార్యాలయం( Telangana CM Office) స్పందిస్తూ… జనవరి 5న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(cm revanth reddy) […]
Date : 02-03-2024 - 4:15 IST -
#Telangana
Malla Reddy: అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారా..? : మల్లారెడ్డి
Malla Reddy: ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మున్సిపాలిటీ(Municipality) పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డు( road)ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపించారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొని […]
Date : 02-03-2024 - 2:33 IST -
#India
Lok Sabha Election 2024: 200 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు, మూడ్రోజుల్లో ప్రకటన
లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాని మోడీ ఇప్పటికే ఎన్నికల హడావుడిని పొదలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. కాగా ఈరోజు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Date : 02-03-2024 - 2:16 IST -
#Telangana
MallaReddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ..
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy)కి బిగ్ షాక్ తగిలింది. హెచ్ఎండీఎ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఎ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమంచి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు నిర్మించినట్లు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. రహదారిని తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. We’re now on […]
Date : 02-03-2024 - 12:45 IST -
#Telangana
Gruha Jyothi: రాష్ట్రంలో వ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమలు.. జీరో బిల్లులు జారీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది
Gruha Jyothi: ఎన్నికలకు ముందు కాంగ్రెస్(congress) ఇచ్చిన గ్యారెంటీ(guarantee)ల్లో మరో గ్యారెంటీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహజ్యోతి పథకం(gruha jyothi scheme)లో భాగంగా అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం(Free electricity scheme) లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు(Zero electricity bills)జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్షన్లలోనూ నేటి నుంచి 200 లోపు యూనిట్లు వినియోగించుకునే లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు […]
Date : 01-03-2024 - 1:52 IST -
#India
Congress Party: మహారాష్ట్రలో విపక్షాల సీట్ల సర్దుబాటు..కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..!
Maharashtra India Alliance Seat Sharing : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొట్టడమే లక్ష్యంగా మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్న కాంగ్రెస్(congress), మహారాష్ట్రలో 18 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈ మేరకు మహావికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. 48 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 01-03-2024 - 12:14 IST -
#Telangana
Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ పై కెటిఆర్ ట్వీట్
KTR: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్(brs) పార్టీ ఈరోజు ‘చలో మేడిగడ్డ'(Chalo Medigadda) కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాసేపట్లో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు పయనం కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మేడిగడ్డ […]
Date : 01-03-2024 - 11:22 IST -
#Telangana
BRS : తెలంగాణ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు ప్రజల సమస్యల ఫై యుద్ధం మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికలతో సత్తా చాటుకోవాలని చూస్తుంటే..కాంగ్రెస్..గత ఎన్నికల విజయం మాదిరే ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఇందుకుగాను ఇరు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ పెద్ద రాద్ధాంతం చేస్తున్న సంగతి […]
Date : 01-03-2024 - 10:49 IST